యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆలేరు ఇందిర కాంగ్రెస్ భవన్ లో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన జిల్లా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా ప్రతి మండల పార్టీ అధ్యక్షురాలు మండల కమిటీలు, గ్రామ కమిటీలు బూత్ కమిటీలు వేయాలని సూచించడం జరిగింది, రాబోయే కాలం ఎలక్షన్ టైం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని టిఆర్ఎస్-బిజెపిలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించి బిజెపి టిఆర్ఎస్ ప్రజలను మోసం చేసిన విధానాలను, పెంచుతున్న పెట్రోల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తున్న మోసాన్ని గురించి గడపగడపకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది,…
Category: ఇతరములు
‘మీలో ఒకడు’ చిత్రానికి పాజిటివ్ టాక్ !
టాలీవుడ్లో మరో సినిమా హిట్ కొట్టింది. శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ”మీలో ఒకడు”. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా (శుక్రవారం) విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఫస్ట్ డే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. హైదరాబాద్ మూసాపేట్ లక్ష్మీకళా థియేటర్ వద్ద ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించడంతో, చిత్రయూనిట్ టీం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్ ల నుంచి పాజిటివ్ సొంతం చేసుకోవడంతో సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కుప్పిలి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘మీలో ఒకడు’ ఒక మంచి మెసెజ్ ఇచ్చిందంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెన్సార్ సభ్యులతో ప్రశంసలు అందుకుని U/A…
బాలీవుడ్ లో కెరియర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ లో బిజీ అయిన ‘మధు నంబియార్’
తెలుగు సినిమాల్లో ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న నటుడు మధు నంబియార్. తాజాగా తను సైంటిస్ట్ పాత్రలో నటించిన చిత్రం “గంధర్వ”. యఎస్.కె. ఫిలిమ్స్, ఫన్నీ ఫాక్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా అప్సర్ దర్శకత్వం లో సుభాని ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు మధు నంబియార్ పాత్రికేయ మిత్రులతో తన కెరీర్ గురించి.. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తెలియచేశారు. ఈ సందర్భంగా మధు నంబియార్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా…
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి పురస్కరించుకుని హైద్రాబాద్ లోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్, శివరాం పల్లి చౌరస్తాలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధు మోహన్ రెడ్డ్డి , రాజేంద్రనగర్ నియోజకవర్గం కన్వీనర్ రాఘవరెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ దయానంద్, రాష్ట్ర నాయకుడు సదాల శ్రీనివాస్ రెడ్డి, చైతన్య రెడ్డి, రవీందర్ గౌడ్, జహంగీర్, శానవ్వాజ్, అమీన్ భాయ్, యూనుస్ లు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జీహెచ్ ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, ఆదర్శకాలనీ అంగన్ వాడీ సెంటర్ లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్బంగా SHAHNAWAZ KHAN (rajendra nagar division president) మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి…
బాలమురళీ నాద మహోత్సవ్ 2022
బాలమురళీ నాద మహోత్సవ్ 2022 డా.ఎం.బాలమురళీకృష్ణ యొక్క సంగీత మరియు జీవిత సంఘటనలను గుర్తుచేసింది. డా.ఎం.బాలమురళీకృష్ణ 92వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో సంగీత విద్వాంసుల కలయిక జరిగింది. భారతీయ విద్యాభవన్ మరియు SSVM సంస్థలతో కలిసి Dr.M. బాలమురళీకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ మృదంగం ఘాతకుడు డాక్టర్ T.K. మూర్తి, వయోలిన్ విద్వాన్ శ్రీ ఎం. చంద్రశేఖరన్ మరియు ఘటం శ్రీ విక్కు వినాయక్ రామ్ లను వరుసగా 2020, 2021 & 2022 సంవత్సరాలకు గాను డా.ఎం.బాలమురళీకృష్ణ నేషనల్ అవార్డ్ ఫర్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, మురళీ నాద లహరి బిరుదు మరియు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు పురస్కారం తో సత్కరించింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు డా.టి.వి.గోపాలకృష్ణన్ అధ్యక్షత వహించిన బాలమురళి నాద మహోత్సవం కార్యక్రమంలో శ్రీ కె.ఎన్. రామస్వామి, డైరెక్టర్,…
షూటింగ్ పూర్తి చేసుకున్న” ద్రౌపది”( నాకు కూడా ఐదుగురే )
చతుర శ్రీ సమర్పించు శ్రీ సంతోషి మా క్రియేషన్స్, శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం “ద్రౌపది” తిన్నామా పడుకున్నామా తెల్లారిందావంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ కుమార్ నేతృత్వంలో సాక్షి ప్రధాన పాత్రలో నూతన నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తున్న ద్రౌపది చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ పూర్తి కమర్షియల్ వ్యాల్యూ తో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు ఇది ద్వాపర యుగములో అప్పటి పరిస్థితులను బట్టి ద్రౌపతి జీవన విధానం అందరికీ తెలిసిందే ఇప్పటి ఈ కలియుగంలో ఓ స్త్రీ ద్రౌపతిగా ఎలా మారింది ఆమె అలా మారటానికి ప్రేరేపించిన పరిస్థితి ఏంటి అనేది ఈ చిత్ర కథాశం .ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి ఈ…
Pooja Hegde unveils trailer of ZEE5’s ‘Maa Neella Tank’ : The Sushanth-Priya Anand series to premiere from July 15
Hyderabad, 8th July, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures, ‘Loser 2’ from Annapurna Studios stable, ‘Gaalivaana’ from BBC Studios…
ఆగస్టులో వస్తున్న ‘మాటరాని మౌనమిది’
రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా “మాటరాని మౌనమిది”. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న “మాటరాని మౌనమిది” సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా.. దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ..కోవిడ్ టైమ్ లో మేము తీసిన శుక్ర సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా మాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో మాటరాని మౌనమిది చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. నిన్న కొంతమందికి ప్రివ్యూ వేశాము. అందరూ బాగుందన్నారు. మల్టీ…
చిన్నారికి బీర్ల ఐలయ్య ఆర్థిక సాయం
వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారికి గురువారం కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్చార్జి బీర్ల ఐలయ్య హియరింగ్ ఎయిడ్ మిషన్ కొనుక్కోవడానికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చెందిన అంగడి శ్రీనివాస్ కుమార్తె రిషిక (13) పుట్టుక నుంచి వినికిడి సమస్యతో బాధపడుతున్నది. కుటుంబ సభ్యులు ఆమెను అనేక ఆసుపత్రులు చూపించినప్పటికీ ఫలితం లేకపోగా హియరింగ్ ఎయిడ్ మిషన్ వాడాలని వైద్యులు సూచించారు. ఆ మిషన్ కొనుక్కోవడానికి తగిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బీర్ల ఐలయ్యను కుమార్తె తండ్రి ఆశ్రయించారు. చిన్నారి పరిస్థితిని చూసి చలించి పోయిన ఐలయ్య వెంటనే హియరింగ్ ఎయిడ్ మిషన్ కొనుగోలుకు తగిన ఆర్థిక సాయం అందించారు. ప్రతిరోజు బడికి వెళ్లి మంచిగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొని పలువురికి…
సాంస్కృతిక పాత్రికేయ శిఖరం గుడిపూడి శ్రీహరి !
సాంస్కృతిక పాత్రికేయ శిఖరం కూలిపోయింది! కళారంగం మూగ వోయింది! నాట్యరంగంలో ఎంతో మంది ని సద్విమర్శ చేసి ప్రోత్సహించిన కలం ఇక ఆగిపోయింది! సీనియర్ పాత్రికేయ మహా దిగ్గజం గురుతుల్యులు శ్రీ గుడిపూడి శ్రీహరి గారు కనుమూసారు! 60 ఏళ్లకు పైగా పాత్రికేయ రంగంలో మకుటాయమానం గా వెలిగిన శ్రీహరి గారు ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు! నేను అమెరికా లో ఉండటం వల్ల నాకు ఈ దుర్వార్త అలస్యంగా తెలిసింది! ఆత్మీయ మిత్రుని చివరి చూపు కు నోచుకోలేక పోయాను! శ్రీహరి గారి వయసు 88 అయినా వారు నవ యువకులు గా ఫీల్ అయ్యేవారు! వారు ధరించే డ్రెస్సులు కూడా యూత్ లా కనిపిపించేవి! ఆయనకు సరదాగా ఉండటం చాలా ఇష్టం! నన్ను అమితంగా ప్రేమిస్తారు! నేనొక సారి అడిగాను, 80 ఏళ్లలో కూడా…