30 ఇయర్స్ ‘పృద్వి’ కుమార్తె శ్రీలు సినీరంగ ప్రవేశం!

30 ఇయర్స్ 'పృద్వి' కుమార్తె శ్రీలు సినీరంగ ప్రవేశం!

మా అమ్మాయి శ్రీలు హోటల్ మేనేజ్మెంట్ చేసి మలేసియా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంది కానీ అమ్మాయి డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అన్ని నేర్చుకుంది. నటనపై మక్కువతో సీన్స్ చూసి అనుకరించేది. అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు. చివరికి నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి మా అమ్మాయి హీరోయిన్ గా సినిమాను నిర్మించారు. ఒక టీమ్ వర్క్ గా కథ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ రైటర్ ఘటికాచలం గారు ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశారు. అమ్మాయి, అబ్బాయి ప్రతిభ చేశాక నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను తీశారు, పాటలన్ని అద్భుతంగా వచ్చాయి. లొకేషన్ లో మాకు సహకరిస్తున్న…

అన్‌స్టాపబుల్‌ చిత్రం ప్రారంభం!!

అన్‌స్టాపబుల్‌ చిత్రం ప్రారంభం!!

అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్) A2B ఇండియా ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రంజిత్ రావ్.బి నిర్మాతగా షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహా నిర్మాతలుగా అద్భుతమైన హాస్య ప్రధాన చిత్రాన్ని నిర్మించనున్నారు. రచయితగా తనదైన కామెడీ శైలిలో సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించి బుర్రకథ లాంటి డిఫరెంట్ చిత్రంతో దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు 100% ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీతో ఈ అన్‌స్టాపబుల్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్ బాస్ బాద్షా, మచ్ఛా అని ప్రేక్షకులు అందరూ ప్రేమగా పిలిచే విజే.సన్నీ ఈ చిత్రానికి కథానాయకుడిగా, ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్విచే సప్తగిరి జిలానీ రామ్ దాస్ గా మరిన్ని అన్‌స్టాపబుల్‌ ఎంటర్టైన్మెంట్ పాత్రల్లో పోసాని కృష్ణమురళి,…

జూన్ 24న థియేటర్లలో విడుదల కానున్నఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

జూన్ 24న థియేటర్లలో విడుదల కానున్నఎంఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్'

నిర్మాతగా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన ఎం.ఎస్. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది. సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ (తొలి పరిచయం) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ…

‘మేజర్’ జర్నీఅడవి శేష్ వల్లే మొదలైంది… : దర్శకుడు శశి కిరణ్ తిక్క ఇంటర్వ్యూ..

'మేజర్' జర్నీఅడవి శేష్ వల్లే మొదలైంది... : దర్శకుడు శశి కిరణ్ తిక్క ఇంటర్వ్యూ..

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా దర్శకుడు శశి కిరణ్ తిక్కతో ఇంటర్వ్యూ విశేషాలు * మేజర్ చిత్రం ఎలా మొదలైంది? -అడవి శేష్ వల్లే మొదలైంది. 2010నుంచి మేం స్నేహితులం. నేను అసిస్టెంట్గా ప్రయత్నాలు చేస్తున్నా. తను హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఓసారి మాటల్లో మేజర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని…

ZEE5 announces new web series titled ‘Recce’ : Novel thriller to stream from June 17

ZEE5 announces new web series titled 'Recce' : Novel thriller to stream from June 17

Hyderabad, June 1st, 2022: ZEE5 is not just an OTT platform. It’s more than that. It has always been dishing out the best in terms of content. Its content has touched millions of hearts. Without limiting itself to a genre, ZEE5’s offerings have belonged to various formats: cinema, original movies, and web series. ZEE5’s recent web series, ‘Gaalivaana’, has been a hit. The platform has now embarked on a new web series. ZEE5 today announced a crime thriller titled ‘Recce’. A web series, it will stream from June 17. The…

ZEE5 ప్రకటించిన  కొత్త వెబ్ సిరీస్‌ ‘రెక్కీ’ : జూన్ 17 నుండి ప్రసారం

ZEE5 ప్రకటించిన  కొత్త వెబ్ సిరీస్‌ 'రెక్కీ' : జూన్ 17 నుండి ప్రసారం

ZEE5 కేవలం OTT ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు. ఇది అంతకంటే ఎక్కువ. కంటెంట్ పరంగా ఇది ఎల్లప్పుడూ అత్యుత్తమంగా ఉంటుంది.ZEE5 కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది..ZEE5 ఒక జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్‌లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది. ఇటీవలే ZEE5 లో వచ్చిన వెబ్ సిరీస్, ‘గాలివాన’, హిట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు వీక్షకులను ఏంటర్ టైన్ చేసేందుకు ZEE5 కొత్త వెబ్ సిరీస్‌ను ప్రారంభించడానికి సిద్ధమైంది ZEE5 విడుదల చేసిన మోషన్ పోస్టర్ ‘ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది.ఈ ఉత్కంఠ కుల్ తెరదింపుతూ ZEE5 వారు ‘రెక్కీ’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను వెబ్ సిరీస్ ప్రకటించింది. ఇది జూన్ 17…

హైద‌రాబాద్‌ లో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ‘విక్ర‌మ్’ ప్రీ రిలీజ్ వేడుక

హైద‌రాబాద్‌ లో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా 'విక్ర‌మ్' ప్రీ రిలీజ్ వేడుక

క‌మ‌ల్ సార్‌ లో దశావతారాలు కాదు. . శతావతారాలు కనపడతాయి – తొలి పాన్ ఇండియా స్టార్ క‌మ‌ల్ సారే : విక్ట‌రీ వెంక‌టేష్‌ అదే నాకు పి హెచ్‌ డి- క‌మ‌ల్‌హాస‌న్‌ నితిన్‌.. నువ్వు వెంకీలా క‌ష్ట‌ప‌డితే సూప‌ర్‌ స్టార్ అవుతావు : క‌మ‌ల్‌హాస‌న్‌ `క‌మ‌ల్ చేసిన ద‌శావ‌తారం వంటి సాహ‌సాన్ని మ‌రే న‌టుడు చేయ‌లేడు. `ఏక్ దూజేకెలియే` సినిమాతో ఆయ‌న పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయ‌న గ్లోబ‌ర్ స్టార్ కూడా` అని విక్ట‌రీ వెంక‌టేష్ అన్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై…

‘ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు’ సెట్లో ఎస్‌.వి. కృష్ణారెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌

'ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు' సెట్లో ఎస్‌.వి. కృష్ణారెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఎస్‌.వి.కృష్ణారెడ్డి చిత్రం ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు సోహెల్, మృణాళిని ర‌వి జంట‌గా డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, మీనా, అలీ, సునీల్ త‌దిత‌ర తారాగ‌ణంతో రూపొందుతోన్న చిత్రం ఆర్గానిక్ మామ‌- హైబ్రీడ్ అల్లుడు. క‌ల్ప‌న చిత్ర బేన‌ర్‌పై క‌ల్ప‌న కోనేరు నిర్మిస్తున్నారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బుధ‌వారంనాడు ఈ చిత్రం షూటింగ్ బేగంపేట్‌లోని రమడా మ‌నోహ‌ర్ హోట‌ల్‌లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన‌ వేడుక చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఆహ్లాద‌ర‌కంగా జ‌రిగింది. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో అచ్చిరెడ్డి మాట్లాడుతూ… జ‌ర్న‌లిస్టు మిత్రులు, చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో ఎస్‌.వి. కృష్ణారెడ్డి జ‌న్మ‌దిన వేడుక జ‌ర‌గ‌డం ఆనందంగా వుంది. ప్ర‌తి ఏడాది వ‌చ్చేది. ఆత్మీయుల స‌మక్షంలో జ‌రుపుకోవ‌డంలో ఆనందం వేరుగా వుంటుంది. ఈ చిత్ర క‌థ న‌చ్చి ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారు సినిమా తీయ‌డానికి కార‌ణ‌మైంది.…

వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపిక

వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపిక

హైదరాబాద్: వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా సల్మాబేగం మాట్లాడుతూ నన్ను వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పదవికి తగిన న్యాయం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షురాలు షర్మిల రెడ్డి సూచనలను పాటిస్తూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్నిశలు శ్రమించనున్నట్టు పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నందుకు వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్ లోని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్…

అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ ‘రచ్చబండ’లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ

అప్పుల తెలంగాణగా మార్చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే : మోత్కూర్ 'రచ్చబండ'లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు

ఉపాధి లేక, చదువుకున్న చదువుకు ఉద్యోగాల్లేక కూలీలుగా మారిన యువతను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడాలి. ఇలాంటి పాలకులను మనము గెలిపించినందుకు మన తప్పును మనమే సరిదిద్దుకోవాలి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఆదివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రం వచ్చిన తర్వాత 8500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ రైతు కుటుంబాలను కూడా అక్కున చేర్చుకో లేనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు పిసిసి అధ్యక్షులు రేవంతన్న అన్నట్టుగా…