‘చోరుడు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సూపర్ స్టార్ ధనుష్

Dhanush Released First Look Of GV Prakash Kumar, PV Shankar, G. Dilli Babu, Axess Film Factory’s CHORUDU

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత జి. డిల్లీబాబు యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై ‘చోరుడు’ అనే కొత్త చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జివి ప్రకాష్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ఇవానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే దర్శకుడు బాలా ‘ఝాన్సీ’లో జివి ప్రకాష్, ఇవానా ఇద్దరూ స్క్రీన్‌ను పంచుకోవడం విశేషం. ‘చోరుడు’ అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో కూడిన కామెడీ డ్రామా. పివి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రఫీని కూడా అందిస్తున్నారు. పివి శంకర్, రమేష్ అయ్యప్పన్‌ కలసి కథ & స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే రాజేష్ కన్నాతో కలిసి ఇద్దరూ డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో ధనుష్ ఈ రోజు విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రధాన తారాగణం రస్టిక్ గెటప్‌లో కనిపిస్తుంది.…

Dhanush Released First Look Of GV Prakash Kumar, PV Shankar, G. Dilli Babu, Axess Film Factory’s CHORUDU

Dhanush Released First Look Of GV Prakash Kumar, PV Shankar, G. Dilli Babu, Axess Film Factory’s CHORUDU

G. Dilli Babu of Axess Film Factory, who has churned out critically acclaimed and commercially successful movies, is presenting a new movie titled ‘Chorudu’. GV Prakash, ace filmmaker Bharathiraja, and Ivana are the lead cast of the movie. It is worth mentioning that both GV Prakash and Ivana shared the screen in director Bala’s ‘Jhansi’. The film is a Comedy Drama with adventure and thriller moments. PV Shankar is directing Chorudu and handles cinematography as well. Besides, he shares the credit for penning the story & screenplay with Ramesh Aiyappan.…

మరపురాని ‘మహా’రాజు’!

మరపురాని 'మహా'రాజు'!

(జనవరి 7న ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఏ రాజు 63వ జయంతి సందర్భంగా…) సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే పి.ఆర్.ఓగా సినీ కేరీర్ ని ఆరంభించిన బి.ఏ.రాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన, వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట తన సతీమణి బి.జయ సహచర్యంతో 1994 లో ‘సూపర్ హిట్’ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలం సృటించారు. ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా 27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు. కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా, అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు. సుమారు 1500…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ: ఒక ఏడాదిలో రెండూ వందకోట్ల సినిమాలే!

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

కాలం బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అలానే సినీ పరిశ్రమలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఓటిటి లో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అనుకున్న తరుణంలో బింబిసార, సీతారామం వంటి సినిమాలు, ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అని నిరూపించాయి. 2022 లో ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టాయి. ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం అంత ఆశ్చర్యపడాల్సిన…

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

The film industry has seen drastic changes in the past three year. At a time when audiences who are accustomed to watching movies on OTT have decreased their attendance at theatres, films such as Bimbisara and Sitaramam have demonstrated that if a good film is made, the audience will come to the theatres. RRR, Sarkaru Vaari Paata, Radhe Shyam, Bheemla Nayak, and Acharya are released in 2022. Some of these films performed well at the box office. RRR, Sarkaru Vaari Paata, Radhe Shyam, Bheemla Nayak, and Godfather have all entered…

భగీరథకు పత్రికారత్న అవార్డు!

భగీరథకు పత్రికారత్న అవార్డు!

ఎన్.టి.ఆర్ శత జయంతి సందర్భగా కమలాకర లలిత కళాభారతి సంస్థ సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను ‘పత్రికారత్న’ తో సత్కరించింది. హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో బుధవారం రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె. వి. రమణ చారి, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఓలేటి పార్వతీశం, డాక్టర్ కె. వి. కృష్ణకుమారి, ఆచార్య గౌరీ శంకర్, శ్రీమతి భారతీదేవి పాల్గొన్నారు. జర్నలిస్ట్ భగీరథ తో పాటు రంగస్థల నటుడు గుమ్మడి గోపాల కృష్ణ, నటరత్న, నృత్య కళాకారిణి డాక్టర్ వనజా ఉదయ్ కు నాట్యరత్న అవార్డు తో ఘన సత్కారం జరిగింది . ఈ సందర్భంగా రమణాచారి, బుద్ధ ప్రసాద్, కృష్ణకుమారి, గౌరీ శంకర్, ఎన్. టి. ఆర్…

‘వృక్షవేదం.. మొక్కల నినాదం’ : దునియ విజయ్

Duniya-Vijay-Greenindia-challenge

“జగత్ ఏవమ్ అనౌషధం” అన్నారు పెద్దలు, అంటే ఈ సృష్టిలో ఔషధం కానిదంటూ ఏది లేదని పెద్దల మాట, అందులో ప్రధానమైన పాత్ర పోషించేవి మొక్కలు.. మనం మొక్కలను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, డైరెక్టర్ దునియ విజయ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీస్ కార్యాలయంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటిన విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మొక్కల ప్రాధాన్యతను, చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకువచ్చిన “వృక్షవేదం” పుస్తకం నాకు అమితాసక్తిని కలిగించింది. భవిష్యత్ తరాలకు మనం చేయాల్సింది ఇది కదా అనిపించింది. అంతేకాదు.. ఇంత చక్కటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటే అవకాశం కల్పించిన సంతోష్ కుమార్ గారికి…

‘ఎర్రగుడి’ తొలి షెడ్యూల్ పూర్తి

'ఎర్రగుడి' తొలి షెడ్యూల్ పూర్తి.

అన్విక ఆడ్స్ ఫర్ ఎర్రగుడి సినిమా డిసెంబర్ 19న ప్రారంభమై ఏకధాటిగా డిసెంబర్ 31 వరకు జరిగిన షూటింగ్తో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షూటింగ్ వివరాలు దర్శకుడు సంజీవ్ మేగోటి తెలియజేస్తూ.. మొదటి షెడ్యూలు అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్ పై సూర్యకిరణ్ కొరియోగ్రఫీలో నైట్ ఎఫెక్ట్ లో ఒక రెయిన్ సాంగ్ చిత్రీకరించాం. అలాగే హీరో హీరోయిన్లు మరియు సత్య ప్రకాష్ తదితరులపై నటరాజ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నైట్ ఎఫెక్ట్ లోనే ఒక భారీ ఫైట్ చిత్రీకరించాం. అన్నపూర్ణ స్టూడియోలో హీరో హీరోయిన్లు, సమ్మెట గాంధీ,ఢిల్లీ రాజేశ్వరి, ఆర్కే జ్యోతి, శ్రావణి, శ్రీ కళ తదితరుల కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. జనవరి చివరి వారంలో తాజా షెడ్యూలు ప్రారంభిస్తాం “అన్నారు. లైన్…

‘వీరసింహారెడ్డి’ గ్రేట్ ఎమోషనల్ జర్నీ: ‘వీరసింహారెడ్డి’ విలన్ దునియా విజయ్ ఇంటర్వ్యూ..

Duniya-Vijay interview

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా అలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ‘వీరసింహారెడ్డి’ లో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘వీరసింహారెడ్డి’తో…

Trailer of ‘Kalyanam Kamaneeyam’ unveiled at the hands of sweetie Anushka Shetty

Trailer of 'Kalyanam Kamaneeyam' unveiled at the hands of sweetie Anushka Shetty

Film made as a new-age couple drama ‘Kalyanam Kamaneeyam’ is the new film starring young hero Santosh Shoban. Kollywood actress Priya Bhavani Shankar is its heroine. UV Concepts is producing it. Anil Kumar Aalla has directed this film whose story is about a married couple. This Sankranthi, the film is going to hit the screens on January 14. The perfect family is going to be released amid expectations! Its trailer was today released at the hands of sweetie Anushka Shetty In the trailer, Shiva and Shruti cement their love by…