దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి పురస్కరించుకుని హైద్రాబాద్ లోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్, శివరాం పల్లి చౌరస్తాలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధు మోహన్ రెడ్డ్డి , రాజేంద్రనగర్ నియోజకవర్గం కన్వీనర్ రాఘవరెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ దయానంద్, రాష్ట్ర నాయకుడు సదాల శ్రీనివాస్ రెడ్డి, చైతన్య రెడ్డి, రవీందర్ గౌడ్, జహంగీర్, శానవ్వాజ్, అమీన్ భాయ్, యూనుస్ లు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జీహెచ్ ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, ఆదర్శకాలనీ అంగన్ వాడీ సెంటర్ లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్బంగా SHAHNAWAZ KHAN (rajendra nagar division president) మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి…
Year: 2022
Kethika Sharma new Stills
Kethika Sharma new Stills
kethika sharma new stills
జూలై 22న థియేటర్లలో ‘దర్జా’
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ లోగోని శనివారం, హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ దర్శకుడు వీరశంకర్.. పాత్రికేయులు ప్రభు, వినాయకరావులు సంయుక్తంగా విడుదల చేసి.. చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్ర విడుదలకు…
బాలమురళీ నాద మహోత్సవ్ 2022
బాలమురళీ నాద మహోత్సవ్ 2022 డా.ఎం.బాలమురళీకృష్ణ యొక్క సంగీత మరియు జీవిత సంఘటనలను గుర్తుచేసింది. డా.ఎం.బాలమురళీకృష్ణ 92వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో సంగీత విద్వాంసుల కలయిక జరిగింది. భారతీయ విద్యాభవన్ మరియు SSVM సంస్థలతో కలిసి Dr.M. బాలమురళీకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ మృదంగం ఘాతకుడు డాక్టర్ T.K. మూర్తి, వయోలిన్ విద్వాన్ శ్రీ ఎం. చంద్రశేఖరన్ మరియు ఘటం శ్రీ విక్కు వినాయక్ రామ్ లను వరుసగా 2020, 2021 & 2022 సంవత్సరాలకు గాను డా.ఎం.బాలమురళీకృష్ణ నేషనల్ అవార్డ్ ఫర్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, మురళీ నాద లహరి బిరుదు మరియు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు పురస్కారం తో సత్కరించింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు డా.టి.వి.గోపాలకృష్ణన్ అధ్యక్షత వహించిన బాలమురళి నాద మహోత్సవం కార్యక్రమంలో శ్రీ కె.ఎన్. రామస్వామి, డైరెక్టర్,…
Ginna’s Pre-look raises curiosity, First look on July 11
Vishnu Manchu is all set to treat the audience with his next project titled ‘Ginna’, which will be helmed by dynamic director Eeshan Suryaah. The makers of the film have dropped the pre-look poster, and it creates more curiosity among the movie buffs. The first look poster of Vishnu will be out on July 11. The pre-look shuts a lot of questions which were raised when the title was released. Ginna features actresses Sunny Leone and Payal Rajput as its female leads. The film will have its story and screenplay…
షూటింగ్ పూర్తి చేసుకున్న” ద్రౌపది”( నాకు కూడా ఐదుగురే )
చతుర శ్రీ సమర్పించు శ్రీ సంతోషి మా క్రియేషన్స్, శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం “ద్రౌపది” తిన్నామా పడుకున్నామా తెల్లారిందావంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ కుమార్ నేతృత్వంలో సాక్షి ప్రధాన పాత్రలో నూతన నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తున్న ద్రౌపది చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ పూర్తి కమర్షియల్ వ్యాల్యూ తో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు ఇది ద్వాపర యుగములో అప్పటి పరిస్థితులను బట్టి ద్రౌపతి జీవన విధానం అందరికీ తెలిసిందే ఇప్పటి ఈ కలియుగంలో ఓ స్త్రీ ద్రౌపతిగా ఎలా మారింది ఆమె అలా మారటానికి ప్రేరేపించిన పరిస్థితి ఏంటి అనేది ఈ చిత్ర కథాశం .ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి ఈ…
ZEE5 ‘మా నీళ్ల ట్యాంక్’ ట్రైలర్ను విడుదల చేసిన పాన్ ఇండియా స్టార్ పూజా హెగ్డే
జూలై 15 నుండి స్త్రీమ్ స్ట్రీమింగ్ కాబోతున్న సుశాంత్ – ప్రియా ఆనంద్ ల “మా నీళ్ల ట్యాంక్ ” వెబ్ సిరీస్ ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ’ కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యింది. తాజాగా టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ ఈ నెల 15 నుండి స్ట్రీమింగ్ కోసం సిద్ధమవుతోంది. 8-ఎపిసోడ్ల సిరీస్ ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి నాటకం. .ఈ సిరీస్ -ఒక చిన్న గ్రామం…
Pooja Hegde unveils trailer of ZEE5’s ‘Maa Neella Tank’ : The Sushanth-Priya Anand series to premiere from July 15
Hyderabad, 8th July, 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming ‘Roudram Ranam Rudhiram’ to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures, ‘Loser 2’ from Annapurna Studios stable, ‘Gaalivaana’ from BBC Studios…
రామ్ చరణ్ చేతుల మీదుగా ‘పరంపర2’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
డిస్నీప్లస్ హాట్స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. పరంపర 2 ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రామ్ చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ తెలిపారు. ట్రైలర్ చూస్తే…
