విజ‌య‌నిర్మల మ‌న‌వ‌డు శరణ్ హీరోగా న‌టిస్తున్న `మిస్టర్ కింగ్` నుండి మెలోడి బ్రహ్మ మణిశర్మ కంపోజింగ్ లో సిన్ని సిన్ని లిరికల్ వీడియో విడుదల

విజ‌య‌నిర్మల మ‌న‌వ‌డు శరణ్ హీరోగా న‌టిస్తున్న `మిస్టర్ కింగ్` నుండి మెలోడి బ్రహ్మ మణిశర్మ కంపోజింగ్ లో సిన్ని సిన్ని లిరికల్ వీడియో విడుదల

విజ‌య నిర్మల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి సిన్ని సిన్ని పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వినగానే ఆకట్టుకునే క్యాచి ట్యూన్ తో ఈ పాటని యూత్ ఫుల్ నెంబర్ గా స్వరపరిచారు మణిశర్మ. క్రేజీ సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ పాటని ఎనర్జిటిక్ గా పాడారు. ♫ మరీ ఇంత అందమేంటి సిన్నీ సిన్నీ మహాద్భుతం అంటారేయ్ తెలుగులో దీన్ని ఎలా లెక్కపెట్టగలనీ వన్నెలు ఇన్ని తెల్లార్లు కూర్చున్నా మిగులును కొన్ని సిన్ని సూడు…

విజయ్ దేవరకొండ ‘లైగర్’ నుండి డ్యాన్స్ నంబర్ కోకా 2.0 పాట విడుదల

http://tollywoodtimes.in/?p=10761

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ లోని పెప్పీ నంబర్ అక్డి పక్డి హ్యాంగోవర్‌ నుండి ఇంకా బయటికిరాకముందే, ఇప్పుడు డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్‌తో విడుదలైన కోకా 2.0 పాట సెలబ్రేషన్స్ ని మరింత పెంచింది. లిజో జార్జ్-డిజె చేతస్ మరొక డ్యాన్స్ నంబర్‌తో ముందుకు వచ్చిన ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఎలిగెంట్ మూమెంట్స్ తో అదరగొట్టారు. ఆకట్టుకునే డ్రెస్సింగ్, వైబ్రెంట్ సెట్, కొరియోగ్రఫీ.. ఇలా ప్రతిది పర్ఫెక్ట్‌గా వుంది. గాయని గీతా మాధురితో కలిసి ఈ ఫాస్ట్ బీట్ నంబర్‌ని పాడడంలో రామ్ మిరియాల తన మార్క్ చూపించాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే అదిరిపోయే డ్యాన్సులు…

వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ‘దిల్ వాలా’ ప్రారంభం

వీరభద్రం చౌదరి దర్శకత్వంలో 'దిల్ వాలా' ప్రారంభం

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం దిల్ వాలా. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. సినిమా లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా హీరో అల్లరి నరేష్ స్క్రిప్ట్ ని అందించగా అలీ కెమరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ.. వివి వినాయక్ గారు సినిమాకి క్లాప్ కొట్టి ఆశీర్వాదించడం చాలా ఆనందంగా వుంది. అలాగే మా మొదటి సినిమా హీరో అల్లరి నరేష్ గారు ఇక్కడి వచ్చి బెస్ట్ విశేష్ అందించడం, అలీ గారు రావడం సంతోషంగా…

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా @ లవ్ టైటిల్ లోగో విడుదల !!!

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా @ లవ్ టైటిల్ లోగో విడుదల !!!

ఓ విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా రాబోతున్న సరికొత్త చిత్రం ‘@లవ్’. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ మరియు డాక్టర్ మారుతి సకారం తదితరులు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా టైటిల్ లోగోను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని.. అందులో భాగంగానే.. నేడు తాను ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. TMS బ్యానర్ లో ప్రీతమ్ ఆర్ట్స్ &SN క్రియేషన్స్ కలయికతో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు…

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న కల్యాణ్ రామ్ ‘బింబిసార’

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న కల్యాణ్ రామ్ 'బింబిసార'

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నవతరం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘బింబిసార’ కలెక్షన్ల ప్రవాహం సునామీ సృష్టించేలా ఉంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ విజయపథంలో పరుగులు పెడుతోంది. అంతేకాదు.. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఓ రికార్డు.నాలుగోరోజైన సోమవారం కూడా ‘బింబిసార’ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రాలు అరుదు. అలాంటి రికార్డును ‘బింబిసార’ చిత్రం సాధించింది. అని స్వయంగా ‘బింబిసార’ సక్సెస్ మీట్‌లో దిల్ రాజు చెప్పడం గమనార్హం. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు నేను సినిమా చూశాను. సినిమా చూసినప్పుడే గట్టిగా కొడుతుందని అనుకొన్నాను. కానీ ఏ రేంజ్‌లో హిట్ అవుతుందనే విషయంపై అంచనా వేయలేకపోయాను. ఇంత…

స‌రికొత్త `స‌న్ షైన్` ఓటీటీ ప్లాట్ ఫామ్ లోగో లాంచ్‌

స‌రికొత్త `స‌న్ షైన్` ఓటీటీ ప్లాట్ ఫామ్ లోగో లాంచ్‌

మ‌లేషియాలో ఎస్టాబ్లిష్డ్ డ్ అయిన `స‌న్ షైన్` ఓటీటీ సంస్థ‌ని త్వ‌ర‌లో ఇండియాలో తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ తో (టియ‌ఫ్‌ సిసి) తో ట‌య్య‌ప్ అవుతూ ప్రారంభించ‌బోతున్నారు `స‌న్ షైన్ ` సిఎమ్ డి బొల్లు నాగ శివ‌ప్ర‌సాద్ చౌద‌రి. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఎఫ్ ఎన్ సీసీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టియ‌ఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“`ఇప్ప‌టికే మ‌లేషియాలో ఎస్టాబ్లిష్ అయిన స‌న్ షైన్ ఓటీటీ సంస్థ‌ని ఇండియాలో మా టియ‌ఫ్ సీసీతో క‌లిసి ప్ర‌సాద్ గారు త్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం ఇండియాలో ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. ఈ ఓటీటీ ద్వారా తెలుగు తో పాటు అన్ని భాష‌ల చిత్రాలు రిలీజ్ చేయ‌నున్నాం. అలాగే షార్ట్ ఫిలింస్‌, వెబ్ సిరీస్ కూడా…

వరుణ్ హీరోగా ‘పూర్ణ’ ప్రారంభం

వరుణ్ హీరోగా 'పూర్ణ' ప్రారంభం

వరుణ్ హీరోగా సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ హీరోయిన్స్ గా యం ఆర్డీ ప్రొడక్షన్స్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ యం ఆర్ దీపక్ దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం పూర్ణ. లవ్ స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న పూర్ణ చిత్రం ఆగస్ట్ 7న హైదరాబాద్ ఫిలిం నగర్ ఫిలించాంబర్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో,హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ నివ్వగా నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ కెమెరా ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్టును తెలంగాణ ఫిలింఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి చిత్ర యూనిట్ కి అందించారు. అనంతరం ఏర్పాటైన పాత్రికేయుల సమక్షంలో హీరో వరున్, హీరోయిన్స్ సోనాక్షి వర్మ, చైతన్య…

వరుణ్ సందేశ్ ‘డైమండ్ రాజా’ నుండి ‘ఆకాశమే నువ్వని’ పాట విడుదల

వరుణ్ సందేశ్ 'డైమండ్ రాజా' నుండి 'ఆకాశమే నువ్వని' పాట విడుదల

వరుణ్ సందేశ్, డాలీషా జంటగా శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్సకత్వంలో తమటం కుమార్ రెడ్డి , బి క్రాంతి ప్రభాత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘ఆకాశమే నువ్వని’ పాటని హీరో నిఖిల్ ముఖ్య అతిధిగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద అద్భుతంగా ఆలాపించారు. రాంబాబు గోశాల సాహిత్యం ఆకట్టుకుంది. ఈ సందర్భంగానిఖిల్ మాట్లాడుతూ.. నేను, వరుణ్ సందేశ్ వారం క్రితం ఒక పార్టీలోకలిశాం. ఒక పాట వినిపించాడు. అద్భుతంగా వుంది. ఎవరి సినిమా అని అడిగితే నాదే అన్నాడు. లాంచ్ ఎప్పుడు , ఎవరు లాంచ్ చేస్తున్నారని అడిగితే నువ్వే అన్నాడు. సిద్ శ్రీరామ్ , చిన్మయ పాపులర్ గాయకులు. అద్భుతంగా…

‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు : కృతిశెట్టి ఇంటర్వ్యూ

actress kurhishetti interview

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన చార్ట్బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో కృతిశెట్టి పంచుకున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్ర విశేషాలివి. # కరోనా తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ? – నాలోని…

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం మా ద్యేయం : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం మా ద్యేయం : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆలేరు ఇందిర కాంగ్రెస్ భవన్ లో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన జిల్లా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా ప్రతి మండల పార్టీ అధ్యక్షురాలు మండల కమిటీలు, గ్రామ కమిటీలు బూత్ కమిటీలు వేయాలని సూచించడం జరిగింది, రాబోయే కాలం ఎలక్షన్ టైం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని టిఆర్ఎస్-బిజెపిలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించి బిజెపి టిఆర్ఎస్ ప్రజలను మోసం చేసిన విధానాలను, పెంచుతున్న పెట్రోల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తున్న మోసాన్ని గురించి గడపగడపకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది,…