Riding high with the success of consecutive films, versatile actor Adivi Sesh is awaiting the release of his maiden Bollywood venture Major. The Pan India film directed by Sashi Kiran Tikka will see Sesh playing the role of the decorated NSG commando Major Sandeep Unnikrishnan. The makers planned to release Major in Hindi, Telugu, and Malayalam on July 2nd. Unfortunately, due to corona lockdown, the film’s release got postponed to a later date. Though Major marks first Pan India film for Sesh, it has been carrying equally strong buzz in…
Category: MOVIE REVIEWS
ఈనెల 18న ఊర్వశి ఏటిటిలో ‘మకిలి’ విడుదల
యెల్లో మీడియా క్రియేషన్ బ్యానర్పై, శ్రీనివాస్ రావు బొజ్జ (బి.ఎస్. చౌదరి) నిర్మాతగా, బాలు ప్రసాద్ రెడ్డి దర్శకుడుగా, అయాన్ హీరోగా, అక్స్త్ ఖాన్, కాంచన హీరోయిన్లుగా నటించిన చిత్రం మకిలి. అమ్మాయి లపై జరుగుతున్న హత్యలు, అరికట్టాలంటే తప్పుచేసినవారిని శిక్షించడం కాదు, తప్పుచెయ్యాలనే ఆలోచనలను చంపాలి. మకిలి పట్టిన ఈ సమాజాన్నిరక్తంతో కడగాలి అనే సందేశంతో తీసిన చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న ఊర్వశి ఏ టి టి లో కేవలం టికెట్ ధర 49 రూపాయలతో రిలీజ్ అవుతుంది. తప్పక చూడండి. ఆర్టిస్ట్స్: ధన్ రాజ్, విజయభాస్కర్, నూకరాజు, ఆనంద్, D.V నాయుడు, సాంకేతిక నిపుణులు: కెమెరా: ఎం.నాగేంద్ర కుమార్, మ్యూజిక్: నంద కర్రీ, ఆర్.ఆర్: ప్రక్వల్ క్రిష్, ఎడిటింగ్: రాకేష్ చక్ర, మాటలు: బాలు ప్రసాద్ రెడ్డి, లిరిక్స్: శ్రీపతి, కోరియోగ్రఫీ:జిన్నా, ఫైట్స్:…
ఈనెల 12న ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం) చిత్రంలోని మొదటి పాట విడుదల
మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి నిర్మిస్తున్న చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఈ నెల 12న ఈ చిత్రం లోని మొదటి పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల* చేసుకుంటున్న సందర్భంగా… చిత్ర నిర్మాత నట్టి క్రాంతి మాట్లాడుతూ… లేడీ…
శ్రీవిష్ణు ‘రాజరాజచోర’ చిత్రం నుండి చోరగాథ విడుదల
ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్ – సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్టైనర్ ని హసిత్ గోలి తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మేకర్స్.. ప్రచార చిత్రాల్లో చోర (దొంగ) అనే కొత్త అవతారంలో శ్రీవిష్ణు ను చూపించి సినిమాపై అంచనాలను పెంచారు. ’రాజ రాజ చోర’ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా.. కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం…
రామ్స్ ‘పచ్చీస్’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పచ్చీస్’. ఈ క్రైమ్ థ్రిల్లర్కు శ్రీకృష్ణ, రామసాయిలు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేతావర్మ హీరో యిన్. అవాస చిత్రం, రాస్తా ఫిల్మ్ బ్యానర్స్ పతాకాలపై కత్తూరి కౌశిక్ కుమార్, రామ సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ ‘పచ్చీస్’ సినిమా ట్రైలర్ను హీరో రానా విడుదల చేశారు. ట్రైలర్లోని సన్నివేశాలు, ఆసక్తి కలిగించే ప్రశ్నలు, దాగి ఉన్నట్లుగా ఉన్న ట్విస్ట్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్కు ప్రాముఖ్యత ఉండేట్లుగా దర్శకులు తెరకెక్కించారు. జీవితంలో ఏదో సాధించాలనుకునే ఓ వ్యక్తి అనుకోకుండా ఓ క్రైమ్లో చిక్కుకుంటే అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అతను వాటిని ఎలా పరిష్కరించుకుంటాడు? అన్న అంశాల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా ఈ సినిమా…
సరస్వతి పుత్రుడు ‘కందికొండ’ని కాపాడుకుందాం..
ప్రముఖ సినీ గేయ రచయిత, శాలివాహన ముద్దు బిడ్డ, సరస్వతి పుత్రుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కష్టపడి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీ.హచ్. డి పూర్తి చేసుకొని మన తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలని రాసిన “కందికొండ గిరి ” ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్ వ్యాధితో భాధపడుతూ గత కొన్ని రోజులుగా హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.జీ.హెచ్. ఎం.సి, తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్కల పాట, కాళేశ్వరం పాట, దీపావళి పాట,సంక్రాంతి పాట మరియు ఎన్నో హిట్ సినిమాలైన దేశముదురు,పోకిరి,మున్నా,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి మరెన్నో చిత్రాలలో దాదాపు 1200 పాటలు రాసాడు.గత 15 రోజుల నుండి అపోలో హస్పిటల్ లో చికిత్స నిమిత్తం అత్యధికంగా…
కోవిడ్ వాక్సిన్ వేసుకున్నా కూడా, కరోనా ఎందుకు వస్తుంది ?
కోవిడ్ వాక్సిన్ వేసుకున్నా కూడా, కరోనా ఎందుకు వస్తుంది ? వాక్సిన్ వేసుకున్నా కూడా కోవిడ్ వల్ల మనుషులు ఎందుకు మరణిస్తున్నారు ? ఇది వాక్సిన్ వైఫల్యమా మానవ తప్పిదమా ? అసలు వాక్సిన్ ఏమిటి, అది ఏమి చేస్తుంది. కోవిడ్ వాక్సిన్ లో కరోనా అవశేషాలు ఉంటాయి. కవిడ్ యొక్క జినోమ్ స్ట్రక్చర్ ఉంటుంది. అ స్ట్రక్చర్ ద్వారా మన శరీరంలోని ఇమ్మ్యూనిటి అంటే తెల్ల రక్తకణాలకి కరోనా వైరస్ నించి రక్షించే వలయం ఏర్పాటుచేయ్యడం నేర్పిస్తుంది. తద్వారా మన శరీరంలో ఇమ్మ్యూన్ సిస్టం అంటే రక్షణ వలయం ఏర్పారుచుకుంటుంది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ వాక్సిన్ మందు కాదు. కరోనాని ఆపేది వాక్సిన్ కాదు. రక్షణ వలయం ఏర్పాటు చేసేదీ వాక్సిన్ కాదు. అదీ కేవలం ఫార్ములా చూపిస్తుంది అంతే, మొత్తం…
సీనియర్ సభ్యులు బి.ఏ రాజు కుటుంబానికి ఎఫ్సిఏ సహకారం
గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు, స్వర్గీయ బి.ఏ రాజు కుటుంబాన్ని కలిసి, పరామర్శించి రూ. 25 వేల చెక్కుని అందచేసింది. ‘రాజు గారి మరణం జర్నలిస్టు కుటుంబానికే కాకుండా సినీ పరిశ్రమకు, పి ఆర్ ఓ కుటుంబాలకీ తీరని లోటు’ అని ఎఫ్.సి.ఎ. అధ్యక్షులు శ్రీ సురేశ్ కొండేటి అన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దన్ రెడ్డి తెలియచేశారు. రాజు లేని లోటు వారి కుటుంబానికి తీర్చలేనిది. వారికి అవసరమైన సాయం చేయడానికి ఎఫ్.ఎ.సి. ముందు ఉంటుందని జాయింట్ సెక్రెటరీ పర్వతనేని రాంబాబు చెప్పారు. స్వర్గీయ రాజు కుమారులు అరుణ్…
జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టుపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన జర్నలిస్టు సంఘాలు
పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రఘును వెంటనే విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని డిమాండ్జర్నలిస్టు రఘును అక్రమంగా, దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన పోలీసులపై పలు జర్నలిస్టు సంఘాలు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాయి. రఘుపై అక్రమ కేసులు బనాయించి తీవ్రవాదిలా అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), టీ జర్నలిస్టుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, టీ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం హెచ్చార్సీ కార్యదర్శి విద్యాదర్ భట్ కు ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టు రఘుపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడం, అందులో…
బాల్క సుమన్ తండ్రి స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి సీఎం కేసీఆర్ నివాళులు
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రేగుంట గ్రామంలోని చేన్నూరు శాసన సభ్యులు, విప్ శ్రీ బాల్కసుమన్ గారి ఇంటికి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంద్వారా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకంట్ల చంద్రశేఖర్ రావు. ఇటీవల స్వర్గస్తులైన బాల్క సుమన్ గారి తండ్రి స్వర్గీయ బాల్క సురేష్ గారి చిత్ర పటానికి పూలుచల్లి నివాలులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. అనంతరం జిల్లాలో కరోనా పరీస్థితులను గురించి జిల్లా కలెక్టర్ జి. రవి గారిని అడుగగా, జిల్లాలో లాక్ డౌన్ వలన కేసులు చాలా తగ్గుముఖం పట్టాయని, లాక్ డౌన్ పటిష్టంగా అమలు చెస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. కమలాసన్ రెడ్డి, ఐజి వై. నాగిరెడ్డి, జగిత్యాల కలెక్టర్ జి. రవి, ఎస్పి శ్రీమతి సిందుశర్మ,…
