సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకత్వంలో లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత హరీశ్, డైలాగ్ రైటర్ సాయిబాబా, అభినవ్ గోమటం, సినిమాటోగ్రాఫర్ సుకుమార్, పాటల రచయిత శ్రీనివాస్ మౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అవసరాల శ్రీనివాస్, వి.ఎన్.ఆదిత్య, జెమినీ కిరణ్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రోల్ రైడా,…
Category: MOVIE REVIEWS
Introducing Virat Raj in “Sita Manohara Sree Raghava”
Yesteryear handsome actor Haranath’s grandson Virat Raj debuts as a hero, and acting guru Satyanand unveils a Poster and video glimpse.Another talented youngster is getting introduced as a hero in the Telugu film industry. He is Virat Raj, the grandson of actor Venkata Subbaraju, who was the brother of the handsome actor of yesteryear Haranath. Virat Raj plays the lead role in the production of Vandana Movies’ ‘Sita Manohara Sree Raghava’On the occasion of his birthday today, acting guru Sri Satyanand unveiled the Poster,video glimpse and wished him great success.Venkata…
విరాట్ రాజ్ హీరోగా ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం
అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ప్రచార చిత్రాలను,వీడియోను విడుదల చేసిన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’ అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలను,వీడియోను అతని నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు విడుదల చేసి ఆశీస్సులు అందించారు.చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. విరాట్ రాజ్ పరిచయ ప్రచార చిత్రాలను పరిశీలిస్తే పెద తాత హరనాథ్ స్ఫురణకు వస్తారు. ఓ చిత్రంలో అందంగా,క్యూట్ గా కనిపిస్తున్న విరాట్ రాజ్ మరో ప్రచార చిత్రం లో…
తెలుగు ఓటీటీ ‘ఆహా’లో వినాయక చవితి పర్వదినాన, చిన్నారుల కోసం తొలి చిన్నారి యానిమేటెడ్ ఒరిజినల్ ‘మహా గణేశ’
బ్లాక్బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్లు, టాక్షోస్తో తెలుగువారికి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ అటు డిజిటల్ మాధ్యమంలో , ఇటు తెలుగువారి హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజినల్ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రసారం చేయనుంది. ఆహా కిడ్స్ ద్వారా మన పురాణ కథలు, విలువలును తెలియజేసేలా పలు ఒరిజినల్స్ను ఈతరం చిన్నారులకు అందిస్తోంది.‘మహా గణేశ’.. ఈ వెబ్ యానిమేటెడ్ ఒరిజినల్ను ఆహా, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రై.లి కలయికలో రాజీవ్ చిలక తెరకెక్కించారు. ఇందులో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ వ్యవధి 15 నిమిషాలుంటాయి. ఇది మన దేవతల్లో ప్రథమ పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి సంబంధించిన పండుగ వినాయక చవితి పురాణాన్ని తెలియజేస్తుంది. వినాయక…
త్వరలోనే ‘గల్లీరౌడీ’ విడుదల తేదీని ప్రకటిస్తాం
సమర్పకుడు కోన వెంకట్, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గల్లీరౌడీ’. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల సక్సెస్లో కీలక పాత్రను పోషించిన స్టార్ రైటర్ కోన వెంకటన్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెఢీ, ఈడోరకం ఆడోరకం వంటి సక్సెస్ఫుల్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గల్లీరౌడీ సెప్టెంబర్ 3న విడుదల కావడం లేదు. దీని గురించి మేకర్స్…
అల్టిమేట్ ‘బిగినింగ్’ ట్రెండింగ్లో అఫీషియల్ ట్రైలర్
దేరీజ్ నో గ్యారెంటీ ఫర్ బర్త్ బట్, దేరీజ్ ఏ గ్యారెంటీ ఫర్ డెత్ ‘ఎవడి పుట్టుకా ఎవ్వడికీ తెలీదు. కాని, పుట్టాక చావు ఖాయం’ అంటూ తాత్విక క్యాష్షన్తో ‘బిగినింగ్’ ట్రైలర్పై ఆసక్తి రేంత్తించారు.గాఢత కలిగిన కథలను సెల్యూలాయిడ్పై చూపించేందుకు టాలీవుడ్ ట్రెండీ డైరెక్టర్లు కొత్త కొత్త ప్రయోగాలకు పదును పెడుతూనే ఉన్నారు. సున్నితమైన అంశాన్ని సిల్వర్ ప్ర్కీన్పై సుతిమెత్తగా చూపించే కథలను ఆడియన్సూ ఆదరిస్తున్నారు. ఇలాంటి టైమ్లో – ‘బిగినింగ్’ ట్రైలర్ చూస్తుంటే… దర్శకుడు ముదునూరు రాజ్ ఓ ప్రామిసింగ్ స్టోరీ ఆడియన్స్ ముందుకు తెస్తున్నట్టే కనిపిస్తోంది.మనిషి జీవితానికి ఆది అంతం… చావు పుటకలే. ఈ రెండింటి ప్రాధాన్యతను నేచర్ నేపథ్యంగా చెప్పనున్న కథే – ‘బిగినింగ్’. ముదునూరు రాజ్ దర్శకుడిగా, జోషిరామ్, సృష్టి జైన్ జోడీగా డిఎన్ఏ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. చేతన్…
సుమధుర గ్రూప్ – వాసవీ గ్రూప్ ద ఒలింపస్ను రెసిడెన్షియల్ టవర్స్ ప్రాజెక్ట్ బ్రోచర్ ఆవిష్కరణ
• వాసవీ గ్రూప్ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్ అత్యంత విశాలమైన 44 అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని గచ్చిబౌలి/నానక్రామ్గూడా, వేవ్ రాక్ సమీపంలో ప్రారంభించింది.• గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ భవంతిలో 854 కుటుంబాలు అత్యంత సౌకర్యవంతంగా నివాసముండేలా సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్స్ తీర్చిదిద్దారు.• ద ఒలింపస్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఈ కన్సోర్టియం 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనిలో అత్యధిక మొత్తం అంతర్గతంగా నిధుల సేకరణతో పాటుగా వినియోగదారులు చెల్లించే అడ్వాన్స్ల ద్వారా సమకూర్చుకోనుంది.• డిసెంబర్ 2025 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది.హైదరాబాద్, ఆగస్టు 20, 2021 ః వాసవి గ్రూప్ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్ తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను గచ్చిబౌలి/నానక్రామ్గూడా వద్ద ప్రారంభించింది. దాదాపు5.06 ఎకరాల విస్తీర్ణంలో, ప్రతి ఒక్కరూ నివాసముండాలని కోరుకుంటున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద, అత్యంత…
మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ‘గ్రేట్ శంకర్’
శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ శ్రీ ఎల్.వి.ఆర్ సంస్థ నుండి వస్తున్న చిత్రం “గ్రేట్ శంకర్”. మలయాళంలో అఖండ విజయం సాధించిన “మాస్టర్ పీస్” అను చిత్రాన్ని “గ్రేట్ శంకర్” గా మన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి మన తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మంచి చిత్రాలలో నటించి తెలుగు హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు. క్రాక్, నాంది లాంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏసీపీ క్యారెక్టర్ గా కీలక పాత్రలో నటిస్తున్నారు. మంచి కథాబలం తో మర్డర్, థ్రిల్లర్ ,మిస్టరీ తో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో ప్రేక్షకులను అలరించనుంది.ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించారు. ఉన్ని ముకుందన్ (భాగమతి…
గోపీచంద్, సంపత్ నంది, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ చిత్రం ‘సీటీమార్’… సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా …చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘ఎగ్రెసివ్ స్టార్, యాక్షన్ హీరో అయిన గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా మా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్తో అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ను సెప్టెంబర్ 3న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. స్పోర్ట్స్ మూవీ…
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో థియేటర్స్లో విడుదలవుతున్న రామంత్ర క్రియేషన్స్ ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’
‘118’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో థియేటర్స్లో గ్రాండ్గా విడుదలకానుంది. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకుని సినిమాపై అంఛనాల్ని భారీగా పెంచాయి. ఈ సందర్భంగా..స్టార్ ప్రొడ్యూసర్ సురేష్బాబు మాట్లాడుతూ – రీసెంట్ గా సినిమా చూశాను. క్రిస్పీ నరేషన్తో మంచి పెర్ఫామెన్స్లతో చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్…
