From being the messiah for migrants during the COVID lockdowns to establishing the Sood Charity Foundation that undertakes various pan-India initiatives for the poor and marginalised in fields of medicine, education and employment, Sonu Sood’s journey from actor and producer to philanthropist has been phenomenal. The actor was recognised for his amazing journey with the ‘Nation’s Pride’ award at the Society Achievers Awards held at Taj Santacruz in in Mumbai tonight. The CM of Maharashtra Eknath Shinde presented the award to the actor, producer and philanthropist at a glittering ceremony…
Category: Entertainment
సోనూసూద్ కు ప్రతిష్టాత్మక ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డు
కోవిడ్ లాక్డౌన్ల సమయంలో వలస వచ్చిన వారికి మెస్సీయగా ఉండటం నుండి పేదలు, వైద్యం, విద్య, ఉపాధి రంగాలలో అట్టడుగున ఉన్న వారి కోసం వివిధ పాన్-ఇండియా కార్యక్రమాలను చేపట్టే సూద్ ఛారిటీ ఫౌండేషన్ను స్థాపించడం వరకు.. నటుడు , నిర్మాత నుండి పరోపకారి వరకు సోనూసూద్ ప్రయాణం అసాధారణమైనది. ముంబైలోని తాజ్ శాంతాక్రూజ్లో జరిగిన సొసైటీ అచీవర్స్ అవార్డ్స్లో ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డుతో తన అద్భుతమైన ప్రయాణానికి నటుడు గుర్తింపు పొందారు. చిత్ర పరిశ్రమకు చెందిన సహోద్యోగులు ఆయనను ఉత్సాహపరుస్తుండగా, ఒక మెరుపు వేడుకలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నటుడు, నిర్మాత పరోపకారికి అవార్డును అందజేశారు. సత్కారాన్ని స్వీకరించిన తర్వాత సోనూసూద్ మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన, ఉత్పాదక జీవితాన్ని గడపడానికి అవసరమైన సాధనాలతో వెనుకబడిన వారి జీవితాలను మార్చడం నా లక్ష్యం. ఈ రోజు సూద్…
ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో ‘మిస్టర్ అండ్ మిసెస్’….ఒకరికి ఒకరు
తెలుగు టీవీరంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తుంది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సంస్థ. దర్శకుడు అనిల్ కడియాలను, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సంస్థను ఈటీవి మొదటినుండి ఎంతో సపోర్టు చేయటంతో అనేక బ్లాక్బస్టర్ టీవీషోలను అనిల్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఉదాహరణకు అనిల్ కడియాల దర్శకత్వంలో ఈ టీవీలో గత ఆరేళ్లుగా ‘అలీతో సరదాగా’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ‘వావ్’, ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి అనేక షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్ షోలను డిజైన్ చేసి దర్శకత్వం వహించారు అనిల్ కడియాల. ఈ షోలన్నింటికి కంటెంట్ పార్టును దగ్గరుండి చూసుకుంటూ నిర్మాతగా వ్యవహరించే వ్యక్తే ప్రవీణా కడియాల. నిర్మాత–దర్శకులిద్దరూ భార్య,భర్తలు కావటంతో ఎంత పెద్ద షోనైనా సక్సెస్ బాట పట్టించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే స్పీడుతో ‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకరికి…
‘ఆదిపురుష్’ త్రీడీ టీజర్ స్క్రీనింగ్ కు తెలుగు రాష్ట్రాల్లో ట్రెమండస్ రెస్పాన్స్!!
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా త్రీడీ వెర్షన్ టీజర్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 60 థియేటర్ లలో విడుదల చేశారు. ఈ టీజర్ ను త్రీడీ ఫార్మేట్ లో చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. టీజర్ గూస్ బంప్స్, త్రీడీలో టీజర్ ను బాగా ఎంజాయ్ చేశాం, టీజర్ చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో అర్థమవుతోంది..అంటూ వాళ్లు తమ ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీజర్ ను అయోధ్య నగరంలో విడుదల చేసిన టీమ్..త్రీడీ వెర్షన్ టీజర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రభాస్ అండ్ మూవీ టీమ్… ప్రేక్షకులు, అభిమానుల కోసం పలు థియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేసింది. ఈ స్క్రీనింగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ‘ఆదిపురుష్’…
‘శరపంజరం’లోని ‘రావయ్యా నందనా రాజా నందన..’ పాటను విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి
గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది? ఆఊరి దొర, గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనబరిచారు అనే పల్లెటూరు నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రమే ‘శరపంజరం’. దోస్తాన్ ఫిలిమ్స్ పతాకంపై టి.గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలోని “రావయ్యా నందనా రాజా నందన ” రెండవ పాటను ప్రముఖ జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి పాడిన ఈ పాటను లేడి సూపర్ స్టార్ విజయశాంతి విడుదల చేసారు ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ…ఈ చిత్రంలోని పాట చూసాక పల్లెదనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆనాడు దొరలు తమ స్వార్ధం కోసం ఆడవాళ్ళని ఎలా వాడుకున్నారో అందరికి తెలిసిన విషయమే, ఈనాటి…
వి.ఆర్.పి క్రియేషన్స్ ‘తార’ షూటింగ్ ప్రారంభం
ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది. చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “తార”. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి. పద్మావతి సమర్పణలో కేరాఫ్ కంచర పాలెం ఫేమ్ కిషోర్ హీరో గా, సత్యకృష్ణ హీరోయిన్ గా, బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ నటీ నటులుగా యం.బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-4 చిత్రం “తార” సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్…
‘ఓరి దేవుడా’… మా పివిపి బ్యానర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా : నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. శుక్రవారం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. కార్యక్రమంలో.. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ ‘‘నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తున్న పివిపిగారికి ముందుగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. తెలుగులో సినిమా చేయాలనేది నా డ్రీమ్ అది ఓరి దేవుడాతో పూర్తయ్యింది. తెలుగు ఆడియెన్స్ అందరికీ ఈ సినిమాను డేడికేట్ చేస్తున్నాను. అందరికీ ట్రైలర్ నచ్చి ఉంటుందని…
యువ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ విడుదల!! నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో యువ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ “ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో యువ హీరో శ్రీ సింహా, అర్జున్…
ఘనంగా ప్రారంభమైన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘N th HOUR’
లేడీ లయన్ క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న “N th HOUR” చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శక,నిర్మాత యస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాతలు ఏ. యం రత్నం, అచ్చిరెడ్డి, దామోదర్ ప్రసాద్ , బెక్కం వేణుగోపాల్ , ప్రసన్న కుమార్, డి యస్. రావు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ నివ్వగా . నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు..ప్రముఖ దర్శకుడు యస్. వి. కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ముఖ్య అతిధిగా వచ్చిన…
కువైట్ లో తమన్ సుస్వరాల సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’
కువైట్ లో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పెద్ద తెలుగు సంఘం “తెలుగు కళా సమితి”. రెండున్నర సంవత్సరాల తరువాత ‘కోవిడ్’ అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం ‘సుస్వర తమనీయం’, మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో, యువతను ఉర్రూతలూగిస్తున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ యస్.యస్. తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్ , పృథ్వి చంద్ర, విమల రోషిని , శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తది తరులు మరియు వాణిజ్య బృందంచే నిర్వహించ బడినది. జూన్ మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయం లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించ బడింది. ఈ మెగా ఇవెంట్ లో తెలుగు వారు…
