సంగమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణి

Spread the love

టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి- ఆలేరు
మానవసేవే మాధవసేవ గా భావిస్తూ ఆలేరు పట్టణం లో శుక్రవారం రోజున సంఘమిత్ర సేవ సమితి ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది కరోనా బాధితులకు ఒక నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణి చేసారు, ఈ సందర్బంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ బోట్ల సంపత్ గారు మాట్లాడుతూ సమాజానికి సేవ సహాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని పేదలకు సేవ చేసే దానిలో దొరికే సంతోషం ఎందులోనూ దొరకదని అందుకు మా సంఘమిత్ర సేవాసమితి ఎప్పుడు ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమం లో సంస్థ కార్యకర్తలు కoతుల శంకర్, ఉపేందర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ కౌన్సిలర్ సంఘు భూపతి, ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్, కళ్లెం రాజు, బలరాం పాల్గొన్నా

Related posts

Leave a Comment