మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి “వాసవసుహాస” అనే మొదటి సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ”యుగ యుగాలుగా ప్రభోదమై/ పది విధాలుగా పదే పదే…/పలికేటి సాయ/…
Category: Entertainment
2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో ’18 పేజెస్’ ఉంటుంది : హీరో నిఖిల్
‘కార్తికేయ-2′ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ’18 పేజెస్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్బంగా.. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ… 18 పేజెస్ వన్ వీక్ పూర్తిచేసుకుంది. ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని. కమర్షియల్ సినిమాలకే ఆడియన్స్ వస్తున్నారు అనుకునే తరుణంలో ఇది ఒక చాలా డీసెంట్ కథ, ఒక ఎమోషన్ ఉన్న కథ, మెయిన్ రైటింగ్ తో ముడిపడిన కథ ఇది. ఈ సినిమా మౌత్ టాక్ తో డే బై డే పెరుగెత్తుకుంటూ…
ఈ ‘టాప్ గేర్’తో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగిపోవాలి : ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్
సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగిన ‘టాప్ గేర్’ ప్రి రిలీజ్ వేడుక.. డిసెంబర్ 30న విడుదల యంగ్ అండ్ లవ్లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్…
‘వాల్తేరు వీరయ్య’ సమిష్టి కృషి : మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా వచ్చిన మూడవ సింగిల్ ‘వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్’ కూడా సంచలన విజయం…
రవితేజకు ‘ధమాకా’ ఊరటనిచ్చిందా!?
మాస్ మహారాజా రవితేజ, నవతరం బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’.ఈ ఏడాది రవితేజ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. ఈ చిత్రం డిసెంబర్ 23న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్టన్స్ రాబడుతూ పరుగులు పెడుతోంది. ఈ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి, నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ‘ధమాకా’ మొదటి రోజే రవితేజ కెరీర్ మరో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. మొదటి రోజు మంచి టాక్ తో మరింత పికప్ అయిన ఈ చిత్రం వీకెండ్ లో రెండో రోజు కూడా అదరగొట్టింది. తెలుగు…
త్రిష పొలిటికల్ ఎంట్రీ?!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది త్రిష. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఈమె ఒకరు. సోషల్ మీడియా హడావిడి అంతా ఇంతా లేదు. విషయం ఏదైనా రచ్చ చేయడం మాత్రం పచ్చినిజం! ఇక వినోదరంగం పై ఈ హడావిడి మామూలుగా ఉండదు. స్టార్ హీరోయిన్ల విషయంలో అయితే.. మరీ శృతిమించిపోతోంది! సరిగ్గా అందాలతార త్రిష విషయంలో ఇదే జరిగింది. గత కొన్నిరోజులుగా త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం సోషల్ మీడియా పుణ్యమాని మరింత ఊపందుకుంది. తొలుత ఈ విషయాలను త్రిష కొట్టిపారేసింది.. నెటిజనుల పోస్టులకు ముసిముసిగా నవ్వుకుంది. అయితే.. నెటిజనులు మాత్రం పోస్టింగులు ఆపలేదు సరికదా.. మరింత రెచ్చిపోయారు. ఇక లాభం లేదనుకున్న ఈ బ్యూటీ తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించి…
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతికి రావడం ఇంకా పెద్ద పండగ: కొరియోగ్రాఫర్ విజే శేఖర్ మాస్టర్ ఇంటర్వ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి.. ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వాల్తేరు వీరయ్యలోని అన్ని పాటలకు (సింగిల్ కార్డ్) కొరియోగ్రఫీ అందించారు విజే శేఖర్ మాస్టర్.…
‘వీరసింహారెడ్డి’తో నా కల నెరవేరింది: చంద్రిక రవి ఇంటర్వ్యూ…
బాలకృష్ణ గారితో కలసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్ లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి పాటలు స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి. థర్డ్ సింగిల్ గా విడుదలైన ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి’ పాట అయితే సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్…
‘ఎస్ 5 నో ఎగ్జిట్’ కు విడుదలకు మందే భారీ అమౌంట్ కు థియేట్రికల్ హక్కులు : దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, గౌతమ్ కొండెపూడి.
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5 నో ఎగ్జిట్’. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, నిర్మాత గౌతమ్ కొండెపూడి దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ….నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో హీరో కావాలనే ఆలోచన ఉండేది. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో నేను చేసిన డాన్సులు చూసి బాగా డాన్సులు చేస్తున్నావు అని…
హీరో క్యారెక్టర్ ‘టాప్ గేర్’లోనే ఉంటుంది : హీరో ఆది సాయికుమార్
యంగ్ అండ్ లవ్లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ ‘టాప్ గేర్’ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా ఆది సాయికుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చాయి.. దీనిపై మీ స్పందన ఏంటి? -కరోనా వల్ల అన్ని సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఇక సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు రావడంతో డేట్స్…
