అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Megastar Chiranjeevi's heartfelt response to fan Rajeshwari

మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్ కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన ఘట్టం చిరంజీవి తన మానవతా విలువలను చాటిన…

Megastar Chiranjeevi’s Heartfelt Gesture Towards Fan Rajeshwari

Megastar Chiranjeevi’s Heartfelt Gesture Towards Fan Rajeshwari

In a world where celebrity-fan interactions are often fleeting, Megastar Chiranjeevi has once again demonstrated why he holds a special place in the hearts of millions, not just as an iconic actor, but as a man of deep compassion and humility. Recently, Chiranjeevi demonstrated his touching gesture towards a devoted fan, Rajeshwari, whose story moved many across the Telugu states. Hailing from Adoni, a town in Andhra Pradesh, Rajeshwari embarked on a remarkable journey, cycling all the way to Hyderabad with just one dream of meeting her lifelong idol, Chiranjeevi.…

హోమ్ టౌన్ శృంగేరిని సందర్శించిన హీరోయిన్ నభా నటేష్

Heroine Nabha Natesh visits her hometown Sringeri

సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటుంది హీరోయిన్ నభా నటేష్. ఆమె తాజాగా తన సొంత పట్టణం శృంగేరికి వెళ్లింది. అక్కడి ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించి, ఆ విశేషాలు ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి తాను తీసుకున్న ఫొటోస్ ను నభా పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో.. నభా నటేష్ స్పందిస్తూ – శృంగేరి, నా జన్మస్థలం. రామాయణానికి పూర్వపు పవిత్రమైన చరిత్ర ఈ నగరానికి ఉంది. మహర్షుల తపస్సులచే పవిత్రమైన భూమి ఇది. దశరథుడితో పుత్రకామేష్టి యాగం చేయించిన ఋషి ఋష్యశృంగుడికి కూడా ఈ నగరంతో అనుబంధం ఉంది. త్రేతాయుగానికి అనుసంధానించే గొప్ప చరిత్ర గల నగరమిది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు తన మొదటి అమ్నయ పీఠాన్ని…

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ విడుదల

Attitude Star Chandrahas' new film concept poster released

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మొదటి చిత్రంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ ఆడియెన్స్‌ను మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు చంద్రహాస్ నూతన చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మేరకు సందీప్ కిషన్ ఈ కొత్త చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కనిపించడం లేదు. ఈ కథలో దేశ భక్తికి సంబంధించిన అంశాల్ని కూడా జోడించినట్టుగా అనిపిస్తోంది. ఐదు రూపాయల బిళ్ల, వాటి చుట్టూ ఉన్న బుల్లెట్లు, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు చూస్తుంటే మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే సినిమా రాబోతోందని అర్థం అవుతోంది. జైరామ్ చిటికెల…

నాని ‘ది ప్యారడైజ్’ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

Hollywood collaboration for Nani's 'The Paradise'

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్ తో అంచనాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. ‘ది ప్యారడైజ్’ ను గ్లోబల్ సినిమా విజన్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌ తో మేకర్స్ యూనివర్సల్ విజన్ అందరికీ అర్ధమైయింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్, బోల్డ్ ప్రమోషన్స్ అన్నీ…

We have shown Anushka’s universal form in Ghati. Ghati, which comes with a good story, performance, and strong emotions, will definitely impress the audience: Director Krish Jagarlamudi at the press meet

We have shown Anushka's universal form in Ghati. Ghati, which comes with a good story, performance, and strong emotions, will definitely impress the audience: Director Krish Jagarlamudi at the press meet

Queen Anushka Shetty’s most awaited action drama Ghati. Vikram Prabhu is playing the male lead in this film and it is directed by visionary director Krish Jagarlamudi. Presented by UV Creations and produced by Rajeev Reddy and Sai Babu Jagarlamudi under the banner of First Frame Entertainment. The film has already created huge buzz with its excellent promotional content. The film is set to release grandly on September 5. In this backdrop, the makers held a press meet. Director Krish said in the press meet…Hello everyone. Some stories are very…

‘ఘాటి’లో అనుష్క విశ్వరూపం చూస్తారు : ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి

Anushka will be seen in 'Ghati': Director Krish Jagarlamudi at the press meet

క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యు.వి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి. ఘాటి అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు అక్కడ ఉన్న ఒక తీవ్రమైన భావోద్వేగాలు చాలా గట్టి…

అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాలు.. రికార్డులు : నందమూరి బాలకృష్ణ

These victories are due to the love of the fans.. records: Nandamuri Balakrishna

– ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవడంపై నందమూరి బాలకృష్ణ – ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో బాలకృష్ణ చోటు దక్కించుకోవడం తెలుగు వారికి గర్వ కారణం.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ – బాలయ్య బాబు గారు ఎప్పుడూ అన్ స్టాపబుల్.. ఆయనకు ఈ గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణం.. ఏపీ ఐటీ మినిస్టిర్ నారా లోకేష్ -తెలంగాణలోని వర్ష ప్రభావిత ప్రాంతాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కి యాభై లక్షల విరాళాన్ని ప్రకటించిన నందమూరి బాలకృష్ణ నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం.…

State-of-the-art digital screens launched at Yadadri Temple

State-of-the-art digital screens launched at Yadadri Temple

Digital signage revolution in Yadagirigutta With an aim to enhance the experience of the pilgrims and strengthen the temple administration, the Principal Secretary, Endowments Department, Smt. Sailaja Ramayyar, IAS and District Collector M. Hanumantha Rao inaugurated state-of-the-art digital screens at Yadadri Lakshminarasimhaswamy Temple (Yadagirigutta), Yadadri Tirumala Temple. This is a significant step in introducing digital signage solutions at the temples. Through this, real-time information, temple timings and other important announcements will be conveyed to the devotees in an efficient and eco-friendly manner. This digital transformation project has been designed and…

యాదగిరిగుట్టలో డిజిటల్ సైనేజ్ విప్లవం ..యాదాద్రి ఆలయంలో అత్యాధునిక డిజిటల్ స్క్రీన్‌ల ప్రారంభం

Digital signage revolution in Yadagirigutta..Launch of state-of-the-art digital screens at Yadadri Temple

యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచి, ఆలయ పరిపాలనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రమయ్యర్, ఐఏఎస్ మరియు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో (యాదగిరిగుట్ట), యాదాద్రి తిరుమల దేవస్థానంలో అత్యాధునిక డిజిటల్ స్క్రీన్‌లను ప్రారంభించారు. మందిరాలలో డిజిటల్ సైనేజ్ సొల్యూషన్లను ప్రవేశపెట్టడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. దీని ద్వారా భక్తులకు రియల్-టైమ్ సమాచారం, ఆలయ సమయ పట్టికలు మరియు ఇతర ముఖ్య ప్రకటనలు సమర్థవంతంగా, పర్యావరణహితంగా చేరవేయబడతాయి. ఈ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌ను 5th ఎస్టేట్ మీడియా రూపకల్పన చేసి అమలు చేసింది. ఈ సంస్థ స్థాపకులు సంకేపల్లి రలిత్ రెడ్డి, కుమారి జి. నిరూపమ వర్మ, శ్రీ పి. అర్జున్ రెడ్డి. ఈ వినూత్న డిజిటల్ ఇన్‌స్టాలేషన్లు ఆలయ ప్రాంగణంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు…