ఎన్నికల నోటిఫికేషన్ లోపు మహిళా కాంగ్రెస్ కమిటీలన్నీ పూర్తి చేయాలి : నీలం పద్మ

All Mahila Congress committees should be completed before the election notification: Neelam Padma

  స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ నేతలు కదం తొక్కాలి.. యాదాద్రి భువనగిరి జిల్లా లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ కదం తొక్కుతోంది ఈ మేరకు సోమవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోయాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగిన్చది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ దివ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి మరియు మండల .. గ్రామ బ్లాక్.. బూత్ కమిటీలు వేయాలని.…

All Mahila Congress committees should be completed before the election notification: Neelam Padma

All Mahila Congress committees should be completed before the election notification: Neelam Padma

Women Congress leaders should take steps to win local body elections. Women Congress leaders’ meeting in Yadadri Bhuvanagiri district Yadadri Bhuvanagiri : Yadadri Bhuvanagiri District Mahila Congress is taking steps to win the local body elections. A meeting of Mahila Congress leaders was held at the Bhuvanagiri MLA Camp Office on Monday under the chairmanship of Yadadri Bhuvanagiri District Congress President Neelam Padma. District Incharge Divya attended the program. Speaking at the meeting held on this occasion, Yadadri Bhuvanagiri District President Neelam Padma said that as per the instructions of…

Aleru constituency is on the path of progress under the leadership of Beerla Ailaiah: Neelam Padma Venkataswamy

Aleru constituency is on the path of progress under the leadership of Beerla Ailaiah: Neelam Padma Venkataswamy

By Interview: M D ABDUL (Editor-Tollywoodtimes) In the political arena, everyone who hears Note now has the same question. Who is it? Why is it rushing so much? Yes, and if there is a plan, it is not that difficult to achieve the desired goal. To achieve the desired goal, not words, but actions are needed. As soon as she stepped into the Congress party, she served as ZPTC…Child Welfare Department Joint Nalgonda District ZP Standing Committee Chairman…District Planning Committee (DPC) Member…Panchayati Raj Mahila Shakti Abhiyan State General Secretary…United State…

బీర్ల అయిలయ్య సారథ్యంలో ప్రగతి పథంలో ఆలేరు నియోజకవర్గం : నీలం పద్మ వెంకటస్వామి

Aleru constituency is on the path of progress under the leadership of Beerla Ailaiah: Neelam Padma Venkataswamy

By Interview : M.D ABDUL (Editor-Tollywoodtimes) రాజకీయరంగంలో ఇప్పుడు ఎవ్వరి నోటా విన్నా ఒకటే మాట. అసలు ఎవరీమె.. ఎందుకు ఇంతలా దూసుకుపోతోంది అని! అవును మరి.. కసి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం అంత కష్టమేమీకాదు.. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలంటే మాటలు కాదు.. చేతలు కావాలి. కాంగ్రెస్‌ పార్టీలో అడుగు పెట్టగానే జెడ్పీటీసీగా…శిశు సంక్షేమశాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా జెడ్పీ స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌గా.. డిస్టిక్‌ ప్లానింగ్‌ కమిటీ (డిపిసి) మెంబర్‌గా… పంచాయతీరాజ్‌ మహిళా శక్తి అభియాన్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీగా.. ఉమ్మడి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రెండు పర్యాయాలు.. మరియు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మెంబర్‌గా…భువనగిరి పార్లమెంటరీ దిశా కమిటీ మెంబర్‌ గా… తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా… స్టేట్‌ మహిళా కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కో-ఆర్డినేటర్‌గా… ప్రస్తుతం…

Should we stand by and watch while people are being killed in the name of religion?: Special interview with Uppal Assembly BJP spokesperson Ilitam Narasimha Reddy

Should we stand by and watch while people are being killed in the name of religion?: Special interview with Uppal Assembly BJP spokesperson Ilitam Narasimha Reddy

“In fact, the rulers of Pakistan, who were formed by dividing India on the basis of religion, have never been honest. They only show India as a class enemy and live a life of luxury, and they show Kashmir as a disgrace and subjugate the people. Even if that country is completely destroyed, they do not care. All this should be considered as the evil political shadow of the Indian rulers of that time, which has befallen us.” “The spark that caused the division of the country is still burning…

మతం పేరుతో చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ? : ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహ్మరెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ

Should we stand by and watch while people are being killed in the name of religion?: Special interview with Uppal Assembly BJP spokesperson Ilitam Narasimha Reddy

”నిజానికి మత ప్రాతిపదికన భారత్‌ను చీల్చుకుని ఏర్పడ్డ పాక్‌ పాలకులు ఏనాడూ నిజాయితీగా లేరు. భారత్‌ను వర్గశతృవుగా చూపించి పబ్బం గడుపుకోవడం, కాశ్మీర్‌ బూచి చూపి ప్రజలను వశపర్చుకోవడం తప్ప..ఆ దేశం సర్వ నాశనం అయినా వారికి పట్టింపు లేదు. ఇదంతా నాటి భారత పాలకులు చేసిన దుర్మార్గపు రాజకీయ క్రీనీడ కారణంగా మనకు సంక్రమించిన రావణకాష్టంగా చెప్పుకోవాలి” ”దేశ విభజన తెచ్చి పెట్టిన చిచ్చు ఇంకా రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌ పెద్దలు ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఆనాడు దేశాన్ని విభజించకుండా మహాత్ముడు కూడా అడ్డుకోలేక పోయాడు. కేవలం నెహ్రూకు ప్రధాని పదవి కావాలన్న పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. దాని ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నారని ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార…

రాజ్యాంగాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదు : మొగిలి సునీత రావు

There is no peace in insulting the Constitution: Mogili Sunitha Rao

ఆలేరు, మే 1: ( టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి) యా దాద్రి భువనగిరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన వహించారు. మొదటగా ఎస్.బి.హెచ్ బ్యాంక్ దగ్గర ఉన్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి. గాంధీ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బస్టాండ్ చౌరస్తాలో ఎల్పిజి గ్యాస్ ధరలు పెంచినందుకు నిత్యావసర ధరలు పెంచినందుకు నిరసనగా ఖాళీ సిలిండర్లతో కూరగాయలతో నిత్యావసర వస్తులతోప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తదుపరి అస్సాం సీఎం హేమంత్ విశ్వశర్మ మహిళలపై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ…

తెలంగాణ కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్

Telangana Family Survey is a role model for the country: Telangana Advocate JAC President, Eminent Advocate Nagula Srinivasa Yadav

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకునేందుకు, భవిష్య ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకు వచ్చే దిశగా, ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే తో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో గొప్ప మార్పు రావడానికి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 6 నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమం, 9 నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 87 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం…

ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Samajwadi Party Foundation Da

సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్ వాది పార్టీ నేత దండు బోయిన నిత్య కళ్యాన్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లోని దుర్గా భవాని నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ తో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తాము పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ లో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే నగరా వ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని…

సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్

Secunderabad Jai Swaraj Party MP candidate RSJ Thomas

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె థామస్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ ఖరారు చేశారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన థామస్ సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని థామస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు కాసాని తెలిపారు. సికింద్రాబాద్ లో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ సమావేశాల్లో థామస్ ను కండువా కప్పి పార్టీలోకి కాసాని ఆహ్వానించారు. అనాధలు, అభాగ్యులు, పేదలకు తన ఎన్జీఓ సంస్థ ద్వారా సేవలు అందించే థామస్ జై స్వరాజ్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. సామాన్య ప్రజల…