ఎస్ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్పై నూతన తారలతో వైవిధ్యమైన జానర్లో.. ఎమ్ఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘కాలం రాసిన కథలు టైటిల్ చాలా బాగుంది. అలాగే సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్కి మరియు చిత్రంలో నటించిన నటీనటులు అలాగే పనిచేసిన టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని అన్నారు. ‘‘నంధ్యాల నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం తిరుగున్న టైమ్లో నాకు ‘కాలం రాసిన కథలు’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన…
Category: గ్యాలరీ
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘అనుష్క’ ట్రైలర్ లాంచ్
సుధారాణి క్రియేటివ్స్ పతాకంపై తేజస్, సౌజన్య శివ, జషిల్, శ్రీవల్లీ నటీ నటులుగా సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `అనుష్క`. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు తెలంగాణ ఫిలించాంబర్ లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలించాంబర్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“అనుష్క` ట్రైలర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది. గతంలో సుదర్శ న్ రెడ్డి అనుష్క నటించిన `అరుంధతి` చిత్రానికి గ్రాఫిక్ విభాగంలో పని చేశాడు. ఆ అనుభవం, ఆ అభిమానంతో `అనుష్క` టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కించాడు. కథా బలంతో ఈచిత్రం రూపొందింది. అన్నీ తానై ఎంతో కష్టపడ్డాడు. దర్శక నిర్మాత మా చాంబర్ మెంబర్ కావడంతో అన్నీ విధాలుగా సపోర్ట్ అందిస్తున్నాం. అంతా నూతన…
ఘనంగా నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవమి రోజునే యాదగిరి జన్మ దినోత్సవం కావడం విశేషమనే చెప్పాలి. ఆదివారం హైదరాబాద్ లోని సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ఆయన ఆత్మీయులు, కుటుంబ సభ్యులు శ్రీమతి ముత్యాలి, కూతురు అశ్విని, కుమారులు రితీష్, గౌతమ్, తల్లి సిరిసాల మారెమ్మ, తమ్ముడు సిరిసాల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్ మాట్లాడుతూ.. పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, మీ ఈ జీవితంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యని స్నేహం మీది, అలాంటి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.…
ఘనంగా నిర్మాత సిరిసాల యాదగిరి జన్మదినోత్సవ వేడుక
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత సిరిసాల యాదగిరి జన్మ దినోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవమి రోజునే యాదగిరి జన్మ దినోత్సవం కావడం విశేషమనే చెప్పాలి. ఆదివారం హైదరాబాద్ లోని సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ఆయన ఆత్మీయులు, కుటుంబ సభ్యులు శ్రీమతి ముత్యాలి, కూతురు అశ్విని, కుమారులు రితీష్, గౌతమ్, తల్లి సిరిసాల మారెమ్మ, తమ్ముడు సిరిసాల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్ మాట్లాడుతూ.. పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, మీ ఈ జీవితంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యని స్నేహం మీది, అలాంటి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.…
శ్రీరామనవమి సందర్భంగా కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ పోస్టర్ విడుదల
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా.. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హ్యాపెనింగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురిళి కిషోర్ గతంలో పని చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో జరుగుతుంది. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి కానుంది. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’…
శ్రీరామనవమి సందర్భంగా ‘మిస్టర్ బెగ్గర్’ మోషన్ పోస్టర్ లాంచ్
కార్తిక్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీమతి వడ్ల నాగ శారద సమర్పణలో `బర్నింగ్ స్టార్` సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా వడ్ల జనార్థన్ దర్శకత్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్టర్ బెగ్గర్`. ఈ చిత్రం దిగ్విజయంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు మోషన్ పోస్టర్ ఆవిష్కరించింది చిత్ర బృందం. విభిన్నంగా రూపొందించిన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలుః మాట్లాడుతూ…“మా టీమ్ పూర్తి సహకారంతో విజయవంతంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేశాము. సెకండ్ షెడ్యూల్ ఈ నెల 25న ప్రారంభించనున్నాం. దర్శకుడు చక్కటి ప్లానింగ్ తో ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు మా చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ చేశాము“ అన్నారు. దర్శకుడు…
ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ రావడం వల్ల వీక్షకులకు ZEE5 పై రెస్పెక్ట్ పెరుగుతుంది : ‘గాలివాన’ ప్రి రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్
గోదావరి జిల్లాలో ఉన్న ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగే కథ.రెండు కుటుంబాలు సరస్వతి, కొమర్ రాజు కుటుంబం వీరిద్దరూ వియ్యంకులు.అయితే అనూహ్యంగా కొత్తగా పెళ్ళయిన గీత-అజయ్లు దారుణంగా హత్యకి గురవ్వడంతో, వారి కుటుంబాలు బాధలో ఒక్కటౌతాయి. ఐతే హంతకుడిగా అనుమానింపబడుతున్న ఒక వ్యక్తి ఒక గాలివాన రోజు యాక్సిడెంట్ అయి వీళ్ళ ఇంటిదగ్గర పడివుంటాడు.తరువాత ఉదయం లేచే సరికి అతను చనిపోయి ఉంటాడు.అయితే ఆతనిని హత్య చేసింది వీరిలో ఒక్కరేనా..ఆ ఒక్కరు ఎవరు? కుటుంబ సభ్యులా, బయటి వ్యక్తులా అనే విషయాలను తెలుసు కోవాలంటే ఏప్రిల్ 14న వస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “గాలివాన” చూడాల్సిందే.. జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు…
దర్శకుడు తేజ బాలీవుడ్ ఎంట్రీ!!
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తెలుగు చిత్రసీమలో మంచి పాపులర్ అయిన తేజ ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. వీటిని టైమ్ ఫిల్మ్స్ NH స్టూడియోస్ అండ్ ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్తో కలిసి నిర్మించనుంది. తేజ సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్లలో ఒకటి ‘జఖమి’. ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కాశ్మీర్లోని మంచు ప్రాంతంలో జరగనుంది. మరో ప్రాజెక్ట్ ‘తస్కరి’ అనే వెబ్ సిరీస్. 1980 బ్యాక్డ్రాప్లో నాలుగు సీజన్ల సిరీస్ గా, ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల…
Star Director Puri Jagannadh Joins The Shoot Of Megastar Chiranjeevi – Mohan Raja – Konidela Productions And Super Good Films – Godfather
Megastar Chiranjeevi’s 153rd film Godfather being directed by Mohan Raja and produced grandly by Konidela Production Company and Super Good Films is currently being filmed in Hyderabad. Star Director Puri Jagannadh is playing a special role in the movie. He has joined the shoot of the movie from today itself. Chiranjeevi took to Twitter to welcome Puri Jagannadh on board this political action thriller. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే introducing my…
Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen Bilingual Film Announced
Naga Chaitanya who scored back to back superhits with Majili, Venky Mama, Love story and Bangarraju is awaiting the release of Thank You will be joining hands with Tamil director Venkat Prabhu for his 22nd film to be made as a bilingual in Telugu and Tamil languages. The director who made several novel and content-based movies delivered a blockbuster with his last directorial Maanaadu. Tollywood’s happening production house Srinivasaa Silver Screen, that has lined up some exciting projects, including Ram’s ongoing film The Warrior and Boyapati Sreenu-Ram next, has announced…