శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్-2 జనవరిలో ప్రారంభం !!

manjunath sweeya darshakathwamlo maro chithram

“మా ఊరి ప్రేమకథ” చిత్రంలో హీరోగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజునాథ్.. అదే ఉత్సాహం, ఎనర్జీతో మరో డిఫరెంట్ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో నయామి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై వర్ష-వర్షిణి సమర్పణలో మంజునాథ్ స్వీయ దర్శకత్వంలో శ్రీమతి లక్ష్మీదేవి-యస్వీ మహేంద్ర నాథ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్-2 చిత్రం జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు. హీరో, దర్శకుడు- మంజునాథ్ మాట్లాడుతూ-” ఒక లేబర్ కుర్రాడు జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విలేజ్ నుండి సిటీకి వచ్చిన ఒక లేబర్ యువకుడు అనుకోని పరిణామాల వల్ల అతని జీవితం…