ఎనిమిది నెలలక్రితం తల్లి నల్లమాస యమున గుండెపోటుతో చనిపోగా …తండ్రి నల్లమాస అశోక్ తాటి చెట్టు పై నుంచి పడి చికిత్స పొందుతూ చనిపోయారు…. దీంతో ముగ్గురు అమ్మాయిలు రేణు ( 10 ) సుప్రియ ( 8 ) జ్యోస్నవి (4) లు అనాధలు మారగా….ఆర్ధిక పరిస్థితి సరిగా లేని ఆ కుటుంబానికి కొంత ఆర్ధిక చేయుత అందించింది…హెచ్ఎంటీవి ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అశోక్ అధ్వర్యంలో పదివేల రూపాయల నగదు తో పాటు క్వింటా బియ్యం అందించాము ఈ కార్యక్రమం లో హెచ్ఎంటీవి సిబ్బంది ,మోత్కూర్ రిపోర్టర్ రమేష్ ,గ్రామస్థులు జెట్ట నరేందర్ మాజీ సర్పంచ్ ,తొండల సత్యనారాయణ, తొండల బాలరాజు ,వేముల విఠల్ , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనగా ,నల్లమాస అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...