Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni who delivered biggest blockbusters of their careers with their last respective movies Akhanda and Krack are working together to deliver much bigger hit with their first film together. Tentatively titled #NBK107, the film to be produced by Tollywood’s leading production house Mythri Movie Makers stars Shruti Haasan playing the female lead. Marking the legendary actor, filmmaker and politician Sri Nandamuri Taraka Rama Rao’s 100th birth anniversary, the makers gave a perfect tribute by releasing a brand-new mass poster where Balakrishna is seen…
Year: 2022
ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ # NBK107 మాస్ పోస్టర్ రిలీజ్
‘అఖండ’తో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, క్రాక్ సినిమాతో మాస్ విజయాన్ని అందుకున్న స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఇంతకంటే బిగ్గెస్ట్ హిట్ అందించడానికి కలసి పని చేస్తున్నారు. #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానాయకుడు నందమూరి తారక రామారావు 100వ జయంతిని పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ చిత్రం నుండి సరికొత్త మాస్ పోస్టర్ను విడుదల చేశారు నిర్మాతలు. టెంపుల్ బ్యాక్డ్రాప్ లో చేతిలో రక్తం చిందిన కట్టి పట్టుకొని, పిడికిలి బిగిస్తూ బాలయ్య ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. # NBK107 లో భారీ యాక్షన్ ఎంటర్…
Ram Pothineni Starrer ‘The Warriorr’ Shooting Wrapped Up
It is all known that Ustaad Ram Pothineni is all set to entertain his fans with the bilingual action entertainer ‘ The Warriorr’ helmed by N Linguswamy. As the movie is scheduled to release on July 14, the makers and director have speeded up their work. Off late, the makers are treating the fans of Ram Pothineni with chartbuster songs and massy updates. The Bullet song creating massive records on YouTube and the recently released teaser in both Telugu and Tamil upped the fervor to a whole new level. Now,…
రామ్ ‘ది వారియర్’ చిత్రీకరణ పూర్తి
పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని కనిపించనున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన టీజర్కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉందని చెబుతున్నారంతా. టీజర్లో డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా హై స్టాండర్డ్స్లో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ…
‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ప్రారంభం : నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో కొత్త చిత్రం
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం 1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు. బ్యానర్ లాంచ్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ కి శ్రీకారం చుట్టిన అన్నయ్య జయకృష్ణ గారికి అభినందనలు. ఇది మా సొంత బ్యానర్ . మా అన్నదమ్ములందరి బ్యానర్. మా అమ్మగారు, నాన్నగారి పేర్లు కలిసోచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్ కి పేరు పెట్టడం…
‘ఛార్లి 777’ వంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది : రానా దగ్గుబాటి
అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు రక్షిత్ శెట్టి మరో విభిన్నమైన కథా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్ను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదలవుతుంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్పై సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్.కె దర్శకుడు. ఈ సినిమా ప్రెస్మీట్ శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో… హీరోయిన్ సంగీత శ్రింగేరి మాట్లాడుతూ ‘‘నేను ‘ఛార్లి 777’ చిత్రంలో యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ పాత్రలో నటించాను. మూడు నాలుగేళ్ల ముందు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను.…
Book Review : నిత్య స్ఫూర్తిదాయిని శ్రీ బండిరాజుల శంకర్ ‘వివేకానంద సూక్తిశతి’ (120 పద్యాలలో వివేకానంద సందేశం)
By ఎం.డి అబ్దుల్ (సీనియర్ జర్నలిస్ట్) ”గమ్యం చేరేవరకు ఆగవద్దు..జాగృతులు కండి. దీర్ఘ అంతమవుతోంది…పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు.. ప్రేమతత్వాన్ని వీడవద్దు.. విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి. మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి. మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు.. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు. మతం అనేది సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. అది ఆచరణలో, ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది” –…
అతి తక్కువ టికెట్ ధరలతో అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. తాజాగాఈ చిత్ర సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని మేజర్ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 150 కాగా, ఆంధ్రప్రదేశ్లో 147, మల్టీప్లెక్స్లలో 195, 177 ధరలు ఉంటాయని తెలిపారు. పాండమిక్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో రాబోతున్న చిత్రం మేజర్ కావడం విశేషం. చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను అందరికీ అందుబాటులో తెచ్చారు నిర్మాతలు. ఈ నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లకు రప్పించడంతో పాటు అన్ని వర్గాలకి ధరలు అందుబాటులో వుండటం వలన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్…
Adivi Sesh’s Pan India Film Major Ticket Prices, Lowest For Any Film Post Pandemic
Adivi Sesh’s Pan India Film Major directed by Sashi Kiran Tikka is all set for grand release worldwide on June 3rd. The makers announced the film to have affordable ticket prices in single screens and multiplexes. While per ticket price in single screens in Telangana is 150, it will be 147 in Andhra Pradesh, wherein the multiplexes will charge 195 and 177 respectively. These are the lowest ticket prices for any film post pandemic. The makers have reduced ticket prices for everyone to watch. This will surely bring family audience…
Adivi Sesh’s Pan India Film Major Ticket Prices, Lowest For Any Film Post Pandemic
Adivi Sesh’s Pan India Film Major directed by Sashi Kiran Tikka is all set for grand release worldwide on June 3rd. The makers announced the film to have affordable ticket prices in single screens and multiplexes. While per ticket price in single screens in Telangana is 150, it will be 147 in Andhra Pradesh, wherein the multiplexes will charge 195 and 177 respectively. These are the lowest ticket prices for any film post pandemic. The makers have reduced ticket prices for everyone to watch. This will surely bring family audience…
