పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కడువా’ టీజర్ విడుదల

పృథ్వీరాజ్ సుకుమారన్ 'కడువా' టీజర్ విడుదల

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌ టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్‌ టైనర్‌ గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్‌, సంయుక్త మీనన్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. హైఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో…

‘విక్రాంత్ రోణ’ తో ఆడియెన్స్‌ గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ క‌లుగుతుంది : కిచ్చా సుదీప్‌

‘విక్రాంత్ రోణ’ తో ఆడియెన్స్‌ గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ క‌లుగుతుంది : కిచ్చా సుదీప్‌

శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’. జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కిచ్చా సుదీప్ న‌టించిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉత్త‌రాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజ‌న్స్ బ్యాన‌ర్‌పై అలంకార్ పాండియ‌న్ ఈ సినిమాకు స‌హ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌, అఖిల్ అక్కినేని,…

దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ టీజర్ విడుదల

దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' టీజర్ విడుదల

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నిమిషం 14 సెకన్ల నిడివిగల ‘సీతా రామం’ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965…

‘పంచ‌తంత్ర క‌థ‌లు’లోని `నేనేమో మోతెవ‌రి` లిరిక‌ల్ వీడియోసాంగ్ విడుదల

'పంచ‌తంత్ర క‌థ‌లు'లోని `నేనేమో మోతెవ‌రి` లిరిక‌ల్ వీడియోసాంగ్ విడుదల

”నేనేమో మోతెవ‌రి..నువ్వేమో తోతాప‌రి… నా గుండెల స‌రాస‌రి..కుర్సియేసి కూసొబెడ‌త‌నే… నీ అయ్యా ప‌ట్వారి..నీ చిచ్చా దార్కారి..” ఏదైతే ఏందే మ‌రి…నిన్నుఎత్తుకొనిబోత‌నే…అంటూ ఆహ్లాద‌ర‌క‌రంగా సాగే ఈ పాట `పంచతంత్ర క‌థ‌లు` చిత్రంలోనిది. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఐదు వేరు వేరు క‌థ‌ల‌ ఆంథాల‌జి కావ‌డంతో ఈ మూవీకి `పంచ‌తంత్ర క‌థ‌లు` అనే యాప్ట్ టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మొద‌టి పాట `మోతెవ‌రి` లిరిక‌ల్ వీడియో సాంగ్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ విడుద‌ల చేశారు. ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించ‌గా సంగీత ద‌ర్శ‌కుడు క‌మ్రాన్ క్యాచీ ట్యూన్‌తో…

సాయిధ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో అంద‌రినీ అల‌రించ‌డానికి జూలై 1న రాబోతున్న `షికారు`

సాయిధ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో అంద‌రినీ అల‌రించ‌డానికి జూలై 1న రాబోతున్న `షికారు`

సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు` శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌) అనేది ట్యాగ్‌లైన్‌. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాటలు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి. ఇటీవ‌లే చిత్ర యూనిట్ వైజాగ్ నుంచి నెల్లూరువ‌ర‌కు రోడ్‌ట్రిప్ నిర్వ‌హించింది. ప్ర‌తిచోట యూత్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆ విశేషాల‌ను, చిత్ర విడుద‌ల తేదీని తెలియ‌జేస్తూ, చిత్ర యూనిట్ ఆదివారంనాడు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది. సాయిధ‌న్నిక మాట్లాడుతూ, అంద‌రి స‌మిష్టి కృషితో మ‌న సినిమాగా ప‌నిచేశాం. షికారు చిత్రానికి మొద‌ట శ్రీ‌కారం చుట్టింది…

సందడిగా ‘చోర్ బజార్’ సక్సెస్ మీట్

సందడిగా 'చోర్ బజార్' సక్సెస్ మీట్

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా చోర్ బజార్. ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా … హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ…మాస్ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో నాకు దక్కింది. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్…

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో “మనసానమః”

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో "మనసానమః"

విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లిన ఈ లఘు చిత్రం, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై ఆశ్చర్యపరిచింది. తాజాగా “మనసానమః” జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గిన్నీస్ రికార్డ్స్ లో ఎక్కిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. మనసానమఃలో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసానమహా షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్…

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏనుగు’కు క్లీన్ U/A

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఏనుగు'కు క్లీన్ U/A

శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, నటీ నటులుగా సింగం సిరీస్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఏనుగు”. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు…

భారీ యాక్షన్ థ్రిల్ డ్రామా ‘కడువా’ : హీరో పృథ్వీరాజ్ ఇంటర్వ్యూ..

భారీ యాక్షన్ థ్రిల్ డ్రామా 'కడువా' : హీరో పృథ్వీరాజ్ ఇంటర్వ్యూ

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యం లో హీరో పృథ్వీరాజ్ పంచుకున్న ‘కడువా’ చిత్ర విశేషాలివి… # మీ చిత్రాలు ఎక్కువగా రిమేక్, ఓటీటీలో విడుదల అవుతాయి.. కడువా ని థియేటర్స్ లో విడుదల…

చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించాలి…మౌత్ పబ్లిసిటీతో ‘7 డేస్ 6 నైట్స్’ కలెక్షన్స్ ప్రతి షోకి పెరుగుతున్నాయి సక్సెస్ మీట్‌లో మెగా మేకర్ ఎంఎస్ రాజు

చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించాలి... చిన్నగా మౌత్ పబ్లిసిటీతో '7 డేస్ 6 నైట్స్' కలెక్షన్స్ ప్రతి షోకి పెరుగుతున్నాయి సక్సెస్ మీట్‌లో మెగా మేకర్ ఎంఎస్ రాజు

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’ ఈ శుక్రవారం విడుదలైంది. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా… మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అన్ని ఏరియాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ లభిస్తోన్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్‌లో మెగా మేకర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ ”థియేటర్‌కు వెళ్లి సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూశాక చాలా సంతోషంగా అనిపించింది. థియేటర్ లోపలికి వెళ్లే ముందు ఇద్దరు హీరోయిన్లను ఎవరో అమ్మాయిలు అనుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత వాళ్ళను అందరూ చుట్టుముట్టారు. రోజు రోజుకి పెరిగే చిత్రమిది. హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 350 మంది జనంతో చూశాం. మార్వలెస్ ఎక్స్‌పీరియ‌న్స్‌. మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మంచి ఎమోషన్… ఈ…