పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్

Spread the love

ఎమ్మెల్సీ రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని శుక్రవారం ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.