ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని సోమవారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన మౌనదీక్షలో పాల్గొన్న పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని మౌనదీక్ష
