తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియుడబ్ల్యుజె ..ఐజేయు) ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షులుగా సీనియర జర్నలిస్ట్, “మన తెలంగాణ”దిన పత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ వనం వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో విజయవంతంగా జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మూడవ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐజేయూ)జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. గతంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా యూనియన్ కు సేవలు అందించిన వనం నూ ఈసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు గత 20 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో వార్త దినపత్రికలో పనిచేసి ప్రస్తుతం ‘మన తెలంగాణ’ దినపత్రిక లో ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ గా…
Year: 2022
Khammam TUWJ new district panel elected
Khammam: Senior scribes Vanam Venkateswarlu and Avula Srinivas were elected unanimously to the district TUWJ (IJU) committee. The union conducted its third anniversary meeting in Khammam on Friday. IJU national president K Srinivas Reddy, state vice-president K Ramnarayana, MLC Tata Madhusudhan Rao, MLA K Upender Reddy, ZP Chairman L Kamal Raj, Mayor P Neeraja, SUDA chairman Bachu Vijay Kumar, BJP Kisan Morcha State leader Kondapalli Sridhar Reddy and other senior leaders of the union participated in the meeting. During the meeting, the members of the union elected unanimously Vanam Venkateswarlu…
విశాల్ – ఎ.వినోద్ కుమార్ – రానా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా లాఠీ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. రిలీజ్ డే ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో విశాల్ యాక్షన్ లుక్ ఆకట్టుకుంది. ఒంటినిండా గాయాలు, రక్తం కారుతున్నా నవ్వుతూ కనిపించడం విశాల్ పాత్రలోని హై ఇంటెసిటీని తెలియజేస్తుంది. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ ఆ ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం.…
Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Laatti Releasing Worldwide On August 12th
Known for doing mass and commercial entertainers, Vishal will next be seen in a Pan India film Laatti. A Vinoth Kumar is directing the movie, while Rana Productions is bankrolling it. Sunaina is the female lead in the movie being produced jointly by Ramana and Nandha under the banner of Rana Productions. The makers announced release date of the movie through this intense and powerful poster. Laatti will hot the big screens worldwide on August 12th. Vishal who is severely injured is seen flashing smile. This shows the intensity of…
‘Asian UK Business Meet’ confers the prestigious ‘Most Promising Creative Entrepreneur’ award on Suresh Reddy Kovvuri., at House of Commons, London!
Mr Suresh Reddy Kovvuri, the Founder and CMD of Creative Mentors Animation and Gaming College, over a decade old, reputed Animation and Gaming College was conferred the prestigious “Most Promising Creative Entrepreneur of the Year” award at Asian UK Business Meet 2022, hosted at the House of Commons, The UK Parliament, London, today. The Award was presented to Mr. Suresh Reddy Kovvuri by Mr. Virendra Sharma, Member of Parliament, UK., in recognition of his outstanding contribution to the animation industry, through his Creative Mentors Animation and Gaming College, at a…
లండన్ లో హౌస్ ఆఫ్ కామన్స్ లో యానిమేషన్ అండ్ గేమింగ్ రంగంనుండి ‘మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డు ను అందుకున్న నిర్మాత, క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజీ అధినేత సురేష్ రెడ్డి కొవ్వూరి
దశాబ్దకాలం స్థాపించిన ప్రఖ్యాత యానిమేషన్ అండ్ గేమింగ్ కళాశాల ‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ రోజు (మే 22) న యు కె పార్లమెంట్, హౌస్ అఫ్ కామెన్స్, లండన్ లో నిర్వహించిన యు కె బిజినెస్ మీట్ నుండి ప్రతిష్టాత్మకమైన ‘మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డును అందుకున్నారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం లో క్రీయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ ద్వారా యానిమేషన్ కు చేసిన విశేష కృషికి గుర్తింపుగాను UK పార్లమెంట్ సభ్యుడు శ్రీ వీరేంద్ర శర్మ ఈ అవార్డును శ్రీ సురేష్ కొవ్వూరి కి అందిందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ సల్మాన్ ఖుర్షిడ్, శ్రీ మనోజ్ కుమార్, శ్రీమతి తేజస్వి…
జూన్ 3న విడుదలకు సిద్ధమైన ‘మయూరాక్షి’
శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై `భాగమతి` ఫేం ఉన్ని ముకుందన్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం `మయూరాక్షి` . యువ నిర్మాత వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూన్ 3న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…“పాటలు వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్ చాలా రిచ్ గా ఎంతో క్యూరియాసిటీతో ఉంది. ట్రైలర్ చూశాక ఇదొక సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అని…
‘మేజర్’ను ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా : శోభితా ధూళిపాళ ఇంటర్వ్యూ
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మేజర్’ లో కీలక పాత్ర పోషించిన నటి శోభితా ధూళిపాళ మీడియాతో ముచ్చటించారు. శోభితా పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి. ‘మేజర్’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? -‘గూడచారి’ సినిమా చేస్తున్నపుడే హీరో అడవి శేష్ గారికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఒక ఆరాధన…
‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ ట్రైలర్ వచ్చేసింది : జూన్ 24 న విడుదల
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను మంత్రి కే.టి ఆర్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24 న గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా… ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ*…సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి. వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ఎలా ఉంటాయి అనే చక్కటి కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ట్విస్ట్స్ & టర్న్స్ తో ఔట్ & ఔట్ ఫన్నీ కామెడీ ఎంటర్ట్ టైన్ గా ఈ మూవీని రూపొందించడం…
కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ నుండి మూడవ సింగిల్ ‘బావ తాకితే’ లిరికల్ వీడియో విడుదల
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సమ్మతమే” చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్హిట్ అయ్యాయి. ఈ రోజు ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘బావ తాకితే’ అనే పాట లిరికల్ వీడియో ని విడుదల చేశారు. 80లో రెట్రో స్టయిల్లో చిత్రీకరించిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరిల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ♪♪ చిటపట చినుకులు కురిసెనులే యదలో అలజడి రేగే పడిపడి తపనలు తడిసెనులే…
