స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటిన మహిళ ఇందిర : యం.ఏ. ఎజాజ్

Indhiragandhi jayanthi vedukalu in aler

ఆలేరులో ఘనంగా మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఆలేరు పట్టణ అధ్యక్షులు యం.ఏ. ఎజాజ్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు తొలి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఎంతో ప్రఖ్యాతిగాంచారని, ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసి అత్యుత్తమ సేవలు అందించారని అన్నారు. 1964 సంవత్సరములో తండ్రి జవహర్ లాల్ నెహ్రు మరణం తరువాత రాజ్యసభకు ఎన్నికైన ఇందిరాగాంధీ.. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నారన్న విషయాన్ని ఆయన…

Superstar Krishna : సాహసానికి మారుపేరు!

Superstar krishna special story

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సాహసోపేతమైన నిర్ణయాలతో సినిమా స్థాయి పెంచిన హీరో అంటే కృష్ణనే. నిన్నటి నుంచీ ఆయన గురించి ఆలోచిస్తుంటేనే గుండె బరువెక్కుతుంది. హీరో అంటే కృష్ణ. కృష్ణ అంటే ఓ క్రేజ్. కృష్ణ అంటే ఓ ఇమేజ్. కృష్ణ అంటే ఓ సాహసం. సూపర్ స్టార్ అంటే కృష్ణ మాత్రమే. అది చెరగని ముద్ర. ఎప్పటికీ మాయని ముద్ర. తెరపై వెలిగే కృష్ణ అంటే బాల్యం నుంచీ పెనవేసుకున్న బంధం. ఎన్ని జ్ఞాపకాలో. కృష్ణ గారి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందంటే చాలు. ఆ సినిమా ఎలా చూడాలో రకరకాల ప్లాన్ లు రెడీ చేసి పెట్టుకునేవాడిని. ఇంట్లో తెలియకుండా ఆదివారం సినిమా చూసే అవకాశం వస్తే సంతోషం. లేకపోతే మిగతా రోజుల్లో స్కూల్…

మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం!

మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం!

మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9 తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్టుమెంట్లు , కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాంహౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శించాలిస్సిన ప్లేస్ TV9 Sweet Home Real Estate & Interior Expo. 60 కి పైగాప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్ ఎక్సిబిషన్ సెంటర్లో జరగనుంది . ఆకర్షనియమైన ఇంటీరియర్, ఫర్నిచర్ మరియు అద్భుతమైన హాం డెకరేషన్, డిజైన్ కూడా వినియోగదారులకు అందించబోతుంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ…

వైభవంగా ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు : ప్రారంభించిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/11/School.tif

ఎంతో ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ లోని ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగాయి. ఈ ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో శనివారం విద్యార్థినీ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు ప్రతీ ఒక్కరికీ మరపురాని అనుభూతని కలిగించాయి. ఈ సందర్బంగా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న పలు నూతన సాంకేతికతను ఉపయోగించుకొని విజ్ఞాన విహారంలో తెలియాడాలని, ఈ విషయంలో ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ముందుండాలని కోరారు. మనదేశంలొ విద్యను అభ్యసించిన భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నత మైన స్థానాలో వున్నారన్న విషయాన్ని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసారు. బ్రిటన్ ప్రధాని భారతీయులు కావడం…

ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలు: ముఖ్యఅతిథిగాపాల్గొననున్న మంత్రి మల్లారెడ్డి

ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలు: ముఖ్యఅతిథిగాపాల్గొననున్న మంత్రి మల్లారెడ్డి సోమాజిగూడ, నవంబర్ 8: ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని గీతాంజలి విద్యా సంస్థల పాలకమండలి తెలిపింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లొ ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసంస్థ ఉపాధ్యక్షులు అంజన మూర్తి, హెడ్ మిసెస్ శాలిని సింగ్, మమతా అల్లూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్యక్రమానికిముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక ఉద్యోగ శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డిపాల్గొననున్నారని తెలిపారు. ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో 1997 లొ విద్యాసంస్థను ప్రారంభించి 25 సంవత్సరాలుగా విద్యార్థులను మంచి పౌరులుగాతీర్చిదిద్దామన్నారు .సరళమైనవిద్యాబోధనలతో అత్యున్నతమైన ఫలితాలను సాధిస్తూ, ఉత్తమ అవార్డులను పొంది విద్యాసంస్థఅగ్రగామిగానిలిచిందన్నారు.ఈ శుభ సందర్భాన్నిపురస్కరించుకొని గీతాంజలి దేవేశాల షెప్పర్స్ లైన్ బలరాం రాయి సికింద్రాబాద్ లొ 4.30 గం.లకు'ఓపస్ అర్జంటమ్' పేరుతో కడు రమనీయ మైనా సంగీత, నృత్య, నాటకాలతొ రాజతోత్సవానికి వేదిక కానుందన్నారు.వ్యవస్థాపకురాలు గీతాకరన్ తో పాటు పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను, సంస్థ అభివృద్ధికి కృషి చేసిన వారిని ఘనంగాసన్మానించి అవార్డులను ప్రధానం చేస్తామని వివరించారు.

సోమాజిగూడ, నవంబర్ 8: ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని గీతాంజలి విద్యా సంస్థల పాలకమండలి తెలిపింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లొ ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసంస్థ ఉపాధ్యక్షులు అంజన మూర్తి, హెడ్ మిసెస్ శాలిని సింగ్, మమతా అల్లూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్యక్రమానికిముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక ఉద్యోగ శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డిపాల్గొననున్నారని తెలిపారు. ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో 1997 లొ విద్యాసంస్థను ప్రారంభించి 25 సంవత్సరాలుగా విద్యార్థులను మంచి పౌరులుగాతీర్చిదిద్దామన్నారు .సరళమైనవిద్యాబోధనలతో అత్యున్నతమైన ఫలితాలను సాధిస్తూ, ఉత్తమ అవార్డులను పొంది విద్యాసంస్థఅగ్రగామిగానిలిచిందన్నారు.ఈ శుభ సందర్భాన్నిపురస్కరించుకొని గీతాంజలి దేవేశాల షెప్పర్స్ లైన్ బలరాం రాయి సికింద్రాబాద్ లొ 4.30 గం.లకు’ఓపస్ అర్జంటమ్’ పేరుతో కడు రమనీయ మైనా సంగీత, నృత్య, నాటకాలతొ…

జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే జెండా..ఎజెండా : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ

HUJ Elections

తమకు ఎలాంటి రాజకీయాలు లేవని, పోరాటాలే తమ ఊపిరి, జర్నలిస్టుల సంక్షేమమే జెండా, ఎజెండా అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆబిడ్స్ లోని మీడియా ప్లస్ హాలులో జరిగిన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూ జే) ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 65ఏండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నాటి నుండి నేటి వరకు నైతిక విలువలకు కట్టుబడి జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియన్ గా వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొంటుందని విరాహత్ అన్నారు. ఇవ్వాళ జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాటాల ఫలితంగా సాధించినవేనన్నారు. కొన్ని శక్తులు వారి స్వప్రయోజనాల కోసం…

All India Brahma Samaj 131 Conference

All India Brahma Samaj 131 Conference

The 131st All India Brahmo Conference was inaugurated today at Kutchi Bhavan, Eden Gardens, Hyderabad. More than 350 delegates from across the country Kolkata, Indore, Mumbai, Delhi, Gujarat, Bangalore, Orissa, Jharkhand and Bangladesh attended the Conference. Before the Brahmos took their Pledge to rededicate themselves to One and only God, and to conduct themselves most diligently with their own conscience as witness. Dr Arup Kumar Das, President, All India Brahma Samaj from Delhi unfurled the Brahmo flag. The Upasana was conducted jointly by Dr. S. Joag and Dr. Sushama Joag,…

సమ సమాజమే బ్రహ్మ సమాజం లక్ష్యం

general news in hyderabad

– మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య – భాగ్యనగరం లో అఖిల భారత బ్రహ్మ సమావేశాలు ప్రారంభం ఆర్ధిక, హార్దిక, రాజకియంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యత తెలుసుకుని ముందడుగు వేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య పిలుపునిచ్చారు. దేశ సౌభాగ్యత సమసమాజ అభివృద్ధి కోసం రాజారామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం ప్రస్తుతం విస్తృతంగా ప్రాచుర్యం లోకి రావలసిన అవసరం ఉందని, యువత ను ఎక్కువగా భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. శనివారం ఈడెన్ గార్డెన్స్ లో వున్న కచ్చి భవన్ లో దక్కన్, ఆంధ్ర బ్రహ్మ సమాజాల సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత బ్రహ్మ సమాజం 131వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ జి. చంద్రయ్య…

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు!!

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు!!

కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు * కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. * అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలు 14 రకాల ఐటమ్స్ తో వడ్డించారు. ** సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు. * టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు…

మునుగోడు సమస్యలు తీర్చింది కేసీఆర్ మాత్రమే : తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్

General news

రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన పద్మ శాలీ ‘ఆత్మీయ సమ్మేళనం’ లో మంత్రి కేటీఆర్ అభినందనలు అందుకున్నారు. ఈ సందర్బంగా కలిసిన మీడియా ప్రతినిధులతో పరమేశ్వర్ మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ గెలవదు అని తేల్చిచెప్పారు. కేంద్రంలో మోదీ ఇమేజ్ కూడా రోజురోజుకు తగ్గుతుందన్నారు. బీజేపీకి కేసీఆర్‌ భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేసి మూడోసారి కూడా గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు కేసీఆర్‌ను పరిమితం చేసేలా కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాల రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని…