రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఎటర్నిటి ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతోన్న సినిమా ‘విద్య వాసుల అహం’(వివాహం). ‘తెల్లవారితే గురువారం’ సినిమా తర్వాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్లుక్ మరియు టైటిల్, యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోను వినాయక చవితి స్పెషల్గా విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటికి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ను శివాని రాజశేఖర్ తల్లిదండ్రులైన జీవిత, రాజశేఖర్ సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న తీరుకి ఈ సినిమా కాన్సెప్ట్ కి వాళ్ళు ఎంతో సంతోషించారు. ఈ సినిమా తన కుమార్తెకే కాకుండా టీమ్ మొత్తానికి విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని, మంచి కంటెంట్తో వస్తున్న ఇటువంటి చిత్రాలకు ప్రేక్షకులు ఈ…
Year: 2022
సెప్టెంబర్ 22న రాబోతోన్న ‘పగ పగ పగ’ : ఫస్ట్ డే ఫస్ట్ షో ఉచితంగా వేస్తూ నిర్మాతల సంచలన నిర్ణయం
ఏ సినిమాకైనా మొదటి రోజు మొదటి ఆట ఎంతో ముఖ్యం. మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోను ఉచితంగా వేస్తున్నారంటే.. సినిమా మీద ఎంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు పగ పగ పగ సినిమా యూనిట్ కూడా అదే నమ్మకంతో ఉన్నట్టుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా పగ పగ పగ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాత సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని…
Sony Pictures International Productions, Renaissance Pictures To Team Up With Varun Tej for a Telugu- Hindi action drama celebrating India’s Air Force.
Sony Pictures International Productions will be producing Mega Prince Varun Tej’s 13th film, in association with Renaissance Pictures and it is set to go on floors in November 2022. The film’s grand opening held today. Mumbai, September 19, 2022: Fresh from the success of its first Telugu- Hindi Bilingual, Major, Sony Pictures International Productions is set to celebrate the might of India once more with Mega Prince Varun Tej starrer action drama inspired by India’s Air Force. He is known for his Versatile Roles and script selection in Telugu Cinema…
రెజీనా జోరు!
అందాల తార రెజీనా కసాండ్రా ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం చాలా సినిమాలకి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ ఇవే కాకుండా పలు సినిమాల తో జోరు మీద ఉంది. సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తోంది రెజీనా కసాండ్రా . ఇటీవల విడుదలయిన చిత్రం శాకినీ డాకిని. ఈ సినిమాలోని నటనకి భారీ స్పందన వచ్చి మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది రెజీనా ఇంకా మునుముందు మంచి సినిమాలు చేస్తున్నాను. తర్వలో మీ అందరికీ చెప్తానంటోంది. దటీజ్..రెజీనా కాసాండ్రా!!
సోషల్ మీడియాలో మంచు విష్ణు ‘గోలీ సోడా’ హల్ చల్!!
డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్ ని బట్టి చూస్తే ఢీ, దేనికైనా రెడీ తర్వాత విష్ణు కెరీర్ లో ఆ స్థాయి విజయాన్ని అందుకోగల సత్తా…
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విజయం నాకెంతో ప్రత్యేకం : కృతిశెట్టి ఇంటర్వ్యూ
నైట్రోస్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి నటించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్మార్క్ స్టూడియోస్పై మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు… # ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో మీ పాత్రకు చాలా మంచి స్పందన రావడం ఎలా అనిపించింది ? – నిజ జీవితానికి చాలా దగ్గరగా వున్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్…
‘ప్రేమదేశం’లోని ‘తెలవారెనే సా..మి..’ సెకండ్ సింగిల్ సాంగ్ విడుదల
సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగుణ్, మేఘా ఆకాష్,మాయ, అజయ్ కతుర్వార్, శివ రామచంద్ర, తనికెళ్ళ భరణి, వైవా హర్ష నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో యువ ప్యాషనేట్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్న చిత్రం “ప్రేమదేశం”. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని “పదములే లేవు పిల్ల” పాట కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ చిత్రానికి సంబందించిన సెకండ్ సింగిల్ “తెలవారెనే సా..మి … తెలవారెనేమో నా… సామి’ సాంగ్ ను సోమవారం సాయంత్రం విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా…
‘అల్లూరి’ మంచి కంటెంట్ తో వస్తోంది..అందరూ చూడాలి: ‘అల్లూరి’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. అల్లూరి సినిమాకి పని చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులందరికీ నా బెస్ట్ విశేష్. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్ కయ్యదు లోహర్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో భారీ యాక్షన్ డ్రామా
తమ తొలి తెలుగు- హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ తో కలసి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో భారీ యాక్షన్ డ్రామాతో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురాబోతోంది. వైవిధ్యమైన చిత్రాలతో విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ ఈ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయనున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన కంచె (2015)తో వరుణ్ విశేషమైన గుర్తింపు పొందారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ నూతన చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.ఫ్రంట్ లైన్ హీరోల స్ఫూర్తి,…
‘దొంగలున్నారు జాగ్రత్త’లో ఛాలెంజ్ తో కూడిన పాత్ర నాది : ప్రీతి అస్రాణి ఇంటర్వ్యూ
డి. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. ప్రీతి అస్రాణి కథానాయిక. సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ప్రీతి అస్రాణి సినిమా విశేషాలని పంచుకున్నారు. # మళ్ళీరావా సినిమా తర్వాత మీ ప్రయాణం ఎలా వుంది ? – మళ్ళీరావా తర్వాత ప్రెజర్ కుక్కర్, ఆడ్ ఇన్ఫినిటమ్, సీటిమార్ చిత్రాలు చేశాను. ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’లో ఒక ఛాలెంజ్ తో కూడిన పాత్ర చేస్తున్నాను. # ‘దొంగలున్నారు జాగ్రత్త’లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ? – ‘దొంగలున్నారు…
