తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు. వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ “1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అసోసియేషన్ అధ్యక్షులు మారుతున్నారు. అనుమతుల కోసం ప్రయత్నం చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. అయితే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ కలగచేసుకున్న తర్వాతే పర్మిషన్ వచ్చిందని చెప్పడానికి గర్విస్తున్నాము. అయితే ఇప్పుడు రూ.166 కోట్లు అప్పులో ఉన్నాం. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. వాటిని బయటకు చెప్పుకోలేం. కానీ ఎవరికీ ఇబ్బంది కలగకుండా పరిశమ్రలో కార్మికులు అందరికీ ఇళ్లు అందించాలనే ప్రయత్నంలో…
Day: May 12, 2025
SAPPHIRE SUITE to be a Landmark Project in Chitrapuri Colony – To Be Completed in 40 Months”: Anil Kumar Vallabhaneni
A significant new chapter has begun in the journey of Chitrapuri Colony, a housing initiative dedicated to the Telugu film industry. The launch of a new residential project titled SAPPHIRE SUITE was officially announced on Monday during a gathering of key stakeholders, senior industry leaders, and union members. The brochure for the project was formally unveiled by Mr. Anil Kumar Vallabhaneni, President of Chitrapuri Colony. Speaking on the occasion, Mr. Vallabhaneni stated, “The Chitrapuri Colony project was first envisioned in 1994. Since then, it has gone through several phases of…
నాన్నగారి లానే ఆయన మునిమనవడు నందమూరి తారక రామారావు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొవాలని కోరుకుంటున్నాను: గ్రాండ్ ముహూర్తం షూట్ ఈవెంట్ లో శ్రీమతి నారా భువనేశ్వరి
-రామ్ కి కళామతల్లి ఆశీర్వాదంతో పాటు కుటుంబసభ్యుల ఆశీస్సులూ ఉంటాయి: శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి – మా దైవం ఎన్టీఆర్ గారి ఘాట్ నాకు పుణ్యక్షేత్రంతో సమానం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి: డైరెక్టర్ వైవిఎస్ చౌదరి -నందమూరి తారక రామారావు, డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, యలమంచిలి గీత, న్యూ టాలెంట్ రోర్స్ @ ప్రొడక్షన్ నెం1 ఎన్టీఆర్ ఘాట్ లో గ్రాండ్ గా లాంచ్ తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్…
జూన్లో ‘దీక్ష’ చిత్రం విడుదలకు సన్నాహాలు
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..‘‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. అలాగే మైథలాజికల్ ను జోడించి…
‘Deeksha’ Movie Gearing Up for June Release
Under the banners of RK Films and Sigdha Creations, the film Deeksha is produced by Dr. Prathani Ramakrishna Goud and P. Ashok Kumar, and directed by RK Goud. The movie features Kiran and Alekhya Reddy in lead roles, with Aaqsa Khan, Tulasi, Anusha, Keerthana, Pravallika, and Rohith Sharma playing key characters. Deeksha is shaping up to be a family entertainer, and its shoot has already been completed. The makers are planning to release the movie in June. On this occasion, the film unit held a press meet on Monday. Speaking…
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు మోహన్ వడ్లపట్ల – జో శర్మ థ్రిల్లర్ మూవీ ‘M4M’
టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘M4M’ (Motive for Murder) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మే 17న సాయంత్రం 6:00 గంటలకు కేన్స్లోని “PALAIS – C” థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ జరగనుంది. గొప్ప అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో జో శర్మ ‘Waves 2025’ ఈవెంట్లో అమెరికన్ డెలిగేట్/నటిగా పాల్గొని, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా M4M టీమ్ ముంబయిలోని IMPPA…
Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes
Tollywood filmmaker Mohan Vadlapatla’s upcoming film ‘M4M’ (Motive for Murder) has received a great opportunity at the prestigious Cannes Film Festival. The film will have its private screening on May 17th at 6:00 PM at the “PALAIS – C” theater in Cannes. Known for his refined taste as a producer, Mohan Vadlapatla has made his directorial debut with this film, which features Jo Sharma, an American Actress in the lead role. Even before its official release, the film has already been receiving international acclaim and awards. Recently, Jo Sharma represented…
జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం
సినిమా అనేది రంగుల ప్రపంచం. తెర వెనుక అంతకు మించిన కథలు కనిపిస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి. అలాంటి సినీ కళాకారులకు తనవంతు సాయం చేస్తున్నాడు టాలీవుడ్ హీరో కృష్ణసాయి. జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి ఆర్థిక కష్టాలు చుట్టిముట్టడంతో తక్షణ సాయం కింద 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశాడు. పలు సినిమాల్లో నటించిన పొట్టి జానీకి ఇటీవల షూటింగ్ లు లేక ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో కృష్ణసాయి.. పొట్టి జానీ నివాసానికి వెళ్లి భరోసాగా నిలిచారు. ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడుతూ… ”తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీ లాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నా వంతు సాయం చేస్తున్నాను. వారి…
Tollywood Hero Krishna Sai Extends Financial Support to Junior Artist Potti Johnny
The film industry may appear glamorous on screen, but behind the scenes lie stories filled with struggle and emotion. One such story is that of junior artist Potti Johnny, who recently faced severe financial difficulties due to lack of film opportunities. Stepping in to help, Tollywood actor Krishna Sai provided immediate financial assistance of ₹10,000, offering a much-needed ray of hope. Potti Johnny, who has acted in several films, has been jobless for a while due to no ongoing shootings, which left him struggling to meet basic needs. Upon learning…
బన్నీ-అట్లీ సినిమాపై పెరుగుతున్న అంచనాలు!
పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హీరోలు తీస్తున్న సినిమాలు చిత్రసీమను షేక్ చేస్తున్నాయి. హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్, ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక అలా ఇండియన్ సినిమా నుంచి రీసెంట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో అనౌన్స్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న మూవీ అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడే అందులో విజువల్స్ చూసి హాలీవుడ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. అయితే ఈ మూవీలో బన్ని మొత్తం మూడు పాత్రలు పోషించననున్నారని తెలుస్తోంది. ఇందుకోసం చాలా కసరత్తులు చేస్తున్నాడట. ఇక ఈ సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఆడియెన్స్ని ఖచ్చితంగా మరో లోకం లోకి తీసుకెళ్ళడానికి…