ఫిబ్రవరి 18న థియేటర్లలోకి ‘గోల్ మాల్ 2020’

Golmall 2020

మిట్టకంటి రామ్ , విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత , మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా తెరకేకించిన కొత్త చిత్రం “గోల్ మాల్ 2020″ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఫిబ్రవరి 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘అమృతారామమ్” తర్వాత రామ్, “దేవరకొండలో విజయ ప్రేమకథ”, “కపటనాటక సూత్రధారి” తర్వాత విజయ్ శంకర్ నటిస్తున్న “గోల్ మాల్ 2020” చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి. “goalmal2020” చిత్రాన్ని నూతన దర్శకుడు జాన్ జిక్కి తెరకెక్కించారు. కె.కె.చైతన్య సమర్పిస్తున్న ఈ మూవీని “బాబీ ఫిలిమ్స్ ” ప్రొడక్షన్ నిర్మించింది . పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “goalmall2020” టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. feb18న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. “golmal2020″ చిత్రంలోని ఇంతలొ…

బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ‘KNOCK OUT’

బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న 'KNOCK OUT'

బన్నీ,భగీరథ,ఢీ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి గారి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి) ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “KNOCK OUT” ఈ చిత్రం ద్వారా మహీధర్ ను హీరోగా, ఉదయ్ కిరణ్ ను దర్శకుడు గా  పరిచయం చేస్తున్నారు.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితర సినీ, ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకుడు సాయి రాజేష్ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు.చిత్ర దర్శకుడు ఉదయ్ కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… చిత్ర నిర్మాత ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి)మాట్లాడుతూ.. మా పూజా…

‘బంగార్రాజు’ పరిస్థితి ఏ విధంగా ఉందంటే…!!

Bangarraju Movie

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించి తాజా మల్టీస్టారర్ చిత్రం ‘బంగార్రాజు’. సంక్రాంతి పండగకు మనముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్లింది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’కు బాగానే కలిసొచ్చింది. ఇక ఆరేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి ‘బంగార్రాజు’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతూనే ఉన్నాడు.పైగా చాలా యేళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదటి…

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి ‘హీరో’!?

Hero on OTT

ప్రస్తుతం తెలుగు టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులదే హవా కొనసాగుతుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ముందుగా దివంగత రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. ఆ తర్వాత మహేష్ బాబు తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ పేరు చెప్పుకొని.. చిన్నల్లుడు సుధీర్ బాబు పోసాని కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేసారు. ఇపుడు కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా కథానాయకుడుగా ‘హీరోవీతో ఎంట్రీ ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.అయితే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ…

‘ట్రిపుల్ ఆర్’ తర్వాత ప్యాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎన్టీఆర్ దృష్టి!

'ట్రిపుల్ ఆర్' తర్వాత ప్యాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎన్టీఆర్ దృష్టి!

ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో తన తదుపరి ప్రాజెక్ట్స్ చేస్తోన్న యంగ్ టైగర్ దూకుడు ఇక ఆగేట్లు లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్వరలో కొరటాల శివ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్ ఉంటుంది. దీంతో పాటు గతేడాది బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి దాదాపు మూడేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019, 2020, 2021 మూడేళ్లలో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు.కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడేళ్లలో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.…

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం ప్రారంభం

Superstar Mahesh Babu's much-awaited hattrick collaboration with director Trivikram, produced by Haarika and Hassine Creations, goes on floors

-ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో, శ్రీమతి మమత సమర్పణలోటాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం నేడు (3-02-2022) ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటల 53 నిమిషాలకు చిత్రం పూజాకార్యక్రమాలు తో , ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభమయింది. చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార…

Superstar Mahesh Babu’s much-awaited hattrick collaboration with director Trivikram, produced by Haarika and Hassine Creations, goes on floors

Superstar Mahesh Babu's much-awaited hattrick collaboration with director Trivikram, produced by Haarika and Hassine Creations, goes on floors

The hattrick collaboration between Superstar Mahesh Babu and writer-director Trivikram, bankrolled by leading producer Suryadevara Radha Krishna (China Babu) under Haarika and Hassine Creations, officially went on floors today (February 3, 2022). The film commenced at 9.53 am in the premises of Ramanaidu Studio, Hyderabad with a brief pooja ceremony in the presence of the film’s cast, crew and other dignitaries. While Mahesh Babu’s better half, actress Namrata Shirodkar clapped for the first sequence featuring Pooja Hegde, eminent industrialist Suresh Chukkapalli had switched on the camera. Pooja Hegde, who’s established…

‘రావణాసుర’ సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ రవితేజ

‘రావణాసుర’ సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న `రావణాసుర` సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. నేడు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో మాస్ మహారాజ ర‌వితేజ‌ పాల్గొన్నారు. ఫస్ట్ డే.. రావణాసుర.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. అంటూ రవితేజ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు యూనిట్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో దర్శకుడు సుధీర్ వర్మ, ఫరియా అబ్దుల్లా, నిర్మాత అభిషేక్ నామా, రైటర్ శ్రీకాంత్ విస్సా, సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ ఉన్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ ఈ…

Hero Ravi Teja Joins Shoot Of Sudheer Varma, Abhishek Nama’s Ravanasura Today

Hero Ravi Teja Joins Shoot Of Sudheer Varma, Abhishek Nama’s Ravanasura Today

Mass Maharaja Ravi Teja and Creative director Sudheer Varma’s unique action thriller Ravanasura started rolling recently. Night sequences were canned with Sushanth and other actors taking part in the first schedule of the film. Second schedule of Ravanasura commenced today with Ravi Teja joining the team. The actor says he’s super excited. “First day!! #RAVANASURA… Supperr excited ,” posted the actor on his social media account, besides sharing a selfie picture. Ravi Teja looks contented in the picture where we can see actress Faria Abdullah, director Sudheer Varma, producer Abhishek…

‘డిజె టిల్లు’ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ : నిర్మాత నాగవంశి

Dj TILLU

‘డిజె టిల్లు’ ట్రైలర్ విడుదల… ఫిబ్రవరి 11న సినిమా విడుదల సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డిజె టిల్లు’, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.హైద‌రాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో బుధవారం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం స్పందన ఇది…. డిజె టిల్లు ట్రైలర్ చూస్తే..కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంది. అందమైన అమ్మాయి రాధికను సొంతం చేసుకునేందుకు డిజె టిల్లు అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాడు.…