Sithara Entertainments and Fortune Four Cinemas join hands for Panja Vaisshnav Tej’s next, film formally launched

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

Leading production houses Sithara Entertainments and Fortune Four Cinemas are coming together to produce an action spectacle, headlined by Panja Vaisshnav Tej. The film’s muhurat ceremony was held at Ramanaidu Studio, Hyderabad at 11.16 am today amid the presence of the team and distinguished guests. Actress Sreeleela has been roped in as the female lead for the project. First-time filmmaker N Srikanth Reddy, who has written the story, will direct the film, tentatively titled #PVT04. Filmmaker Trivikram, Haarika and Hassine Creations founder S Radha Krishna, actor Sai Dharam Tej, director…

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

* వైష్ణవ్ తేజ్ మాస్ అవతారం ఈ చిత్రం *కథానాయికగా ‘శ్రీ లీల‘ *దర్శకుడు గా శ్రీకాంత్.ఎన్.రెడ్డి పరిచయం *ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం, సంభాషణలు, నేపథ్య సంగీతం పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దుకోనున్న చిత్రం నేడు ముహూర్తం జరుపుకుంది. హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో నేటి (22-6-2022) ఉదయం 11.16 నిమిషాలకు ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం అయింది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కళ్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్…

రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’

UooAntavamama uoouoo antava movie pressmeet

శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ నటీనటులుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న చిత్రం “ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ” ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుని రెండు పాటల షూట్ కొరకు కాశ్మీర్ కు వెళుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల మధ్య టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ లు “ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ” చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇంకా ఈ…

త్వరలో ‘నవ రాగరస’ : షో రీల్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

త్వరలో 'నవ రాగరస' : షో రీల్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భం…ఒకరోజు ముందస్తుగా సంగీత ప్రియులకు శుభవార్త అందించారు ప్రముఖ వేణు గాన విద్వాంసులు, సంగీత దర్శకుడు తాళ్లూరి నాగరాజు! సెవెన్ నోట్స్ మీడియా సంస్థ ఆధ్వర్యం లో నవ రాగరస అనే టివి ప్రోగ్రామ్ షో రీల్ ను సోమవారం ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు లాంఛనం గా విడుదల చేశారు. అలాగే సెవెన్ నోట్స్ యు ట్యూబ్ ఛానెల్ ను కూడా ఆయన ఆవిష్కరించి అభినందించారు. తాళ్లూరి నాగరాజు సంగీత దర్శకత్వం వహిస్తున్న నవ రాగరస కార్యక్రమం త్వరలో ఈటివి లో ప్రతి ఆదివారం ప్రసారం కానున్నది. ఈ కార్యక్రమానికి రూపకర్త ప్రముఖ సినీ నేపధ్య గాయని మణి నాగరాజు. మురళీధర్ కేసరి ప్రోగ్రామ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పేరొందిన గాయకులు, సంగీతజ్ఞులు పాల్గొనే ఈ కార్యక్రమం శాస్త్రీయ,…

*’కొండా’ సినిమా చూశాక ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందని ఆశిస్తున్నా – ప్రీ రిలీజ్ వేడుకలో కొండా సురేఖ* – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –   కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వరంగల్‌లో ప్రీ…

‘అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్ విడుదల చేసిన ఎస్.ఎస్.రాజమౌళి

‘అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్ విడుదల చేసిన ఎస్.ఎస్.రాజమౌళి

– రెజీనా కసాండ్ర, నివేదితా సతీష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా, ఆహా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్‌ – జూలై 1న విడుద‌ల‌ దెయ్యాలు అస‌లు ఉన్నాయా? లేవా? అవి ఉంటే ఆ భ‌యం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌స్తే? ఎప్పుడూ ఊహించ‌ని మ‌లుపుల‌తో ఆర్కా మీడియా, ఆహా స‌రికొత్త హార‌ర్ వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’ వస్తుంది. ఎస్.ఎస్.రాజమౌళి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో రెజీనా కసాండ్ర‌, నివేదితా స‌తీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహా తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమ్ చేయ‌నుంది. భ‌యానికి మ‌రో రూపం ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ ఎక్క‌డా చూడ‌ని ఒక స‌రికొత్త వెబ్ సిరీస్‌తో ఆర్కా మీడియా మ‌నంద‌రి…

ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలనేది నా కోరిక : హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ

Sumanth-Ashwin interview

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఒక హీరో. నిర్మాతల్లో కూడా ఆయన ఒకరు. ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాను మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్‌తో ఇంటర్వ్యూ…  ప్రశ్న: సుమంత్ అశ్విన్ గారూ… మీరు హీరోగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’ విడుదలై జూలై 20కి పదేళ్లు. అలాగే, 30న మీ పుట్టినరోజు. మీ ప్రయాణం, కొత్త నిర్ణయాల గురించి… సుమంత్ అశ్విన్: నా కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి.…

ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేసే సినిమా ‘7 డేస్ 6 నైట్స్’ : హీరోయిన్ మెహర్ చాహల్ ఇంటర్వ్యూ..

ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేసే సినిమా '7 డేస్ 6 నైట్స్' : హీరోయిన్ మెహర్ చాహల్ ఇంటర్వ్యూ..

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించారు. ప్రశ్న: మీ గురించి చెప్పండి… మెహర్ చాహల్: నేను అస్సాంలో జన్మించాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు. అందువల్ల, దేశంలో చాలా ప్రాంతాలు తిరిగా. చివరకు, ముంబైలో సెటిల్ అయ్యా. వర్క్ నిమిత్తం నాలుగైదేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులతో…

సురేఖమ్మ పాత్రకు న్యాయం చేశానని సుష్మితా పటేల్ మెచ్చుకున్నారు : ‘కొండా’ హీరోయిన్ ఇర్రా మోర్ ఇంటర్వ్యూ..

సురేఖమ్మ పాత్రకు న్యాయం చేశానని కొండా సుష్మితా పటేల్ మెచ్చుకున్నారు : 'కొండా' హీరోయిన్ ఇర్రా మోర్ ఇంటర్వ్యూ..

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ఇంటర్వ్యూ… ప్రశ్న: హాయ్ ఇర్రా మోర్! మీ గురించి చెప్పండి మాది ఆగ్రా, ఉత్తర ప్రదేశ్. నటనపై ఆసక్తితో 2017లో ముంబై చేరుకున్నా. మొదట థియేటర్‌లో చేరాను. ఏడాదిన్నర పాటు హిందీ నాటకాల్లో పాత్రలు పోషించా. నార్త్ అంతా స్టేజి ప్లేస్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో నటించాలని చాలా ఆడిషన్స్ ఇచ్చా. రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీసుకు కూడా వెళ్లాను. ఆయన ‘భైరవగీత’ సినిమా…

అద్భుతమైన తెలుగు కంటెంట్ కలిగిన కొత్త 11 ఒరిజినల్ సిరీస్‌లను సినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేసిన ZEE5

అద్భుతమైన తెలుగు కంటెంట్ కలిగిన కొత్త 11 ఒరిజినల్ సిరీస్‌లను సినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేసిన ZEE5

ప్రస్తుతం తెలివిజన్ రంగంలో భారతదేశంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న OTT ప్లాట్‌ఫారమ్ ZEE5, ZEE5 100+ టేస్ట్ క్లస్టర్‌లలో విభిన్నమైన కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది మరియు నిజమైన, సంబంధిత మరియు ప్రతిధ్వనించే కథాంశాలపై దృష్టి సారించింది. ఈ రోజు, ZEE5 5 లక్షల+ గంటల కంటే ఎక్కువ డిమాండ్ కంటెంట్ మరియు 160+ లైవ్ టీవీ ఛానెల్‌లకు నిలయంగా ఉంది. 3500కి పైగా చలనచిత్రాలు, 1750 టీవీ కార్యక్రమాలు, 700 ఒరిజినల్‌లతో కూడిన గొప్ప లైబ్రరీతో ZEE5 12 భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందిస్తుంది: ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ. ప్లాట్‌ఫారమ్ 2022 కోసం అద్భుతమైన లైనప్‌ను కలిగి ఉంది, ఇది దాని విస్తృతమైన కంటెంట్ లైబ్రరీకి జోడిస్తుంది, వినోదం కోరుకునేవారికి విస్తృత శ్రేణి…