Aero India 2023: Crown Group company, Dynatron Services Signs MoU with Garden Reach Shipbuilders & Engineers to undertake Warship MRO activities

Pic caption - From Left - Cmde Rakesh Anand (Retd.), Head of Marine Division, Crown Group Defence, Commodore PR Hari, Chairman & Managing Director, Garden Reach Shipbuilders & Engineers & Vice Adm Paras Nath (Retd) AVSM, VSM, Group President, Crown Group Defence, at the MoU signing ceremony between GRSE & DSPL in the Bandhan ceremony at Aero India in presence of Defence Minister Shri Rajnath Singh.

Ship Repairs/Refits and Allied Activities with Indigenous Capabilities: A Big Shot in the Arm for “Atmanirbhar Bharat” Mission Bangalore, 16th Feb, 2023: India’s leading shipyard specializing in Ship Repairs & Ship Building, Garden Reach Shipbuilders & Engineers (GRSE) has signed an MoU with Crown Group Defence company, Dynatron Services Pvt Ltd, India’s Defence MRO major towards undertaking ship repairs/refits and allied activities as associates for Indian Navy and Coast Guard in the Bandhan ceremony at Aero India in presence of Defence Minister Shri Rajnath Singh. Under the agreement, both GRSE…

Snowman Logistics Ventures into the Chemical Industry

Snowman Logistics Ventures into the Chemical Industry

Opens its first A-Grade Dry Warehouse in Tamil Nadu for storing and distributing chemicals Bangalore, 9th February 2023: Snowman Logistics, India’s leading integrated temperature-controlled logistics service provider, opens its first-ever state-of-the-art A-Grade dry warehouse for the chemical industry in Shoolagiri, Tamil Nadu. This is the cold-chain logistics company’s first venture into the chemicals business and first step into storing and distributing Hazardous chemicals. Snowman Logistics will work with BDP UGL Global Logistics (I) Pvt. Ltd – one of the world leaders in automobile chemicals – and will soon extend to…

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍ శాంతికుమారికి ‘దీనశరణ్య’ శుభాకాంక్షలు

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారికి శుభాకాంక్షలు అందజేస్తున్న 'దీనశరణ్య' స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, రాజేంద్రప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి అబ్దుల్

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారిని కలిసి ‘దీనశరణ్య’ స్వచ్చంద సేవాసంస్థ శుభాకాంక్షలు అందజేసింది. గురువారం బీఆర్కే భవన్ లోని రాష్ట్ర సచివాలయంలో సీఎస్‍ ను కలిసిన వారిలో ఆ సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం.డి అబ్దుల్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్ రిలీవ్ కావడంతో శాంతికుమారిని తదుపరి సీఎస్ గా నియమించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఆమెను సీఎస్ గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి. శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా చరిత్రకెక్కారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్ గా ఈ మేరకు…

ఐజేయూ నేతతో ఛత్తీస్ గఢ్ జర్నలిస్ట్స్ ప్రతినిధి బృందం భేటి : రాష్ట్రం పర్యటించాలని విన్నపం

-రాష్ట్రం పర్యటించాలని విన్నపం

తమ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చేయూత నివ్వాలని స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ ఛత్తీస్ గఢ్ ప్రతినిధి బృందం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ)ను విజ్ఞప్తి చేసింది. ఐదుగురితో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం నాడు హైదరాబాద్ పర్యటించి ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డిని కలుసుకుంది. ఈ సందర్భంగా లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మీడియా స్థితిగతులు, మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు తదితర అంశాలను ప్రతినిధి బృందం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐజేయూ కొనసాగిస్తున్న రాజీలేని పోరాటాలకు తాము ఆకర్షితులైనట్లు వారు స్పష్టం చేశారు. ఐజేయూ ప్రతినిధి బృందం తమ…

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలి : కేంద్రానికి ఆర్థికవేత్తల డిమాండ్

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలి : కేంద్రానికి ఆర్థికవేత్తల డిమాండ్

హైదరాబాద్: అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు 2023-24 కేంద్ర బడ్జెట్‌లో అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సిగరెట్లు, బీడీలు మరియు పొగలేని పొగాకుపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని వారు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేసిన విజ్ఞప్తిలో కోరారు.ఈ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, అప్పుడు పెరిగిన పొగాకు పన్ను ప్రధాన దోహదపడుతుంది. ‘పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను విధించడం వలన అధిక రిటైల్ ధరలకు దారి తీస్తుంది, ఇది టబాకో వినియోగం మరియు దీక్షను తగ్గించడానికి మరియు నిరుత్సాహపరిచేందుకు అత్యంత ఆర్థిక, సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మేము ఆదాయం మరియు ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, జిఎస్‌టి అనంతర కాలంలో టబాకో ఉత్పత్తులపై పన్ను…

చిన్న పత్రికలను విస్మరించడం సరైంది కాదు: టీయూడబ్ల్యూజే నేత విరాహత్

చిన్న పత్రికలను విస్మరించడం సరైంది కాదు: టీయూడబ్ల్యూజే నేత విరాహత్

ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెగించి కొట్లాడిన చిన్న, మధ్యతరగతి పత్రికల ప్రచురణకర్తలను విస్మరించడం సరైంది కాదని, వారికి న్యాయం జరిగేంతవరకు తాము అండగా నిలిచి పోరాడుతామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. సోమవారం నాడు లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో తెలంగాణ చిన్న, మధ్యతరగతి మరియు మేగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజం ఖాన్ తో పాటు పలు పత్రికల సంపాదకులు టీయూడబ్ల్యూజేలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విరాహత్ అలీ పాల్గొని మాట్లాడారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో తమ సంఘం చిన్న పత్రికలకు…