జాన్వీ అందానికి అభిమానులు ఫిదా ..

Fans are in awe of Janhvi's beauty..

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా వెండితెర ప్రయాణం ప్రారంభించిన జాన్వీ కపూర్ తన కూతురిని స్టార్ హీరోయిన్ గా చూడడం కోసం శ్రీదేవి ఎంతో కష్టపడ్డారు. కానీ, అది నెరవేరకుండానే ఆమె మరణించారు. అయినా కూడా తల్లి పేరును నిలబెట్టడానికి జాన్వీ తన వంతు కృషి చేస్తున్నారు. ‘దేవర’తో జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా కూడా తంగం పాత్రలో జాన్వీ తెలుగు అభిమానులను ఫిదా చేశారు. ఇక ‘దేవర’ తరువాత జాన్వీ నటిస్తోన్న చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి…

గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జంట

Virosh couple creates global record

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించింది. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు రావడం విశేషం. విజయ్, రశ్మిక మాన్యవార్ యాడ్ పోస్ట్ 8.1 మిలియన్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్ సాధించింది. ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న క్రేజ్ ను ఈ అరుదైన రికార్డ్ చూపిస్తోంది. ఇటీవలే ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.…

‘పెద్ది’నుంచి జాన్వీ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌

Janhvi's birthday special poster from 'Peddhi'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె సంప్రదాయ శైలిలో కనిపిస్తూ కూడా గ్లామరస్‌గా ఆకట్టుకుంటున్నారు. సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. పోస్టర్‌లో మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మ్యాచింగ్ లెహంగా ధరించి ఆమె స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మెడలో లేయర్డ్ నెక్లెస్‌లు, చేతికి బ్రేస్‌లెట్, ఎరుపు రంగు రౌండ్ సన్‌గ్లాసెస్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణను…

మృత్యుంజయ్ రివ్యూ : గురి తప్పని క్రైమ్ థ్రిల్లర్!

Mrityunjay Review: A crime thriller that hits the mark!

శ్రీవిష్ణు అంటేనే వైవిధ్యం. 2026లో ఇప్పటికే ‘నారీ నారీ నడుమ మురారి’లో గెస్ట్ అప్పీరెన్స్‌తో, ‘విష్ణు విన్యాసం’తో కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో, ఇప్పుడు ‘మృత్యుంజయ్’ అనే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో విశ్లేషణలో చూద్దాం… కథ: హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ పత్రికలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసే జై అలియాస్ మృత్యుంజయ్ (శ్రీవిష్ణు), నిజానికి ఒక క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటుంటాడు. కానీ మేనేజ్‌మెంట్ అందుకు అవకాశం ఇవ్వదు. దాంతో అతను తన మార్కెటింగ్ టార్గెట్స్ కోసం ఒక వింత మార్గాన్ని ఎంచుకుంటాడు. ఎవరైనా చనిపోతే, వారి ఇంటికి వెళ్లి, వారితో కలిసిపోయి, భావోద్వేగంగా ఒప్పించి ఆ పత్రికలో చనిపోయిన వారి ప్రకటనలు (Ads) ఇప్పిస్తుంటాడు. ఈ క్రమంలో నగరంలో…

వృషకర్మ నా కెరీర్లో 100% బెస్ట్ మూవీ అవుతుంది. చివరి 30 నిమిషాల క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది: గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో యువ సామ్రాట్ నాగ చైతన్య

Yuva Samrat Naga Chaitanya, Karthik Dandu, SVCC, Sukumar Writings’ Never Before Mythical Thriller Vrushakarma First Glimpse Opens Gates To A Terrifying Supernatural World, Offers Chilling Experience

యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్ ‘నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ’ టెర్రిఫైయింగ్ సూపర్ నేచురల్ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. గ్లింప్స్ ఒక భయానకమైన సన్నివేశంతో ప్రారంభమైయింది. ఒక దుష్ట శక్తి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఒక చిత్రాన్ని గీయడం,  ఒక్కసారిగా అతని లోపల నుంచి ఒక భయంకరమైన…

రెమ్యూనరేషన్ లో తగ్గేదే లేదు ..  వరుస హిట్స్ తో ఫుల్ జోష్!

There is no reduction in remuneration.. Full of excitement with consecutive hits!

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తన గ్లామర్, నటనతో ఇండస్ట్రీని ఏలుతుంది.  వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఈ అమ్మడు  ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో సెన్సేషన్ సృష్టిస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో నయనతార కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ మూవీ కోసం నయనతార తన  రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యష్ సరసన నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె ‘గంగ’ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన నయనతార గన్ పట్టుకుని…

మూడేళ్ల వివాహా బంధాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి

Manchu Manoj and Bhuma Mounika Reddy celebrated their three-year marriage with a grand celebration.

మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సినిమా, ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ కారణంగా ఈ ఇద్దరూ ఒక్కటయ్యారని అంతా అనుకుంటారు. కానీ ఇద్దరిలో ఉన్న క్రమశిక్షణ, జీవిత లక్ష్యాల కారణంగా ఒక్కటయ్యారు. అలా పరిచయం ప్రేమగా మారి ఇద్దర్నీ జీవిత ప్రయాణంలో ఒకే దారికి తీసుకు వచ్చింది. మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ – భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా, ఆదర్శవంతంగా మారింది. వృత్తిపరంగా మనోజ్‌కి వివాహాం తరువాత మరింత కలిసి వచ్చింది. ‘భైరవం’,…

‘కాక్రోచ్’లో మన సొసైటీలోని డార్క్ సైడ్ చూపిస్తున్నాం : దర్శక నిర్మాతలు పి. సునీల్ కుమార్ రెడ్డి, బి. బాపిరాజు

We are showing the dark side of our society in 'Cockroach': Director-producers P. Sunil Kumar Reddy and B. Bapiraju

సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం “కాక్రోచ్”. ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. “కాక్రోచ్” సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు.ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి.బాపిరాజు. నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ.. – నేను 70వ దశకంలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. తమిళ సినిమాలను కొని తెలుగులో రిలీజ్ చేసేవాళ్లం. అప్పుడు డబ్బింగ్ ద్వారానే ఇతర చిత్రాలను…

ఆనంద చక్రపాణికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్

Best Supporting Actor for Ananda Chakrapani

నటుడు, దర్శకుడు ఆనంద చక్రపాణికి మధ్యప్రదేశ్ లో జరిగిన వింధ్య ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జాతీయ అవార్డు లభించింది. మొదటిసారిగా చైనా, స్పానిష్ వంటి ఇతర దేశాల భాషలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం వంటి ఏడు భాషల్లో ‘పాన్ వరల్డ్’ సినిమాగా విడుదల చేస్తున్న ‘స్వయంభు’ చిత్రంలో గ్రామ అధికారిగా ఆనంద చక్ర పాణి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆనంద చక్రపాణి ఏక కాలంలో దేశంలోని పలు భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రంలో గ్రామ అధికారి పాత్ర తనకు ఎంతో పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు. 1500 ఏళ్లనాటి సింహళ దేశం ఇతి వృత్తంతో హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఆనంద చక్రపాణి ఇప్పటి వరకు పలు సినిమాల్లో…

‘మన శంకరవరప్రసాద్ గారు’ 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి

'Vishnu Vinyasam' grosses Rs. 14.7 crores in its first weekend..

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాను మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో తిరుగులేని రాజు అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా,  ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం ఓటీటీ ప్రభావంతో థియేటర్ రన్స్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా, జీ-5 లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ-5లో కూడా ఎం.ఎస్.జి ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, పలు భాషల్లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా కొనసాగడం ప్రజాదరణకు నిదర్శనం. ఈ చిత్రం రీజినల్ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. చిరంజీవి, అనిల్ రావిపూడి…