సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వచ్చిన మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు …దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో సహజంగానే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మహేష్ బాబు … త్రివిక్రమ్ కాంబో అంటే సినిమాపై ఏ విధంగా అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కాంబోలో అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. బాక్సాఫీస్ ఫలితాల్ని పక్కన పెడితే వాటికి…