భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమా తో అందరికి సుపరిచితుడైన చరణ్ హీరోగా కరిష్మా హీరోయిన్ గా చరణ్ రొరి దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం లో లెజెండ్ కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ లాంటి ప్యాడింగ్ నటీనటులతో అత్యంత భారీగా తెరకెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈచిత్రాన్ని దర్శకత్వం చేస్తూ హీరొ గా నటిస్తున్నారు చరణ్ రొరి, ఈ చిత్ర నిర్మాణ భాద్యతలు కూడా చరణ్ చూసుకుంటున్నారు. రొరి చిత్రం యోక్క టీజర్ ఈరోజు విడదలయ్యింది. ఫుల్ యాక్షక్ విజువల్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. చరణ్ ఒ విభిన్న పాత్ర లో నటించాడు. అంతేకాదు టీజర్ లో ఒ ఇన్విస్టిగేషన్ చేసే ఇంట్రస్టింగ్ కేరక్టర్ అనిపించింది.…
Year: 2022
చరణ్ రొరి యాక్షన్ విజవల్స్ స్పెక్టాక్యులర్ రొరి మూవి టీజర్ విడుదల
చరణ్ రొరి యాక్షన్ విజవల్స్ స్పెక్టాక్యులర్ రొరి మూవి టీజర్ విడుదల భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమా తో అందరికి సుపరిచితుడైన చరణ్ హీరోగా కరిష్మా హీరోయిన్ గా చరణ్ రొరి దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం లో లెజెండ్ కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ లాంటి ప్యాడింగ్ నటీనటులతో అత్యంత భారీగా తెరకెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈచిత్రాన్ని దర్శకత్వం చేస్తూ హీరొ గా నటిస్తున్నారు చరణ్ రొరి, ఈ చిత్ర నిర్మాణ భాద్యతలు కూడా చరణ్ చూసుకుంటున్నారు. రొరి చిత్రం యోక్క టీజర్ ఈరోజు విడదలయ్యింది. ఫుల్ యాక్షక్ విజువల్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. చరణ్ ఒ విభిన్న పాత్ర లో నటించాడు.…
గొప్ప నిర్మాణ విలువలతో కసితో చేసిన సినిమా ‘ది ఘోస్ట్’: ది ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున
కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల ‘ది ఘోస్ట్’ విడుదల తేది దగ్గరపడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్ని విడుదల చేశార. థియేట్రికల్ ట్రైలర్ లాగానే రిలీజ్ ట్రైలర్ కూడా యాక్షన్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుంది. ది ఘోస్ట్గా నాగార్జున పాత్రకు బిగినింగ్ యాక్షన్ బ్లాక్ హైవోల్టేజ్ ఎలివేషన్ ఇస్తుంది. ”డబ్బు, సక్సెస్ ఆనందం కంటే శత్రువులను ఎక్కువ తెస్తుంది” అని నాగార్జున చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో నాగార్జునకి చాలా మంది శత్రువులు ఉన్నారు. అండర్ వరల్డ్ నుండి అతని సోదరి కుటుంబాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవడంతో శత్రువుల జాబితా మరింత పెరుగుతుంది. ట్రైలర్ లో నాగార్జున హైలీ ఇంటెన్స్ గా కనిపించి డెడ్లీ…
68వ జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్న సంధ్యా రాజు
భారతీయ సంప్రదాయ నృత్యం ఆధారంగా రూపొందిన ‘నాట్యం’ సినిమా ద్వారా కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు గత ఏడాది సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆమె ‘నాట్యం’ సినిమాను చేయబోతున్నట్లు అనౌన్స్ చేసి అందరిలోనూ ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అలాగే ‘నాట్యం’ సినిమా విడుదల తర్వాత విభిన్న చిత్రంగా అందరి మన్ననలు అందుకోవటమే కాదు.. ప్రతిష్టాత్మకమైన 68వ జాతీయ సినీ అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం న్యూ ఢిల్లీలో జాతీయ చలన చిత్రోత్సవ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రానికిగానూ బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో అవార్డును అందుకున్నారు. సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్ ప్రధాన పాత్రధారులుగా ‘నాట్యం’ సినిమా రూపొందింది. డాన్స్ ప్రధానంగా సాగే కథాంశం కావటంతో…
నవంబర్ 11న మూడు భాషల్లో ‘మసూద’ విడుదలకు సిద్ధం
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే తన మూడో సినిమా ‘మసూద’ను ప్రకటించింది. మళ్ళీ రావా ఒక లవ్-స్టోరీ మరియు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒక డిటెక్టివ్-థ్రిల్లర్, ఇప్పుడు మేకర్స్ మసూదతో మరో కొత్త జానర్ హారర్-డ్రామాతో వస్తున్నారు, ఇది నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భగా చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ.. “మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో మసూద ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్పటి వరకు విడుదలైన టీజర్కి, పోస్టర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో ఇతర…
ప్రీ షెడ్యూల్ వర్క్షాప్ లో ‘హరిహర వీర మల్లు’
విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన తెలుగు సినిమాకి అందించారు. అద్భుతమైన దర్శకుడు, రచయిత అయినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ‘హరిహర వీర మల్లు’ అనే చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సాధారణ చిత్రాలతోనే ఏ హీరోకి సాధ్యంకాని విధంగా అసాధారణమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మొదటిసారి ఆయన ఇలాంటి భారీ స్థాయి పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. తన అభిమానులతో పాటు తెలుగు మరియు భారతీయ సినీ ప్రేమికుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాన్ని అందించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. వెండితెరపై అద్భుతం సృష్టించడం కోసం చిత్ర బృందం శక్తికి మించి కష్టపడుతోంది.…
Krish’s Magnum Opus with Pawan Kalyan Hari Hara Veera Mallu conduct a “pre-schedule Workshop”
Director Krish has been that rare breed of talents who could get critical and box office audience appreciation at same magnitude. He delivered memorable and National Award winning films like Kanche, Gautamiputra Satakarni in period films for Telugu Cinema. Such a director and writer is coming up with his biggest ever Magnum Opus with Pawan Kalyan in and as Hari Hara Veera Mallu, on even grand scale like never before. Pawan Kalyan, till date, did not attempt this huge level period action adventure epic genre and he is very keen…
మీడియా సంస్థల యాజమాన్యాల్లో చిత్తశుద్ది లోపిస్తోంది : జస్టీస్ సుదర్శన్ రెడ్డి ఆవేదన
”మీడియా నైతిక విలువల ఉల్లంఘన సర్వసాధారణమై పోయింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా రంగంలో రూపర్ట్ మర్డోక్ ప్రవేశించిన తర్వాత అన్ని ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారు.సంచనల కోసం పాకులాడే మీడియా సంస్థలు ఏనాటికి ప్రజల విశ్వసాన్ని చూరగొనలేవు” – పద్మజషా, ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖా మాజీ అధిపతి విమర్శనాత్మక కథనాల్లో వాస్తవికత, నిజాయితీ ఉంటేనే ప్రజల విశ్వాసం సాధ్యమవుతుంది – కే.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ అధ్యక్షులు మీడియా కథనాల్లో విశ్వసనీయత సన్నగిల్లుతోందని, వాస్తవాలు రాయాలన్న తపన జర్నలిస్టుల్లో కనిపిస్తున్నా, మీడియా సంస్థల యాజమాన్యాల్లో మాత్రం ఆ చిత్తశుద్ది లోపిస్తున్నదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సరళీకృత నవీన ఆర్థిక వ్యవస్థలో నైతిక విలువలకు స్థానంలేకుండా పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పదవ జాతీయ మహాసభల…
Lots Of Love Movie Reviews : హృదయాన్ని కదిలించే ‘Lots Of Love’
ఇటీవల మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో ఎక్కువగా వస్తున్నాయి. కాస్త కొత్తదనం వున్న కథా కథనాలతో సినిమాని తెరకెక్కించి ఆడియెన్స్ ను అలరిస్తే చాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించొచ్చు అని కొత్త దర్శకులు, నిర్మాతలు భావించి ఇలాంటి వాటికి మొగ్గు చూపుతున్నారు. ప్రేమపై ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అనంతమైనది ప్రేమ. ప్రేమలోని సరికొత్త కోణాన్ని… లాట్స్ ఆఫ్ లవ్ లో ప్రజంట్ చేశామని చిత్ర బృందం చెబుతోంది. మరి ఆ తరహాలో ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఈ సినిమాలో ఉందో? లేదో? లాట్స్ ఆఫ్ లవ్ చూద్దాం పదండి. కథ: ఇందులో ప్రధానంగా అయిదు కథలున్నాయి. అందులో ఏ ఏ కథలు వున్నాయి అంటే…. కరోనా పీక్ స్టేజ్లో ఉన్న టైమ్. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, మందులు దొరకక జనాలు…
అమృతసర్ లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పుట్టిన రోజులు వేడుకలు
గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అతి తక్కువ కాలంలోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టి తనకంటూ ఒక పేరు సాధించుకుని నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఎన్నో హిట్ చిత్రాలను సాధించడమే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఘనత అల్లు అర్జున్ ది. కేవలం సినిమాలు పరంగా మాత్రమే కాకుండా తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు అల్లు అర్జున్. ఎప్పటికప్పుడు తన కూతురు వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అల్లు అర్జున్, నేడు తన సతీమణి స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకను ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు. తాజాగా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. ఒక పాన్ ఇండియా…
