హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ నెల 16 నుంచి పెట్టుబడిదారుల సదస్సు -2023

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ నెల 16 నుంచి పెట్టుబడిదారుల సదస్సు -2023

యువ పారిశ్రామికవేత్తలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం… దేశంలో తొలిసారిగా రూ. 1 లక్ష నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడితో విస్తృత వ్యాపార అవకాశాలను ఎలా పొందవచ్చో ఈ సదస్సులో తెలుసు కోవచ్చు నైమిషా బిజినెస్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నెల 16న హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో వ్యాపార సదస్సు 2023 నిర్వహించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంకుర సంస్థల నిర్వాహకులకు అవసరమైన నిధుల సేకరణ, పెట్టుబడులతోపాటు, ప్రముఖులైన మార్గదర్శకుల నేతృత్వంలోని అన్ని విధాలుగా ఉపయోగపడే రీతిలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. సదస్సులో అక్కడికక్కడే ఒప్పందాలు సైతం జరిగే అవకాశాలను కల్పిస్తున్నారు. సదస్సులో అంకుర సంస్థల వ్యవస్థాపకులకు, పెట్టుబడిదారులతో ఒకరితో ఒకరు సమావేశాలు నిర్వహించుకోవడానికి మరియు విజయవంతమైన స్టార్టప్‌ల వ్యవస్థాపకుల కృషిని, వారు…

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!

తెలంగాణ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు దుబాయ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌. ఈ సంద‌ర్బంగా `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` బ్రోచ‌ర్ ను ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ఎంపీ విజయేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాటోగ్రాఫ‌ర్ కె.కె సెంథిల్ కుమార్ ను ఘ‌నంగా స‌న్మానించారు. విజ‌యేంద్ర‌ప‌సాద్, కెకె.సెంథిల్ కుమార్, టియ‌స్ ఐఐసి చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు , ప్ర‌స‌న్న కుమార్, కెయ‌ల్ న్ ప్ర‌సాద్, శంక‌ర్ గౌడ్, అశోక్ గౌడ్,వంశీ , శ్రీశైలం , న‌టి శుభ‌శ్రీ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ….“గ‌త కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్…

Haryana wants to learn from Punjab on toll tax prices

Haryana wants to learn from Punjab on toll tax prices

New Delhi 10th April 2023 – The Aam Aadmi Party politician Nyvaan Sharma has spoken on the toll tax issue of the Haryana government. In a one-minute video on Twitter that has been viewed more than 3000 times, he very eloquently compared the Punjab and Haryana governments on their differing stances on this issue. While toll taxes are inevitable in travel, just like a lot of other taxes in today’s economy, they are very high in the Haryana area, inviting a lot of frustration from the consumers. BJP has a…

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ కొత్త చిత్రం ప్రకటన

National Award winning actor, Dhanush and acclaimed filmmaker, Mari Selvaraj, join hands once again following their blockbuster movie 'Karnan', for a new project produced by ZEE Studios South and Wunderbar Films

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ ZEE స్టూడియోస్ సౌత్ మరియు వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మించే కొత్త ప్రాజెక్ట్ కోసం వారి బ్లాక్ బస్టర్ మూవీ ‘కర్ణన్’ తర్వాత మరోసారి చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ కర్ణన్ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ రోజు అధికారికం గా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్, నటుడు ధనుష్ కెరీర్ లో పెద్ద కాన్వాస్ పై రూపొందించిన అత్యధిక బడ్జెట్ సినిమాలలో ఒకటి కానుంది. ఈ చిత్రం తో ధనుష్ సొంత బ్యానర్ వండర్బార్ ఫిల్మ్స్ చలనచిత్ర నిర్మాణంలోకి తిరిగి రావడం ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ZEE స్టూడియోస్ మరియు వండర్బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో విభిన్న పరిశ్రమలకు చెందిన…

National Award winning actor, Dhanush and acclaimed filmmaker, Mari Selvaraj, join hands once again following their blockbuster movie ‘Karnan’, for a new project produced by ZEE Studios South and Wunderbar Films

National Award winning actor, Dhanush and acclaimed filmmaker, Mari Selvaraj, join hands once again following their blockbuster movie 'Karnan', for a new project produced by ZEE Studios South and Wunderbar Films

Zee Studios and Wunderbar Films, officially announce their new project that marks the second collaboration of actor Dhanush and filmmaker Mari Selvaraj, who together have enthralled audiences with their magnum opus film ‘Karnan’. Marking the second anniversary of this critically-acclaimed and commercially successful movie, Zee Studios South and Wunderbar Films are elated to announce this new project. This yet-to-be-titled project will be one of the highest-budget movies in the career of actor Dhanush made on a larger canvas. Yet another intriguing attraction about the film is that it marks the…

సింగిల్ క్యార‌క్ట‌ర్ తో రూపొందిన‌ నందిత శ్వేత‌ `రారా పెనిమిటి` ప్రీ-రిలీజ్ ఈవెంట్

Rara penimiti pre relese event

భ‌ర్త రాక కోసం..భార్య ప‌డే విర‌హ వేదన నేప‌థ్యంలో సింగిల్ క్యార‌క్ట‌ర్ తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజ‌యానంద్ పిక్చ‌ర్స్ బేన‌ర్ లో రూపొందిన ఈ చిత్రంలో సింగిల్ క్యార‌క్ట‌ర్ లో నందిత శ్వేత న‌టించ‌గా స‌త్య వెంక‌ట గెద్దాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీమ‌తి ప్ర‌మీల గెద్దాడ నిర్మాత‌. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రీ -రిలీజ్ ఏర్పాటు చేశారు… సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ మాట్లాడుతూ…“ద‌ర్శ‌కుడు ఒక మంచి క‌థ‌తో వ‌చ్చి క‌లిశారు. మంచి పాట‌లు చేసే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌కుడు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత వ‌ర‌కు చేసిన కంపోజిష‌న్ లో నాకు ఇష్ట‌మైన పాట‌లు ఇందులో ఉన్నాయి. నీల‌కంఠ చ‌క్క‌టి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. నందిత అద్భుతంగా…

హైదరాబాద్ లో అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో : బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌  ప్రారంభించిన ‘దావత్-ఎ-రంజాన్’ 

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌  ప్రారంభించిన 'దావత్-ఎ-రంజాన్'  హైదరాబాద్ లో అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో! రంజాన్ పర్వదినం నేపథ్యంలో "దావత్-ఎ-రంజాన్" పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో  మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్ లో 14రోజుల పాటు ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శన లో పిల్లలు మహిళలతో పాటు అన్ని వయస్సుల వారు ఇష్టపడే ఫ్యాషన్ దుస్తులతో పాటు రంజాన్  పండగకు అవసరమయ్యే అన్ని  రకాల వస్తువుల స్టాల్ల్స్  ఈ ప్రదర్శనలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.   7 ఏప్రిల్ 2023 నుండి 21 ఏప్రిల్ 2023 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. అబండేన్స్ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో అనమ్ మీర్జా, ఆమె భర్త క్రికెటర్/లాయర్ అయిన అసదుద్దీన్ మొహద్‌(భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మొహద్ కుమారుడు)తో కలిసి రెండో ఏడు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.  హైదరాబాద్‌లోని అతిపెద్ద ఎక్స్‌పో అయిన దావత్-ఎ-రంజాన్ ఈవెంట్‌ను ప్రారంభించడం ఎంతో  సంతోషంగా ఉందని కరిష్మా కపూర్ అన్నారు. హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం, చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్‌కి వచ్చాను,  హైదరాబాద్ బిర్యానీ, హలీమ్‌ రుచులను ఎంతగానో ప్రేమిస్తానని అన్నారు. ప్రదర్శనలో భాగంగా అనేక రకాల స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ మరియు సరదాతో కూడిన అతిపెద్ద ప్రదర్శనగా ఇది నిలుస్తుందని ఆనం మిర్జా అన్నారు. ఈ నెల 21 వరకు ఈ వేడుక జరుగుతుందని అన్నారు. “నేను హైదరాబాదీని.. రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైన ఈ 14 రోజుల ప్రదర్శనను నగర వాసులకు అందుబాటులోకి తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో నడిబొడ్డు ఉన్న ఓల్డ్ సిటీలో ఈ ప్రదర్శనను తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉందని” అనమ్ మీర్జా అన్నారు. దావత్-ఇ-రంజాన్ వేదిక భాగస్వామి అయిన అబండెన్స్ రీజినల్ హెడ్ మిస్టర్ జాకీ జియావుద్దీన్ అలీ మాట్లాడుతూ.. ఈ రకమైన ఈవెంట్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు చాలా గొప్పగా ఉందన్నారు. అబండెన్స్ మరియు దావత్-ఎ-రంజాన్ మధ్య భాగస్వామ్యం సుస్థిరత మరియు పండుగ స్ఫూర్తి మధ్య సంబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుందని అన్నారు.   ప్రదర్శనలో గాజుల మెరుపులు, హలీమ్ సువాసన, ఇరానీ చాయ్ రుచి మరియు మెహందీ యొక్క మెరుపును ప్రతిధ్వనిస్తుందన్నారు. అబండెన్స్ సంస్థ గురించి.. అబండెన్స్ అనేది అట్రియా గ్రూప్ ద్వారా నిర్మించబడుతున్న రాబోయే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, మరియు ఈ సంవత్సరం దావత్-ఎ-రంజాన్ యొక్క సహకార భాగస్వామిగా వ్యవహరిస్తుంది. సదాశివపేటకు సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 4000కు పైగా విల్లాలను కలిగి ఉంది. మే 2023లో అధికారిక లాంచ్ షెడ్యూల్ చేయబడి, అబండెన్స్ లాంచ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

రంజాన్ పర్వదినం నేపథ్యంలో “దావత్-ఎ-రంజాన్” పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో  మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్ లో 14రోజుల పాటు ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శన లో పిల్లలు మహిళలతో పాటు అన్ని వయస్సుల వారు ఇష్టపడే ఫ్యాషన్ దుస్తులతో పాటు రంజాన్  పండగకు అవసరమయ్యే అన్ని  రకాల వస్తువుల స్టాల్ల్స్  ఈ ప్రదర్శనలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.   7 ఏప్రిల్ 2023 నుండి 21 ఏప్రిల్ 2023 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. అబండేన్స్ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో అనమ్ మీర్జా, ఆమె భర్త క్రికెటర్/లాయర్ అయిన అసదుద్దీన్ మొహద్‌(భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మొహద్ కుమారుడు)తో కలిసి…

నరేష్ వికె, పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ టీజర్ ఏప్రిల్ 13న విడుదల

Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual Malli Pelli Teaser On April 13th

నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ రోజు ఈ చిత్రం టీజర్ గురించి ఎక్సయిటింగ్ అప్‌డేట్‌తో వచ్చారు. టీజర్ ఏప్రిల్ 13న విడుదల కానుంది. నరేష్, విత్ర లోకేష్ అందమైన చిరునవ్వుతో లవ్ సింబల్స్ చూపిస్తూ కనిపించారు. నరేష్ సూట్ వేసుకోగా, పవిత్ర లోకేష్ చీరలో ఆకట్టుకున్నారు. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత…

Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual Malli Pelli Teaser On April 13th

Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual Malli Pelli Teaser On April 13th

Navarasa Raya Dr. Naresh VK completes 50 golden years in the industry and the golden jubilee project Malli Pelli co-starring Pavitra Lokesh is getting ready for release. The Telugu-Kannada bilingual film is written and directed by mega maker MS Raju, while Naresh himself is producing it under the banner of Vijaya Krishna Movies. The makers earlier released the first look poster and also a glimpse that showed the beautiful chemistry between the lead pair. Today, they came up with an exciting update about the film’s teaser. It will be out…

తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్` ఫైన‌ల్స్ కు చేరుకున్నసినీతార‌ అంకిత ఠాకూర్‌

తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్` ఫైన‌ల్స్ కు చేరుకున్నసినీతార‌ అంకిత ఠాకూర్‌

ఓటింగ్ ద్వారా తెలుగు ప్ర‌జ‌లంతా స‌పోర్ట్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి!! పెగాసిస్ వారు నిర్వ‌హిస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ` ఫైన‌ల్స్ కు సెల‌క్ట్ అయ్యారు సినీన‌టి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేర‌ళలోని కొచ్చిలో ఫైన‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ నుంచి `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ కు సెల‌క్ట్ అయిన అంకిత ఠాకూర్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో `మిస్ ఏసియా` ర‌ష్మి ఠాకూర్‌, తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అంకిత ఠాకూర్ మాట్లాడుతూ…“తెలంగాణ కు ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ఫైన‌ల్స్ కు చేరుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్ర‌జ‌లంతా ఓటింగ్ ద్వారా నాకు స‌పోర్ట్ చేస్తార‌ని కోరుకుంటున్నా. కొచ్చీలో ఈ నెల…