ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన 'ఫైవ్ పాయింట్ సమ్ వన్' నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా 'త్రీ ఇడియట్స్'. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషీ కీలక పాత్రలు పోషించారు. 2009లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, భారతీయ…