కెఎల్ఎన్ క్రియేషన్స్ క్రియేటివ్ క్యారెక్టర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాలో ‘నేనింతే’ సినిమా హీరోయిన్ శియా గౌతమ్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు ‘మరో మహా భారతం’ టైటిల్ ను ఖరారు చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి లక్ష్మీ నారాయణ కిల్లి, రామకృష్ణ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
Related posts
-
Director Komal R. Bharadwaj Promises a New Cinematic Experience with Rahasyam Idam Jagath
Spread the love The upcoming film Rahasyam Idam Jagath has been generating buzz with its promotional content,... -
కార్తికేయ, హనుమాన్, కల్కి తరహాలోనే మా ‘రహస్యం ఇదం జగత్’ కూడా అందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: దర్శకుడు కోమల్ ఆర్.భరద్వాజ్
Spread the love ఇటీవల తమ ప్రమోషన్ కంటెంట్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సైన్స్ ఫిక్షన్ అండ్... -
Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ Lucky Baskhar Trailer is enthralling and captivating
Spread the love Dulquer Salmaan, multilingual actor and prominent star of Indian Cinema, has been known for...