చిత్రం: అర్జున ఫల్గుణ విడుదల : 31 డిసెంబర్ 2021 హాయ్ బాక్సాఫీస్ రేటింగ్ : 1.5 నటీనటులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ నరేష్, శివాజీరాజా, సుబ్బరాజు దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్ రాజ్కుమార్, చైతన్య తదితరులు. దర్శకత్వం: తేజ మర్ని నిర్మాణం : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంగీతం: ప్రియదర్శన్-బాలసుబ్రహ్మణ్యన్ ఎడిటింగ్ : ఎన్.విప్లవ్ సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి హీరో శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ తర్వాత నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ‘జోహార్’ చిత్రం ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు అందర్నీ ఆకట్టుకునేలా ఉండటంతో సహజంగానే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ…
Year: 2021
Happy New Year -2022 by Dr. C .V Rathanakumra producer Murkudu Movie
Happy New Year -2022 by Dr. C .V Rathanakumra producer Murkudu Movie
Detective Satyabhama Movie Review : అందరికీ నచ్చే’డిటెక్టీవ్ సత్యభామ’
చిత్రం :’డిటెక్టివ్ సత్యభామ సంగీతం, దర్శకత్వం: నవనీత్ చారి టాలీవుడ్ టైమ్స్ రివ్యూ రేటింగ్ :3.25/5 నటీ నటులు : సోనీ అగర్వాల్, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్,కార్తిక్ తేజ రెడ్డి తదితరులు. బ్యానర్ : సిన్మా ఎంటర్టైన్మెంట్ నిర్మాత : శ్రీశైలం పోలె మోని కెమెరా&ఎడిటర్: లక్కీ ఏకరి డైలాగ్ : సంతోష్ ఇంగాని పి.ఆర్.ఓ : ఆర్.కె. చౌదరి సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం…
సింగీతం శ్రీనివాసరావు తీసిన ‘దిక్కట్ర పార్వతి’కి అరుదైన గౌరవం
జనవరి 1న చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమా ప్రత్యేక ప్రదర్శన భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనం పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అందులో తమిళ సినిమా ‘దిక్కట్ర పార్వతి’ ఒకటి. గ్రేట్ రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చెన్నైలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ‘దిక్కట్ర పార్వతి’ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ‘దిక్కట్ర పార్వతి’కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాజాజీ జన్మస్థానమైన తోరపల్లెలో చిత్రాన్ని తెరకెక్కించారు. హై కోర్టు అనుమతి తీసుకుని హోసూర్లోని కోర్టులో సినిమాలో కోర్టు రూమ్ సీన్స్ చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో రియల్ లాయర్లు నటించారు. కణ్ణదాసన్ రాసిన ఓ పాటతో పాటు రాజాజీ…
సందడిగా సాగిన ‘మహానటులు’ మూవీ పోస్టర్, క్యారెక్టర్ రివీల్
మిస్టర్ అండ్ మిస్ సినిమాతో రొమాంటిక్ హిట్ ఫిల్మ్ రూపొందించిన దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మాతలు. మహానటులు పోస్టర్ లాంఛ్, క్యారెక్టర్ రివీల్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, బిగ్ బాస్ విజేత సన్నీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…అశోక్ నేనూ మహేష్ కత్తి, సుధీర్ వర్మ రెగ్యులర్ గా కలిసేవాళ్లం. అశోక్ ఏ…
ఫేక్ లెటర్స్ నిగ్గు తేల్చండి : నట్టి కుమార్ విజ్ఞప్తి
టిక్కెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ ఫేక్ లెటర్లు పెట్టిన వారిపై, వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లకు సంబంధించి తెచ్చిన జీవో 35ను రద్దు చేయించాలని పూసర్ల బాబు బాబ్జీ అనే వ్యక్తి ఇటీవల ఏపీ హైకోర్టుకెక్కారు. ఏపీలోని దాదాపు 224 మంది ఎగ్జిబిటర్స్ జీవో 35కు వ్యతిరేకంగా ఉన్నారంటూ, ఫేక్ లెటర్స్ సృష్టించి జీవో 35 రద్దు విషయంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు. నా అంగీకారం లేకుండా నా థియేటర్ పైన కూడా ఫేక్ లెటర్లు సృష్టించి, నా థియేటర్…
‘సుందరాంగుడు’ వస్తున్నాడు!!
కృష్ణసాయి టైటిల్ పాత్రలో చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్-ఎమ్.ఎస్.కె.ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సుందరాంగుడు”. వినయ్ బాబు దర్శకత్వం వహించిన ఈ వినూత్న ప్రేమకథాచిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి మూడోవారంలో విడుదలకు సిద్ధమవుతోంది. మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ఈ చిత్రంలో హీరోయిన్లు. ఈ సందర్భంగా నిర్మాతలు ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ మాట్లాడుతూ…”మా హీరో కృష్ణ సాయి చాలా అద్భుతంగా నటించాడు. హీరోగా తనకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే చిత్రం “సుందరాంగుడు”. రామోజీ ఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు “సుందరాంగుడు” చిత్రానికి ప్రధానాకర్షణ” అని అన్నారు. జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు…
అవి వారి వ్యక్తి గత అభిప్రాయమే
ఈ మధ్య కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి పరిశ్రమకు చెందిన కొంత మంది వ్యక్తులు వారి వ్యక్తిగతంగా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి అనేక విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి ప్రెస్ మీట్ వలన చిత్ర పరిశ్రమలోనే కాకుండా, ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్ లలో చిత్ర పరిశ్రమ దాని విభాగముల గురించి ఏ వ్యక్తి మాట్లాడినా అది వారియొక్క వ్యక్తిగత అభిప్రాయము మాత్రమే అని గమనించగలరు, ఈ విషయాన్నీ గతంలో తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి తెలియజేసింది. ఈ విషయమై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ క్రింది తెలియపరచిన విధంగా వివరణ తెలియజేయడం జరిగింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన సంఘములు :- 1) తెలుగు ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్…
సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా మైత్రీ మూవీమేకర్స్
హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతోన్న మూడవ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ను ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఆహ్వానించడం గర్వంగా ఉందని మెంచ్ మార్క్ స్టూడియోస్ ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్, అందమైన ప్రేమ కథగా రాబోతోన్న ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద మంచి…
Benchmark Studios Proud To Welcome Mythri Movie Makers On Board For Sudheer Babu, Mohanakrishna Indraganti’s Aa Ammayi Gurinchi Meeku Cheppali
Hero Sudheer Babu and director Mohanakrishna Indraganti’s third film together titled Aa Ammayi Gurinchi Meeku Cheppali is done with its shooting. The most happening actress Krithi Shetty is playing Sudheer Babu’s love interest in the film produced jointly by B Mahendra Babu and Kiran Ballapalli, while Gajulapalle Sudheer Babu presents it under Benchmark Studios. Benchmark Studios is proud to welcome Tollywood’s leading production house Mythri Movie Makers on board for Aa Ammayi Gurinchi Meeku Cheppali which is tipped to be a romantic entertainer with a wonderful love story. The film…