నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్మార్క్ స్టూడియోస్ పై మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘మీరే హీరో లాగ’ పాటని ప్రెస్, మీడియా సమక్షంలో గ్రాండ్ గా విడుదల చేశారు. దర్శకుడు హను రాఘపుడి సాంగ్ లాంచ్ ఈవెంట్ కి అతిధిగా పాల్గొన్నారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. సినిమాలని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి జర్నలిస్ట్ లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు.…
Year: 2022
శ్రీ సింహ కోడూరి, సతీష్ త్రిపుర, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ ‘దొంగలున్నారు జాగ్రత్త’ సెప్టెంబర్ 23న థియేటర్స్ లో విడుదల
డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు గతంలోనే నిర్మాతలు తెలిపారు. తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఒకవైపు సింహ కోడూరి, మరో వైపు సముద్రఖని ఒకే మొహంగా కనిపించడం ఆసక్తికరంగా వుంది. సింహా కాస్త సీరియస్గా కనిపిస్తుండగా సముద్రఖని నుదుటిపై వేళ్లు పట్టుకుని విసుగు చెందినట్లు కనిపించడం క్యూరియాసిటీని పెంచుతోంది. పోస్టర్లో కారును కూడా…
Sri Simha Koduri, Satish Tripura, Suresh Productions, Guru Films Dongalunnaru Jagratha Theatrical Release On September 23rd
Dongalunnaru Jagratha featuring young hero Sri Simha Koduri marks the third collaboration of D Suresh Babu of Suresh Productions and Sunitha Tati of Guru Films. Billed to be a first-of-its-kind thriller, the film is being helmed by debutant Satish Tripura. The film’s shooting was already wrapped up and the makers earlier announced that Dongalunnaru Jagratha theatrical release only. The film which is the first survival thriller film in Telugu will be releasing in theatres on September 23rd, as officially announced by the makers. The poster sees Simha Koduri’s image one…
దసరాకి రానున్న ‘IQ’
కె ఎల్ పి మూవీస్ పతాకంపై కాయగూరల రాజేశ్వరి సమర్పించు సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ జి. ఎల్. బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “IQ. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరాకి విడుదలకు సిద్ధంగా ఉన్న సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో… చిత్ర దర్శకుడు జిఎల్బి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ నెల 25 తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఒక ఐటెమ్ సాంగ్ సత్యప్రాకాశ్ గారి మీద చేస్తున్నాము. గతంలో కూడా మూడు షెడ్యూల్స్లో చిత్రం పూర్తయిపోయింది. రెండు సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. వరికుప్పల యాదగిరి, నాగేంద్రప్రసాద్ ఒక పాట రాస్తున్నారు. చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సినిమాకి చాలా బాగా హైలెట్గా నిలిచాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేశాం. ప్రొడ్యూసర్గారు ఎంతో కోపరేట్ చేశారు. కె.ఎల్.పి…
SS Rajamouli protégé Ashwin Gangaraju to direct magnum opus 1770 created by Ram Kamal Mukherjee.
Based on Bankim Chandra’s Anandamath, the producers Shhailendra Kumar, Sujayy Kuttiy, Krishna Kumar B and Suraj Sharma release the motion poster marking 150 years of Vande Mataram. Celebrating the glorious 75th Independence Day of India, producers Shhailendra Kkumar, Sujayy Kuttiy, Krishna Kumar B and Suraj Sharma announced their much talked about magnum opus 1770, based on Bankim Chandra Chatterjee’s Bengali novel Anandamath. Produced under the banner of SS1 Entertainment and PK Entertainment, this multi lingual film will be helmed by acclaimed director Ashwin Gangaraju, who assisted SS Rajamouli in Eega…
ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రామ్ కమల్ ముఖర్జీ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ 1770
ప్రముఖ బెంగాళీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన నవల ఆనందమఠ్ అనే నవల రచించిన వందేమాతర గీతాన్ని మన జాతీయ గేయంగా మనం స్వీకరించాం. ఆ పాట రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మ విడుదల చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నాయి. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను దేశం యావత్తు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 1770ని అనౌన్స్ చేశారు. SS1 ఎంటర్టైన్మెంట్, PK ఎంటర్టైన్మెంట్ పతాకాలపై బాహుబభాషా చిత్రంగా ఈ సినిమాను బకించంద్ర ఛటర్జీగారు రాసిన ఆనంద్ మఠ్ అనే నవలను ఆధారంగా చేసుకుని రూపొందించబోతున్నారు.…
శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ నుండి ఒకటే కదా లిరికల్ వీడియో విడుదల
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా ”ఒకటే కదా” సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట కథానాయకుడి జీవితం, సోల్మేట్ సెర్చింగ్ నేపధ్యంలో చాలా ఆసక్తికరంగా సాగింది. జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం యూత్ ఫుల్, ట్రెండీ ట్యూన్ ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. గౌతమ్ భరద్వాజ్ పాటని ఎనర్జిటిక్ గా…
‘కార్తికేయ 2’ హిందీలో 50 థియేటర్స్ లలో స్టార్ట్ అయి ఈ రోజు 700 థియేటర్స్ ఆడడం బిగ్ అచ్చీవ్ మెంట్.. సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్
క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన “కార్తికేయ 2” చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13 న థియేటర్స్ లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు,డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా .. ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఈ సినిమాను హిందీ లో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తే…
ప్రాణాపాయంలో మెగాభిమాని.. అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి!!
ఎవరికి ఆపద వచ్చినా అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన హీరో బాటలోనే సమాజ సేవలో మునిగిపోయారు. దొండపాటి చక్రధర్ పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు, ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరపున ఆదుకున్న దొండపాటి చక్రధర్ కి క్యాన్సర్ సోకింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇటీవల ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. అంతేకాదు ఆయన…
ఘనంగా ‘కమిట్ మెంట్’ ప్రి రిలీజ్ ఈవెంట్..ఆగష్టు 19 న విడుదల
“టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ “కమిట్ మెంట్”. రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీ నటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19 న థియేటర్స్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి…
