Victory Venkatesh’s landmark 75th film Saindhav under the direction of the very talented filmmaker Sailesh Kolanu is currently being filmed in Vizag. The film produced prestigiously by Venkat Boyanapalli under the banner of Niharika Entertainment completed its first schedule in Hyderabad. After a small break, the second schedule is happening in Vizag with the lead cast taking part in it. The movie stars Shraddha Srinath playing the lead actress. Today, her character is introduced as Manognya. Draped in a saree, Shraddha looks very serious in the poster, as she is…
Category: Entertainment
Rashmika Mandanna makes it to IMDb’s list of Popular Indian Celebrities; bags 3rd place
Fans of Rashmika Mandanna are on cloud nine as the actress, with her talent and craze, has made it to the list of IMDb’s Popular Indian Celebrities Feature this week. Rashmika bagged the third place in this list. The actress celebrated her birthday earlier this month followed by the launch of Pushpa 2’s teaser. She is one of most talked about celebrities on the internet on both the days. Her fans, who celebrated the birthday of their favourite star, cannot wait to watch her in Pushpa 2. IMDb took to…
లక్ష్యం, లౌక్యం లాగనే ‘రామబాణం’ కూడా పెద్ద విజయం సాధిస్తుంది: హీరో గోపీచంద్
మాచో హీరో గోపీచంద్, ‘రామబాణం’ టీమ్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నెలకొల్పింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కర్నూల్లో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హాజరయ్యారు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆల్బమ్ ని స్కోర్ చేశారు. దరువెయ్యరా పాట భక్తిరసంతో పండుగ వైబ్ని కలిగి ఉంది. గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ, డింపుల్ హయాతీ, ఇలా అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. వారందరినీ కలసి చూడటమే కన్నుల పండుగలా…
మోహన్ లాల్ ‘మలైకొట్టై వలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) ప్రకటన వచ్చిన దగ్గరనుంచి అందరూ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ చిత్ర దర్శకుడు కావడం మరో కారణం. విషు పర్వదినాన టీం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎంత ఉత్కంఠగా ఉండనుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్ల పై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ లు నిర్మాతలు గా సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో…
Mohanlal in his fiered and Combat-ready avatar ; Lijo Jose Pellissery film Malaikottai Vaaliban first look poster released
Malaikottai Vaaliban is a movie that audiences are eagerly waiting for since the announcement of a movie. On the auspicious occasion of Vishu, the team has relased the first look of the film which brings together the complete Malayalam actor Mohanlal and the brilliant craftsman Lijo Jose Pellissery. The first look poster of Mohanlal in a fiery look that is sure to create a sensation in the theater is giving more excitement to the audience. The film is produced by Shibu Baby John under the banner of John Mary Creative,…
బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా రెగ్యులర్ కి భిన్నంగా వుంటుందని ఈ వీడియో చెప్పకనే…
అమ్మని ఇష్టపడే వాళ్ళంతా ‘రుద్రుడు’ని ఇష్టపడతారు : రాఘవ లారెన్స్
యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రుద్రుడు ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానున్న నేపధ్యంలో రాఘవ లారెన్స్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # దర్శకుడు కతిరేసన్ రుద్రుడు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? – మీ…
విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్ లుక్ విడుదల
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. ‘‘టైటిల్ బావుంది. ఫీల్గుడ్ లవ్స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’’ అని అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ ‘‘మంచి కథతో శాంతికుమార్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు శాంతికుమార్ మాట్లాడుతూ‘‘ ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ…
మణప్పురం మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 గ్రాండ్ ఫినాలే లో క్యాట్ వాక్ తో అదరకొట్టిన శ్రీమతులు
కేరళ కి చెందిన పూజ మోహన్ మిసెస్ ఇండియా గ్లోబల్ 2023 టైటిల్ గెలుచుకున్నది. తెలంగాణా కి చెందిన అంకిత ఠాకూర్ రాయ్ మిసెస్ ఇండియా గ్లోబల్ సౌత్ టైటిల్ గెలుసుకుంది…. మిసెస్ అవని అవస్తీ మరియు మెరిన్ జాన్ మణప్పురం మిసేస్ ఇండియా గ్లోబల్ 2023 పోటీలో రన్నరప్ గా నిలిచారు. మంగళవారం రాత్రి కోచి లోని మెరిడియన్ హోటల్ లో ఫైనల్స్ ముగిశాయ హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం, యూనిక్యూ టైమ్స్ మరియు పెగసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శ్రీమతలు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో కేరళ కి…
Pooja Mohan Wins Manappuram Finance Ltd & Unique Times Mrs India Global 2023 Title
Pooja Mohan has been crowned as the winner of the Manappuram Finance & Unique Times Mrs India Global 2023, while Avni Awasthee and Merin John were crowned as the first runner-up and second runner-up, respectively at the colourful event held at Le Meridien, Kochi on April 11th. The title winner was crowned by Sajan Varghese, Chairman and MD, SAJ Group of Companies. C K Kumaravel, CEO & Co-founder of Naturals salon and spa, crowned the first runner-up, while A Chandrasekar, MD of Anita Texcot Pvt Ltd, Tiruppur, crowned the second…
