మనీ, సిసింధ్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివ నాగేశ్వరరావు ప్రస్తుతం నూతన నటీనటులతో సరికొత్త తరహాలో కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రత్యేక పాత్రల్లో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి కనిపించనున్నారు. ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్ లో .వినోదాత్మక చిత్రాలను రూపొందించే క్రమంలో బొద్దు కోటేశ్వరరావు తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం-1 కింద శివ నాగేశ్వరరావుతో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ‘దోచేవారెవరురా..’ లోగో ఉగాది సంధర్బంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయనున్నారు.చిత్రబృందం!!
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...