‘Popcorn’: ‘Madhi Vihangamayye’ song is a picture of joy Sai Ronak, Avika Gor’s film to hit the screens on February 10

'Popcorn': 'Madhi Vihangamayye' song is a picture of joy Sai Ronak, Avika Gor's film to hit the screens on February 10

Sai Ronak and Avika Gor will be seen in exciting roles in an entertainer titled ‘Popcorn’, directed by Murali Naga Srinivas Gandham. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed ‘Napolean’ and ‘Maa Oori Polimera’ fame) is producing it. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The film is going to hit the screens on February 10. Recently, the film’s trailer was released at the hands of Akkineni…

ఫిబ్రవరి 10న అవికా గోర్‌ ‘పాప్ కార్న్’

'Popcorn': 'Madhi Vihangamayye' song is a picture of joy Sai Ronak, Avika Gor's film to hit the screens on February 10

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా బుధ‌వారం రోజున ‘మ‌ది విహంగ‌మ‌య్యే…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు హీరో నాగ చైత‌న్య‌. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. పాట‌ను గ‌మ‌నిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో…

‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్ గా ఉంటుంది – అనిక సురేంద్రన్

I like to add my own flair and style to characters to make them memorable: 'Butta Bomma' actress Anikha Surendran

ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘బుట్ట బొమ్మ’ అనే మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్ కి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటి అనిక సురేంద్రన్ ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. బుట్టబొమ్మ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది? ఎన్నో…

I like to add my own flair and style to characters to make them memorable: ‘Butta Bomma’ actress Anikha Surendran

I like to add my own flair and style to characters to make them memorable: 'Butta Bomma' actress Anikha Surendran

Butta Bomma is gearing up for its release on January 26, 2023. The movie is produced by Sithara Entertainments and Fortune Four Cinemas. With Anikha Surendran, Surya Vashistta and Arjun Das in the lead roles, debutant director Shourie Chandrasekhar Ramesh carved it to perfection. This village story is touted to be the perfect entertainer on the long weekend. Here are the excerpts from Anikha Surendran’s interaction with the media. The journey from a child artist to a heroine Acting wise I don’t find too many differences. As a child, coming…

‘సిందూరం’ ట్రైలర్ విడుదల

'సిందూరం' ట్రైలర్ విడుదల

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఇంటెన్స్ జానర్ అనిపిస్తుంది. *పోలీసులకు , నక్షలైట్లకు మధ్య జరిగే ఒక కథాంశంగా దర్శకుడు ఈ సినిమాను రియాలిస్టిక్ అప్రోచ్, క్వాలిటి మేకింగ్ తో తీర్చిదిద్దారు.* అలాగే పొలిటికల్ టచ్, ఒక చిన్న లవ్ స్టొరీ ఈ సినిమాలో అంతర్లీనంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమా తెరకెక్కింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్…

మెగా ప్రిన్స్ వరుణ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ చిత్రం ‘గాండీవధారి అర్జున’ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్‌

మెగా ప్రిన్స్ వరుణ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ చిత్రం ‘గాండీవధారి అర్జున’ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్‌

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేసే యువ కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. VT 12గా గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. గురువారం వ‌రుణ్ తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే మాస్క్ ధ‌రించిన మ‌నుషులు కొంద‌రు ఓ రాజ భ‌వ‌నంలోనికి ప్ర‌వేశించ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి సంద‌ర్భంలో బాంబుల మోత‌, గ‌న్ ఫైరింగ్ న‌డుమ వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ గ్లింప్స్‌లోనే ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ఇందులో మ‌న మెగా ప్రిన్స్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌గా న‌టిస్తున్నారు. ఎదుటి వారిని…

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍ శాంతికుమారికి ‘దీనశరణ్య’ శుభాకాంక్షలు

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారికి శుభాకాంక్షలు అందజేస్తున్న 'దీనశరణ్య' స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, రాజేంద్రప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి అబ్దుల్

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారిని కలిసి ‘దీనశరణ్య’ స్వచ్చంద సేవాసంస్థ శుభాకాంక్షలు అందజేసింది. గురువారం బీఆర్కే భవన్ లోని రాష్ట్ర సచివాలయంలో సీఎస్‍ ను కలిసిన వారిలో ఆ సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం.డి అబ్దుల్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్ రిలీవ్ కావడంతో శాంతికుమారిని తదుపరి సీఎస్ గా నియమించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఆమెను సీఎస్ గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి. శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా చరిత్రకెక్కారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్ గా ఈ మేరకు…

‘వారసుడు’ చూడమని పిల్లలు పెద్దలకు చెబుతున్నారు : దర్శకుడు వంశీ పైడిపల్లి

'వారసుడు' చూడమని పిల్లలు పెద్దలకు చెబుతున్నారు : దర్శకుడు వంశీ పైడిపల్లి

దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’ జనవరి 14న తెలుగులో విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి మరియు పెరల్ వి పొట్లూరి నిర్మించారు. దీని గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం త్వరలోనే ‘మాస్టర్’ని మించి తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ కి అతిపెద్ద హిట్ గా నిలవబోతుంది అని తెలిపారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… – నేను నా జీవితంలో అతిపెద్ద రోలర్ కోస్టర్ ను అనుభవించానని చెప్పాలి. వారసుడు రిజల్ట్ తో చాల సంతోషం గా ఉన్నాను. నేను తమిళం లో తీసిన మొదటి సినిమా…

పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’ నుంచి ‘మల్లికా మల్లికా..’ పాట విడుదల

పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’ నుంచి ‘మల్లికా మల్లికా..’ పాట విడుదల

మ‌ల్లికా మ‌ల్లికా మాల‌తీ మాలికా చూడ‌వా చూడ‌వా ఏడి నా ఏలిక‌ హంసికా హంసికా జాగునే సేయ‌కా పోయిరా పోయిరా .. రాజుతో రా ఇకా.. ఈ పాట వింటుంటే మ‌న‌సులో తెలియ‌ని ఓ ఉద్వేగం, తీయ‌ని అనుభూతి క‌లుగుతుంది. త‌న భ‌ర్త దుష్యంతుడి కోసం ఎదురు చూసే శకుంత‌ల త‌న చుట్టూ ఉన్న మొక్క‌లు, ప‌క్షులతో మ‌న‌సులోని బాధను అందంగా వ్య‌క్తం చేస్తుంది. మ‌రి పూర్తి స్థాయి విజువ‌ల్స్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఈ పాట‌ను వీక్షించాలంటే మాత్రం ఫిబ్ర‌వ‌రి 17 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందేనంటున్నారు ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. ప్రతీ సినిమాను ఎంతో ప్యాషన్‌తో తెర‌కెక్కిస్తూ ప్ర‌తీ ఫ్రేమ్ చాలా గొప్ప‌గా ఉండాల‌ని క‌ల‌లు క‌ని దాన్ని వెండితెర‌పై సృష్టించ‌టానికి ఆరాట‌ప‌డే అతి కొద్ది మంది ఫిల్మ్ మేక‌ర్స్‌లో గుణ శేఖ‌ర్ ఒక‌రు.…

ఆర్గనైజేషన్‌ కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఊరుకోము : ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు ` సి. కళ్యాణ్‌ ప్రకటన

ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు ` సి. కళ్యాణ్‌ ప్రకటన

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కళ్యాణ్‌ బుధవారంనాడు ఎఫ్‌.ఎన్‌.సి.సి.లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిపై కొందరు బురద జల్లుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు నిర్మాతలు ఛాంబర్‌ దగ్గర టెంట్‌ వేసి సమస్యలపై పోరాడుతున్నట్లు ప్రకటించి లేనిపోని అపనిందలు వేశారు. అందుకు కొన్నిచోట్ల మీడియాలో రకరకాలుగా వార్తలు రాశారు. నిర్మాతలమండలికి ఎలక్షన్లు జరపడంలేదంటూ కామెంట్లు చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేమంతా సమావేశం అయి ఏకగ్రీవ నిర్ణయంగా ఈరోజు నిర్ణయాలు ప్రకటిస్తున్నాం అని సి. కళ్యాణ్‌ తెలిపారు. – మండలిలో రెగ్యులర్‌ సభ్యులు 1200మంది వున్నారు. అలాంటి సంస్థపై కొందరు చేసిస కామెంట్ ‌లను సోషల్‌ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారు. ఆర్గనైజేషన్‌ కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా…