‘రానా దగ్గుపాటి విడుదల చేసిన మంచు లక్ష్మి ప్రసన్న ‘అగ్నినక్షత్రం’గ్లింప్స్ కి అనూహ్య స్పందన!!

'రానా దగ్గుపాటి విడుదల చేసిన మంచు లక్ష్మి ప్రసన్న 'అగ్నినక్షత్రం'గ్లింప్స్ కి అనూహ్య స్పందన!!

మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ వాలంటైన్స్ డే సందర్బంగా నటుడు దగ్గుపాటి రానా రిలీజ్ చేయటం జరిగింది, ఈ గ్లింప్స్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుంది, త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తారాగణం…

‘తెలుసా మనసా’ నుంచి ‘మనసు మనసుతో..’ మెలోడి సాంగ్ విడుదల

‘తెలుసా మనసా’ నుంచి ‘మనసు మనసుతో..’ మెలోడి సాంగ్ విడుదల

‘కేరింత’ ఫేమ్ పార్వ‌తీశం, జ‌ష్విక జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’. న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వ‌ర్షా ముండాడ, మాధ‌వి నిర్మించారు. వైభ‌వ్ ద‌ర్శ‌కుడు. పార్వ‌తీశం ప‌ల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే కుర్రాడు మ‌ల్లి బాబు పాత్ర‌లో న‌టించారు. హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్ర‌లో జ‌ష్విక న‌టించింది. వారిద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి చెప్ప‌లేనంత ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేరు. మ‌రీ ముఖ్యంగా మ‌ల్లిబాబు అయితే ప‌లు సంద‌ర్భాల్లో సుజాత‌కు త‌న ప్రేమ‌ను చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించి చెప్ప‌లేక‌పోతాడు. అయితే ఇద్ద‌రూ అనుకోని కార‌ణాల‌తో దూర‌మ‌వుతారు. మ‌రి వాళ్లిద్ద‌రూ క‌లుసుకున్నారా? అనేది ‘తెలుసా మనసా’ సినిమా క‌థాంశం. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి ‘మనసు మనసుతో..’ అనే మెలోడి సాంగ్ విడుద‌లైంది. వాల్తేరు వీర‌య్య‌తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన…

New-age platonic love story ‘Telusa Manasa’ stars Parvateesam, Jashvika Love melody ‘Manasu Manasu Tho’ from the movie unveiled by Bobby Kolli

New-age platonic love story 'Telusa Manasa' stars Parvateesam, Jashvika Love melody 'Manasu Manasu Tho' from the movie unveiled by Bobby Kolli

‘Kerintha’ fame Parvateesam and Jashvika pair up for Sri Balaji Pictures’ new-age platonic love story ‘Telusa Manasa’, written and directed by Vaibhav. Producers Varsha Mundada and Madhavi are bankrolling it. This village-based story has Parvateesam in the role of a balloon-seller named Malli Babu, while Jashvika will be seen as Sujatha, a health assistant. They fall in love with each other and despite their reciprocal feelings, they struggle to confess their love for each other due to inhibitions. Much as Malli Babu tries his best to express himself to Sujatha…

‘#మెన్ టూ’ను ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు : టీజ‌ర్ విడుదలలో హీరో శ‌ర్వానంద్‌

‘#మెన్ టూ’ను ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు : టీజ‌ర్ విడుదలలో హీరో శ‌ర్వానంద్‌

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం జ‌రిగిన ప్రెస్‌మీట్‌కి హీరో శ‌ర్వానంద్ ముఖ్య అతిథిగా హాజ‌రై టీజ‌ర్‌ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా… హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ప్రొడ్యూసర్‌ హీరో మౌర్యకి కంగ్రాజులేషన్స్. రణరంగం సినిమాలో ఇద్దరం కలిసి నటించాం. ప్రతి స్టెప్‌ నాకు చెప్పేవాడు. తను ప్రొడ్యూస్‌ చేస్తున్నానని చెప్పినప్పుడు ఎందుకు ప్రొడక్షన్‌ అని చెప్పా. అతను స్క్రిప్ట్ నచ్చి సినిమా చేశాడు. యంగ్‌స్టర్స్ కొత్తగా ఇలా చేస్తుంటే బాగా అనిపించింది. మేము ప్యాషన్‌తో, నమ్మకంతో, ఆశతో సినిమా చేస్తాం. పదేళ్ల క్రితం మేం ఈ పని…

జింబాబ్వే ట్రేడ్ కమిషనర్‌గా డాక్టర్ రవికుమార్ పనస నియామకం

జింబాబ్వే ట్రేడ్ కమిషనర్‌గా డాక్టర్ రవికుమార్ పనస నియామకం జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్‌కు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమీషనర్‌ రాయబారిగా డాక్టర్ రవి కుమార్ పనస నియమితులైనారు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. ఆసిఫ్ ఇక్బాల్ మరియు డిప్యూటీ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ మినిస్టర్ మరియు జింబాబ్వే రాయబారి రాజ్ కుమార్ మోడీ డాక్టర్ రవి కుమార్ పనస కి అందచేశారు. పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డా.రవి పనస ఈ కొత్త బాధ్యతను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "భారత్ మరియు జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం మరియు కొత్త శిఖరాలను చేరుకోవడం నా లక్ష్యం. ఏప్రిల్ 2023లో రానున్న భారత ప్రతినిధి బృందం భారత్ వైపు నుండి విపరీతమైన ఆసక్తిని చూస్తుంది" అన్నారు. డా.పనస వ్యాపార ప్రపంచంలో ఎంతో అనుభవాన్ని సంపాదించడంతో పాటు, వ్యాపార నిర్వహణ మరియు మీడియా ప్రమోషన్‌లలో UNESCO ISCED నుండి డాక్టరేట్‌ పొందారు. ఆయన నాయకత్వంలోని పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎంఎల్ లగ్జరీ స్పిరిట్స్, పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ మరియు పనస ఇన్‌ఫ్రా అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఆఫ్రికన్ ప్రాంతంతో భారతదేశ సంబంధాలను మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యత గురించి జింబాబ్వే రాయబారి శ్రీ సిబుసిసో బుసిమోయో మాట్లాడారు. అలాగే ఈ ప్రాంతంలోని ఇతర ద్వీప దేశాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన ఆయన తెలంగాణ రాష్ట్రం నుండి లభించిన స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు.

జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్‌కు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమీషనర్‌ రాయబారిగా డాక్టర్ రవి కుమార్ పనస నియమితులైనారు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. ఆసిఫ్ ఇక్బాల్ మరియు డిప్యూటీ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ మినిస్టర్ మరియు జింబాబ్వే రాయబారి రాజ్ కుమార్ మోడీ డాక్టర్ రవి కుమార్ పనస కి అందచేశారు. పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డా.రవి పనస ఈ కొత్త బాధ్యతను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “భారత్ మరియు జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం మరియు కొత్త శిఖరాలను చేరుకోవడం నా లక్ష్యం. ఏప్రిల్ 2023లో రానున్న భారత ప్రతినిధి బృందం భారత్ వైపు నుండి విపరీతమైన ఆసక్తిని…

Dr Ravi Panasa Appointed As Trade Commissioner For Zimbabwe

Dr Ravi Panasa Appointed As Trade Commissioner For Zimbabwe

The President of Indian Economic Trade Organization Dr. Asif Iqbal and the Deputy Trade & Investment Minister and Ambassador of Zimbabwe, Hon Raj Kumar Modi officially appointed the Zimbabwe Trade Commissioner Dr. Ravi Kumar Panasa for both Telugu states of Telangana and Andhra Pradesh for the Zimbabwe India Trade Council at New Delhi. Dr. Panasa, the founder and managing director of the Panasa Group of Companies, expressed his excitement in taking on this new role, stating, “My goal is to build bilateral relations and reach new heights between India and…

యాంట్-మ్యాన్ మరియు ది వాస్ప్: క్వాన్టుమేనియా ఫేమ్ జోనాథన్ మేజర్స్ RRR సినిమాను అనేకసార్లు చూడటంతో తన అనుభవాన్ని తెలిపారు

Ant-Man and The Wasp: Quantumania fame Jonathan Majors talks about watching RRR multiple times and loving the experience!

యాంట్-మ్యాన్ మరియు ది వాస్ప్: క్వాన్టుమేనియా ఫేమ్ జోనాథన్ మేజర్స్ RRR సినిమాను అనేకసార్లు చూడటంతో తన అనుభవాన్ని తెలిపారు యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియా అడ్వాన్స్ బుకింగ్ భారతదేశంలో ప్రారంభించబడింది మరియు ఈ వారం విడుదల కావడంతో, MCU యొక్క ఈ కొత్త దశను ఆస్వాదించడానికి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. సూపర్ విలన్ కాంగ్ ది కాంకరర్ పాత్రను పోషించబోతున్న ప్రతిభావంతుడైన నటుడు జోనాథన్ మేజర్స్ భారతీయ చిత్రాల గురించి ఆసక్తికరమైన కథనాన్ని పంచుకున్నారు. ఇటీవల భారతీయ ప్రచురణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జోనాథన్ తాను భారతీయ సినిమాకు అభిమానినని మరియు బ్లాక్ బస్టర్ చిత్రం RRRని చూశానని పేర్కొన్నాడు. అతను ఇలా చెప్పుకొచ్చాడు “నేను భారతీయ సినిమాలు చూస్తానా? అవును!” అతను RRR చూశారా, అని అడిగినప్పుడు, మరియు SS రాజమౌళి చిత్రం…

Ant-Man and The Wasp: Quantumania fame Jonathan Majors talks about watching RRR multiple times and loving the experience!

Ant-Man and The Wasp: Quantumania fame Jonathan Majors talks about watching RRR multiple times and loving the experience!

Ant-Man and The Wasp: Quantumania fame Jonathan Majors talks about watching RRR multiple times and loving the experience! Ant-Man and the Wasp: Quantumania advance booking has opened up in India and with its release this week, fans cannot wait to enjoy this new phase of the MCU. Jonathan Majors, the talented actor who is set to play the role of the super-villain Kang the Conqueror, shared an interesting story about Indian films. In a recent interview with an Indian publication, Jonathan stated that he is a fan of Indian Cinema…

‘యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ అడ్వాన్స్ బుకింగ్ ఈరోజు భారతదేశం అంతటా ప్రారంభమైంది – ఇప్పుడే మీ టిక్కెట్‌లను బుక్ చేసుకోండి!

PHASE 5 OF THE MCU IS HERE!!!

మార్వెల్ స్టూడియోస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంటర్‌టైనర్ ‘యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ అడ్వాన్స్ బుకింగ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. LA ప్రీమియర్ నుండి చిత్రానికి సంబంధించిన ప్రారంభ స్పందనలు సానుకూలంగా ఉన్నాయి. అభిమానులు ఈ పెద్ద టికెట్ మార్వెల్ మహోత్సవం కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు మరియు చివరకు, వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అధికారిక ప్రకటన లింక్: https://youtu.be/VG63H1_u-Gg మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5ని ఎలా ఉండబోతుంది ప్రేక్షకులు చివరకు చూస్తారు! సూపర్-హీరో భాగస్వాములు స్కాట్ లాంగ్ (పాల్ రూడ్) మరియు హోప్ వాన్ డైన్ (ఇవాంజెలిన్ లిల్లీ) యాంట్-మ్యాన్ మరియు వాస్ప్‌గా తమ సాహసాలను కొనసాగించడానికి తిరిగి వచ్చారు. హోప్ తల్లిదండ్రులు హాంక్ పిమ్ (మైఖేల్ డగ్లస్) మరియు జానెట్ వాన్ డైన్ (మిచెల్ ఫైఫెర్)తో కలిసి,…

PHASE 5 OF THE MCU IS HERE!!!

PHASE 5 OF THE MCU IS HERE!!!

ADVANCE BOOKING OF ’ANT-MAN AND THE WASP: QUANTUMANIA’ OPENS ACROSS INDIA TODAY – BOOK YOUR TICKETS NOW! The advance booking of Marvel Studios’ much awaited entertainer ‘Ant-Man and The Wasp: Quantumania’ has opened across the country. Early reactions for the film from the LA premiere, has been extremely positive and supportive towards this new start of the new phase of MCU. ‘A fun way to kick off Phase 5’, ‘Kang completely rules’, ‘Shocking and Scary Adventure’, were some of the key comments by the critics. Fans have been waiting for…