శర్వానంద్, రష్మికా మందన్నా, కిశోర్ తిరుమల,ఎస్ఎల్వీసి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ షూటింగ్ ప్రారంభం.
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్బిజీగా ఉన్నారు. శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘మహాసముద్రం’, సినిమా పోస్ట్...
