The biggest ever courtroom drama will now be available in their local language starting June 7 National, June 2, 2023: ZEE5, India’s largest home-grown OTT platform and multilingual storyteller recently premiered in Hindi the gripping courtroom drama ‘Sirf Ek Bandaa Kaafi Hai’ directed by Apoorv Singh Karki and starring Padma Shri and National Award recipient Manoj Bajpayee. The film has received raving reviews from media and audience alike and is on the top of the streaming charts. Expanding its content library, ZEE5 is all set to launch the Hindi Blockbuster…
Category: Entertainment
జూన్ 29న ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ విడుదల
భారతీయ అభిమానులకు ఒక పెద్ద న్యూస్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ అమెరికా కంటే ఒక రోజు ముందు భారత్లో విడుదల కానుంది! అత్యంత అంచనాలతో కూడిన ఈ ఐకానిక్ ఫ్రాంఛైజ్ యొక్క చివరి ఇన్స్టాల్మెంట్ జూన్ 29న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో థియేటర్లలోకి రానుంది. భారతదేశం అంతటా ఉన్న సినీ అభిమానులకు ఇది చాలా పెద్ద వార్త, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ US మార్కెట్ కంటే ఒక రోజు ముందు భారత సినిమా థియేటర్లలో విడుదల కానుంది! హారిసన్ ఫోర్డ్ లెజెండరీ హీరో ఆర్కియాలజిస్ట్గా పెద్ద, గ్లోబ్-ట్రోటింగ్, రిప్-రోరింగ్ సినిమాటిక్ అడ్వెంచర్కు తిరిగి రావడంతో భారతీయ అభిమానులు…
BIG NEWS FOR INDIAN FANS: THE MUCH-AWAITED ACTION ADVENTURE ‘INDIANA JONES AND THE DIAL OF DESTINY’ TO RELEASE IN INDIA A DAY BEFORE US!
HIGHLY ANTICIPATED FINAL INSTALLMENT OF THE ICONIC FRANCHISE HITS THEATRES ON 29TH JUNE IN ENGLISH, HINDI, TAMIL AND TELUGU Big news for movie fans across India, as the much awaited action adventure ‘INDIANA JONES AND THE DIAL OF DESTINY’ to release across cinemas a day prior to US markets! Indian fans will be one of the first to experience the thrill of a lifetime on the big screen as Harrison Ford returns as the legendary hero archaeologist for the big, globe-trotting, rip-roaring cinematic adventure. Starring along with Harrison Ford are…
Nenu Student Sir Movie Review In Telugu : ఫర్వాలేదనిపించే ‘నేను స్టూడెంట్ సర్’!
నవతరం కథానాయకుడు బెల్లంకొండ గణేష్ నటించిన తన తొలి చిత్రం ‘స్వాతి ముత్యం’తో నటుడిగా మంచి పేరునే తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత తాను చేసిన రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ఈ సినిమా పలు మార్లు వాయిదా కూడా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం 2 జూన్, 2023న చిత్రం విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ : ఓ కాలేజ్ స్టూడెంట్ సుబ్బు(గణేష్ బెల్లంకొండ). ఓ మంచి ఐఫోన్ కొనుక్కోవాలనేది అతడి కల. తాను ఎప్పుటి నుంచో దానికోసమే ఆలోచిస్తుంటాడు. అలా.. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో అయితే ఐఫోన్ 12ని కొనుక్కుంటాడు. అయితే… ఆ ఫోన్ వల్ల ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అదీ కాకుండా తన బ్యాంక్ అకౌంట్ లో భారీ…
4 దశాబ్దాల సాగర సంగమం !!
కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “ సలంగై ఒలి “ , మలయాళంలో “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదలయ్యాయి . అంటే, నేటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి . అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు . శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ –…
Ntv No.1 Channel : తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ ఛానెల్ ఎన్టీవీ!
Ntv No.1 Channel: ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ ఛానెల్గా తిరుగులేని సత్తాను చాటుతోంది. 24×7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.. ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా మంచి కంటెంట్తో మరోసారి దూసుకుపోయింది. ఛానెల్ మొదలు పెట్టిన నాటి నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ వచ్చింది. గ్రామం నుంచి పట్టణం వరకు ఖచ్చితమైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంతగా ప్రజాదరణ పొందింది. బ్రేకింగ్ న్యూస్ను ఎప్పుడూ లైవ్లో ఉండి రిపోర్ట్ చేయడం, ఖచ్చితమైన సర్వేలకు ఎన్టీవీ పెట్టింది పేరు. వార్తలంటే కేవలం తప్పుడు ప్రచారాలు, అనవసరమైన సంచనాలు కాదు, నిజాన్ని ధైర్యంగా చెప్పగలగడం, ప్రజలకు అవసరమైన విషయాల్ని వారి దగ్గరకు చేర్చడమే అని నమ్మిన ఎన్టీవీకి ప్రజలు నెం.1 స్థానాన్ని కట్టబెట్టారు. తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ 66.5…
అనుపమ పరమేశ్వరన్ విడుదల చేసిన ‘విమానం’ ట్రైలర్
బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గడిస్తే చాలనుకునే చాలీ చాలని సంపాదన.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. తండ్రి అవిటితనంతో బాధపడుతున్నప్పటికీ కొడుకు కోరికను తీర్చాలనుకుని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్… సుమతీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోకమంతా తనను కామంతోనే చూస్తుందని భావించే ఆమెకు తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే ఆమె హృదయంలో నుంచి వచ్చే ఆవేదన.. ఇది రెండు హృదయాల మధ్య ఉండే ఎమోషన్.. హృదయాన్ని తాకే ఈ ఇలాంటి భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే చిత్రమే ‘విమానం’. అని ఈ సినిమా ట్రైలర్ను చూస్తుంటే స్పష్టమవుతంఉది. శివ ప్రసాద్…
‘నేను స్టూడెంట్ సర్’ మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : హీరో బెల్లంకొండ గణేష్ & టీమ్
‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అవంతిక దస్సాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ ‘నేను స్టూడెంట్ సర్’ మంచి సినిమా. చాలా మంచి టెక్నిషియన్స్, నటీనటులు కలసి చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. ప్యాషన్ తో వర్క్ చేసిన టీం కి…
Chakravyuham Movie review : విజయ ‘వ్యూహం’!
టాలీవుడ్ లో ప్రతిభగల నటుడిగా అజయ్ కి మంచి పేరుంది. విభిన్నమైన చిత్రాల్లో విలక్షణ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడాయన. తాజాగా అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’. ‘ది ట్రాప్’ అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత శ్రీమతి సావిత్రి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం 2, జూన్ 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ‘చక్రవ్యూహం” చిత్రం ఫస్ట్ లుక్ని స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగింది. ఆయన విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన…
‘గుంటూరు కారం’ ఘాటు చూపిస్తున్న మహేష్ బాబు-త్రివిక్రమ్
‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించింది. గుంటూరు మిర్చిలా ఉన్నాడంటూ అభిమానులు మురిసిపోయారు. వెండితెరపై వింటేజ్ మహేష్ ని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి…
