By ABDUL M.D – Tollywoodtimes చిత్రం : అంటే…సుందరానికీ! రచన-దర్శకత్వం : వివేక్ ఆత్రేయ విడుదల తేది : 10 జూన్ 2022 రేటింగ్ : 2.75/5 నటీనటులు : నాని, నజ్రియా నజీమ్, నరేశ్ హర్షవర్థన్, నదియా, రోహిణి , అజగం పెరుమాల్, నిక్కీ తంబోలీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. దర్శకత్వం : వివేక్ ఆత్రేయ సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి ఎడిటింగ్ : రవితేజ గిరిజాల) నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అంటే… సుందరానికీ’ పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఇదొక రొమాంటిక్ కామెడీ…
Year: 2022
యన్టీఆర్ అభిమాని NTR RAJUకు సన్మానం!!
తిరుపతిలో యన్టీఆర్ శత జయంతి సందర్బంగా యన్టీఆర్ అభిమాని అయిన NTR RAJU (టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్)కు చీఫ్ జస్టిస్ రమణ గారు, దగ్గుబాటి పురందేశ్వరి గార్ల చేతుల మీదుగా ఘనంగా సన్మానం తిరుపతి లో యన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ నాయకులు అభిమానులు అనేక మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ రమణ గారితో పాటు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని NTR RAJU (టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్) కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.అక్కడ జరిగిన అశేష జనసంద్రంలో ఆమె మాట్లాడుతూ తిరుపతి అంటే ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో అలాగే యన్టీఆర్ రాజు అంటే అంతే ఇష్టం.అందుకే ఈ రోజు ఇక్కడ నాన్నగారి శత జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాము ఇందుకు…
జులై 15న సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటణలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో నాగశేఖర్ మూవీస్ బ్యానర్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి గారు వరస సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్గా మారుతున్నారు.…
మైత్రీ మూవీ మేకర్స్ విజయాలకు అవే నిదర్శనం : నరేశ్ వి.కె ఇంటర్వ్యూ…
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా నటించిన నరేశ్ వి.కె మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. # మీ కెరీర్లో ఎన్నో పాత్రలను పండించారు. ‘అంటే సుందరానికీ` చిత్రంలో మీ పాత్ర ఎంత వైవిధ్యంగా వుండబోతోంది? -ఈ ఎరాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు పోషించడం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్రలకు ఆడపిల్లలనుంచి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అ..ఆ., భలేభలేమగాడివోయ్, సమ్మోహనం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాదర్…
‘మాయా పేటిక’ టైటిల్ లుక్ విడుదల చేసిన రానా దగ్గుబాటి
జస్ట్ ఆర్టినర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ఈ సినిమా టైటిల్ లుక్ను టాలీవుడ్ హండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి విడుదల చేశారు. ‘థాంక్యూ బ్రదర్’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిన ఇదే నిర్మాణ సంస్థలో మరో వెరైటీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల సుబ్రమణియమ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోనర్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. సాంకేతిక నిపుణులు : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రమేష్ రాపార్తి నిర్మాతలు : మాగుంట శరత్…
నిర్మాతగా ‘గాడ్సే’ వంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నా : ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు.ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇంతకు సత్యదేవ్ – గోపి గణేష్ కాంబినేషన్లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రం ట్రైలర్ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘‘135 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఈ మధ్య గాడ్సే గురించి చర్చలు నడుస్తున్నాయి. చాలా కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. కానీ సి.కళ్యాణ్ నిర్మించిన ఈ గాడ్సే అలాంటి గాడ్సే కాదు. అయితే ఈ సినిమా…
‘విక్రమ్’ విజయం దర్శకుడు లోకేష్ కనగరాజ్ దే : శ్రేష్ఠ్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి
కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్` జూన్3న విడుదలై విశ్వవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. తెలుగు, తమిళ రాష్ట్రాల లోనూ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తమ స్వంత బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేసి మంచి సక్సెస్ను సాధించారు. ఈ సందర్భంగా గురువారం సుధాకర్ రెడ్డి మీడియా సమావేశంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పలు విషయాలను తెలియజేశారు. # `విక్రమ్` తీసుకున్నప్పుడు మీరేమనుకున్నారు? ఇప్పుడు ఎలా వుంది? -కమల్ హాసన్ అభిమాని అయిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీశాడంటే ఖచ్చితంగా మంచి…
Vishnu Manchu coming up with Ava Entertainment on June 10
Tollywood’s talented actor and producer Vishnu Manchu, who never fails to impress the audience with his interesting lineup of films, is now all set to come up with his own production company “AVA ENTERTAINMENT”. It is heard that the core objective of this company is to inspire and welcome new talent, support innovative ideas, and recognize and be reachable to aspirants. Through Ava, the actor will make feature films, digital films, web series, docu-series, and would mainly focus on providing an opportunity to deserving aspirants. The Manchu actor is also…
బర్త్ డే సందర్భంగా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” హీరో త్రిగున్ కు ‘మిలియన్ వ్యూస్’ కానుక!!
“వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే” పాటకు అద్భుతమైన స్పందన లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ‘మధుదీప్ సి.హెచ్’ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్.ఎమ్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. త్రిగున్-పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు. ఈ చిత్రం నుంచి “వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే నిన్నలో మొన్నలో లేని వన్నెలే పూచెలే” అనే పల్లవితో సాగే సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది!! “ఒకే ఒక లోకం నువ్వే…” పాటతో సంచలనం సృష్టించిన అరుణ్ చిలువేరు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా ఎన్.సి.కారుణ్య ఆలపించారు. “సరెగమ మ్యూజిక్’ ఈ చిత్రం ఆడియో హక్కులు సొంతం చేసుకుంది.…
ఉర్దూ జర్నలిజం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిద్దాం : హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
ప్రపంచ వ్యాప్తంగా ఘన చరిత్ర కలిగి ఉన్న ఉర్దూ జర్నలిజానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై ఇవ్వాళ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడారు. దేశంలో ఉర్దూ జర్నలిజం 200 ఏళ్ళు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజేఎఫ్ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉర్దూ భాష పై ఉన్న పట్టు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ ఉత్సవాలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రెండు రోజుల…
