అగ్ర కథానాయిక నయనతార జీవితంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ సిద్ధమైంది. ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ప్లిక్స్ దీనిని రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పలు విశేషాలను ఓటీటీ సంస్థ ప్రకటించింది. ’నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నవంబర్ 18 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టారు నయనతార. కాలేజీ రోజుల్లో ఆమె పార్ట్టైమ్ మోడల్గా వర్క్ చేశారు. ఓ సందర్భంలో ఆమెను చూసిన దర్శకుడు సత్యన్ అంతికాడ్.. ’మనస్సిక్కరే’లో నటిగా అవకాశం ఇచ్చారు. తొలుత దానిని తిరస్కరించిన ఆమె చివరకు ఓకే చెప్పారు. 2003లో పరిశ్రమలోకి వచ్చిన నయన్.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస చిత్రాల్లో యాక్ట్ చేశారు. స్టార్ హీరోయిన్గా…
Author: M.D ABDUL
Netflix documentary on Nayanthara…!
A documentary film has been prepared on the life of top heroine Nayanthara. It was produced by leading OTT company Netflix on her career and personal life. The already released promo has impressed the cinephiles. In this context, the OTT company has recently announced many features related to this documentary. The title ‘Nayanthara: Beyond the Fairy Tale’ was fixed. It will be streaming from November 18. Nayanthara accidentally entered films. During her college days, she worked as a part-time model. Director Sathyan Anthikad, who saw her on one occasion, gave…
Another NTR from the NTR family: YVS Chaudhary is introducing to the screen
YVS Chowdhary, who has gained a super fan following as a director with films like ‘Sitaramaraju’, ‘Lahiri Lahiri Lahirilo’ and ‘Seethaiya’, has already introduced many actors to the industry. Recently, senior NTR is introducing another new actor from the family. YVS Chowdhary shared the first darshan video of late senior NTR’s son Nandamuri Harikrishna’s grandson (son of Janakiram) Nandamuri Taraka Rama Rao. YVS Chowdhary’s wife Yalamanchili Geetha is producing this film which is going to be production number-1. The first look video goes without saying that Nandamuri Tarakara Rao is…
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్…తెరకు పరిచయం చేస్తున్న వైవిఎస్ చౌదరి
‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ లాంటి సినిమాలతో డైరెక్టర్గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వైవీఎస్ చౌదరి ఇప్పటికే పలువురు యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో కొత్త నటుడిని అందరికీ పరిచయం చేస్తున్నాడు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ మనవడు (జానకిరామ్ కుమారుడు) నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ వీడియోను వైవీఎస్ చౌదరి షేర్ చేశాడు. ప్రొడక్షన్ నంబర్ -1 గా రాబోతున్న ఈ చిత్రాన్ని వైవీఎస్ చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మిస్తుండటం విశేషం. నందమూరి తారకరామారావు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫస్ట్ దర్శన్ వీడియో చెప్పకనే చెబుతోంది. నటుడిగా అందరినీ ఇంప్రెస్ చేసేందుకు యాక్టింగ్, ఫైట్స్లో శిక్షణ తీసుకోవడంతోపాటు మేకోవర్ కూడా మార్చుకున్నట్టు తాజా లుక్స్తో తెలిసిపోతుంది. ఈ…
కెన్యాలో ప్రిపరేషన్ వర్క్లో రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. ఇందులోభాగంగా అంబోసెలి నేషనల్ పార్క్లో తీసిన ఓ ఫొటోని షేర్ చేసిన ఆయన తాజాగా ఇన్స్టా వేదికగా మరో పోస్ట్ పెట్టారు. అడవికి రారాజుగా పిలిచే సింహం ఫొటోని షేర్ చేశారు. ’క్రిస్ ఫాలోస్ తీసిన సెరెంగేటి (టాంజానియాలోని ఒక ప్రాంతం) రాజు ఫొటో ఇది. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తన తదుపరి సినిమా లొకేషన్స్ సెర్చ్లో భాగంగానే జక్కన్న అక్కడికి వెళ్లారని పలువురు భావిస్తున్నారు. దీంతో ఎంబి 29పై సినీప్రియుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ’బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం పక్కా’, ’షూటింగ్ అప్డేట్లు కూడా ఇవ్వగలరు’, ’మేము కూడా విూతోనే వచ్చేస్తాం సర్’ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక మూవీ విషయానికి వస్తే.. మహేశ్బాబు హీరోగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయేందప్రసాద్ కథ అందించారు.…
Rajamouli in preparation work in Kenya
Veteran director Rajamouli is currently in Kenya. As part of this, he shared a photo taken in Amboseli National Park and recently put another post on Instagram. He shared a photo of a lion known as the king of the jungle. ‘This is a photograph of the King of the Serengeti (a region in Tanzania) taken by Chris Fallows. Now it is attracting the attention of netizens. Many believe that Jakkanna went there as a part of the location search for his next film. With this, the expectations of cinephiles…
బాణా సంచా ధరల మోత : ధరలతో కళతప్పుతున పండగలు!
by -షేక్ వహీద్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ -9848787917 ధరల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని పండగల్లాగే దీపావళి కూడా ఇంటికే పరిమితం కానుంది. బాణాసంచా కాల్చితేనే దీపావళి కాదు. అయితే దీపావళి ప్రత్యేకతే వేరు. అయితే బాణాసంచా ధరలు కూడా విపరీతంగగా పెరిగాయి. దీపాలతో ఇల్లంతా వెలగించి కొత్త కాంతులను ఆహ్వానించడం ద్వారా పండగ జరుపుకోవాలి. అలాగే ధరలు దాడి చేస్తున్న వేళ కలసి పండగ జరుపుకోవాలని, బాణాసంచా కాల్చాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. దీపావళి రోజు దీపాలు వెలిగించి, లక్ష్మీపూజలతో, ఇంటి పిండి వంటలకే ప్రాధాన్యం ఇస్తూ పండగ జరుపుకోవడం ఉత్తమం. ఏటా దీపావళి పర్వదినాన్ని పిల్లాపెద్దలు కసలి ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి గెలుపునకు చిహ్నంగా దీపాల పండుగను జరుపుకొంటారు. దీపాల పండుగ వేడుకలకు ప్రజలు…
National Award-winning Director Chandoo Mondeti Releases Trailer of “Rahasya Idam Jagath”!
The film Rahasya Idam Jagath has been capturing everyone’s attention through its posters, glimpses, and teaser. This science-fiction and mythological thriller promises an intriguing blend of science fiction with ancient myths and epics, as suggested by the promotional content. The film explores Indian mythology, the concept of the Sri Chakra, and is intended to offer a unique cinematic experience. Rahasya Idam Jagath is set for release on November 8. The film stars Rakesh Galebi, Sravanthi Prattipati, Manasa Veena, and Bhargav Gopinatham in lead roles. Directed by Komal R. Bharadwaj and…
జాతీయ అవార్డు దర్శకుడు చందు మొండేటి విడుదల చేసిన రహస్యం ఇదం జగత్ ట్రైలర్!
పోస్టర్స్, గ్లింప్స్, టీజర్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్తో పాటు పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్కు…
ఏఎన్నార్తో సరితూగడం ఎవరికైనా కష్టమే: అక్కినేని అవార్డు ప్రదానోత్సవంలో అమితాబ్
భారతీయ సినిమాకు సేవల విషయంలో ఏఎన్నార్తో సరితూగడం ఎవరికైనా కష్టమే అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2024గానూ చిరంజీవికి ఆయన పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం అక్కినేని కుటుంబం, చిరంజీవిని కొనియాడారు. ”తెలుగు సినిమానే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలో ఏఎన్నార్ సత్తా చాటారు. తన నటనతో ఎంతోమందికి వినోదం పంచారు. ఏఎన్నార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. నా కుమారులు.. నా కుమారులైనంత మాత్రాన నా వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో.. వారే నా కుమారులవుతారు అంటూ తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ రాసిన ఓ కవితను ప్రస్తావిస్తూ.. ఏఎన్నార్ విషయంలో నాగార్జున, ఆయన కుటుంబం దీన్ని నిరూపించిందన్నారు. ఎప్పుడు…
